MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Late Night Eating: డిన్నర్ రోజూ ఆలస్యంగా చేస్తున్నారా..?

Late Night Eating: డిన్నర్ రోజూ ఆలస్యంగా చేస్తున్నారా..?

అయితే.. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల అనేక నష్టాలు కలుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనేక ఆరోగ్య సమస్యలు రావడానికి కూడా కారణమౌతాయట

2 Min read
ramya Sridhar
Published : Feb 02 2022, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మనందరి లైఫ్ స్టైల్ మారిపోయింది.  ఒకప్పుడు రాత్రి 8 అయ్యే సరికి అందరూ నిద్రలోకి జరుకునేవారు. కానీ.. ఇప్పుడు రాత్రి 8 తర్వాత పనులు మొదలుపెడుతున్నారు. ఇక రాత్రిపూట భోజనం, నిద్ర అర్థరాత్రి దాటేస్తున్నాయి.  కనీసం రాత్రి 11 అవ్వనిది రాత్రి పూట భోజనం చేయడం మొదలుకూడా పెట్టడం లేదు.  కొందరు ఆఫీసు పనుల కారణంగా భోజనం ఆలస్యంగా చేస్తుంటే.. మరి కొందరు పార్టీల పేరిట ఆలస్యం చేస్తున్నారు.  అయితే.. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల అనేక నష్టాలు కలుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనేక ఆరోగ్య సమస్యలు రావడానికి కూడా కారణమౌతాయట

27

అర్థరాత్రి భోజనం చేయడం వల్ల  కలిగే నష్టాలు

బరువు పెరుగుట: ప్రతిరోజూ వ్యాయామం, డైటింగ్ చేయపోయినా చాలా మంది బరువు పెరగలేరు. దానికి వారు భోజనం చేసే సమయం మీద ఆధారపడుతుందట. అలా కాకుండా అర్థరాత్రి భోజనం చేసేవారు మాత్రం  చాలా తొందగా బరువు పెరిగిపోతారట.  చాలా ఆరోగ్య సమస్యలు బరువు పెరగడం నుండి మొదలవుతాయి. కాబట్టి రాత్రి భోజనం ఎప్పుడూ సమయానికి చేయాలి. మీరు బరువు తగ్గాలని ఆరాటపడుతుంటే, ఈరోజు నుండి సకాలంలో రాత్రిపూట భోజనం చేయడం మొదలుపెట్టాలి. సాయంత్రం 6 గంటలకు భోజనం ముగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.  అలా కాదు అంటే కనీసం రాత్రి 8 గంటలకు భోజనం ముగించండి.
 

37
alone

alone

బ్రెయిన్ డ్యామేజ్: అర్థరాత్రి తినడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల అనేక అనారోగ్యాలు వస్తాయని ఇటీవలి అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది మీ దృష్టిని , జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది. జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఉం

47

ఎసిడిటీ: అర్థరాత్రి తినడం వల్ల ఎక్కువ సమయం ఉండదు. దీంతో.. వెంటనే తినగానే పడుకుంటారుమీకు ఈ అలవాటు ఉంటే, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే..ఇలా చేయడం వల్ల గుండె నొప్పి, ఎసిడిటీ, ఛాతీ మధ్యలో నొప్పి ఎక్కువవుతాయి

57
mindful eating

mindful eating

మధుమేహం వచ్చే ప్రమాదం: రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. రక్తంలో మెలటోనిన్ స్థాయిలు 2.5 రెట్లు పెరుగుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.

67

జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి: రాత్రిపూట అనివార్యమైన జంక్ ఫుడ్‌ను ఎప్పుడూ తినకండి. రాత్రిపూట జంక్ ఫుడ్ తింటే జీర్ణం కాదు. దాని వల్ల జీర్ణం సమస్యలు వస్తాయి. శరీరంలో కొవ్వు కూడా పెరిగిపోతుంది.
 

77

ఎక్కువగా  తినడం: ఇక కొందరు రాత్రిపూట భోజనం చాలా ఎక్కువగా తీసుకుంటారు. దాని వల్ల.. కూడా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎక్కువగా రాత్రిపూట ఆహారం.. చాలా తక్కువగా తీసుకోవడం మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved