MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Food
  • ఈ రెండూ కలిపి తీసుకుంటే బీపీ కంట్రోల్ లో ఉన్నట్లే..!

ఈ రెండూ కలిపి తీసుకుంటే బీపీ కంట్రోల్ లో ఉన్నట్లే..!

  సింపుల్ రెమిడీతో మనం బీపీని ఎప్పుడూ కంట్రోల్ లో ఉంచుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.  

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 11 2024, 10:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
blood pressure

blood pressure

 

ఈ రోజుల్లో బీపీ సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. బీపీ వచ్చింది అంటే ప్రతిరోజూ ట్యాబ్లెట్స్ మింగాల్సిందే. అయితే.. ట్యాబ్లెట్స్ తో పనిలేకుండానే  కేవలం మనకు ఇంట్లో లభించే రెండు ఉత్పత్తులతో బీపీని కంట్రోల్ లో ఉంచుకోవచ్చని మీకు తెలుసా? మరి అవేంటో ఓసారి తెలుసుకుందాం….

 

మనం తీసుకునే ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ కారణంగా బ్లడ్ ప్లెజర్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట. కానీ, సింపుల్ రెమిడీతో మనం బీపీని ఎప్పుడూ కంట్రోల్ లో ఉంచుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24


 

బీపీ ఎక్కువగా పెరిగితే ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే బీపీ ఉన్నవారు.. తాము తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  ముఖ్యంగా ఏం తింటున్నాం అనే విషయంలో శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ ఉండాలి.

 

34

 

ముందుగా ఒక గ్లాసులో మంచినీరు తీసుకోవాలి. దాంట్లో గళ్ల ఉప్పు వేయాలి. రాక్ సాల్ట్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఈ వాటర్ తాగడం వల్ల  బ్లడ్ లో షుగర్ లెవల్స్ కంట్రోల్  లో ఉండటానికి సహాయపడుతుందట. ఇలా రాక్ సాల్ట్ వేసిన నీరు తాగడం వల్ల ఉండటమే కాదు… చర్మం ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. చర్మ సంబంధిత సమస్యలు రాకుండా కాపాడంటంలోనూ హెల్ప్ చేస్తుంది.

 

బ్లడ్ షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవడానికి ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పంచదార వేసుకొని కరిగించుకొని తాగాలి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.. నీరసం తగ్గించేస్తుంది. 

 

44

 

ఇక ఉప్పు, పంచదార రెండూ కలిపి నీటిలో కలుపుకొని తాగితే మరింత ప్రయోజనాలు కలుగుతాయి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయం చేస్తుంది. మినరల్స్ ని బ్యాలెన్స్ చేయడానికి కూడా సహాయం చేస్తాయి. పంచదార, ఉప్పూ రెండింటినీ నీటిలో కరిగించి రోజూ తాగాలట. ఇలా రెండూ కలిపి తాగడం వల్ల  బ్లడ్ ప్రెజర్ ఎప్పుడూ కంట్రోల్ లోనే ఉంటుందట. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉచండంలో సహాయం చేస్తుంది.

 

పంచదార, ఉప్పు రెండూ కలిపి తీసుకోవడం వల్ల విటమిన్లు, మినరల్స్ రెండూ శరీరానికి అందుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనకు ఇన్ఫెక్షన్ల సమస్య కూడా రాకుండా ఉంటుంది.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image2
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Recommended image3
Breakup Food: బ్రేకప్ తర్వాత ఐస్‌క్రీమ్‌నే ఎక్కువగా తింటారంట..ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved