MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • ఆయుర్వేదం ప్రకారం.. మామిడి పండ్లను ఎలా తినాలో తెలుసా?

ఆయుర్వేదం ప్రకారం.. మామిడి పండ్లను ఎలా తినాలో తెలుసా?

ఆయుర్వేదం ప్రకారం .. మామిడి పండ్లను ఎలా పడితే అలా తినకూడదు. ఒకవేళ తింటే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నో పోషకాలున్న మామిడి పండును ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

2 Min read
Shivaleela Rajamoni
Published : Apr 16 2024, 06:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Mango

Mango

ఒక్క ఎండాకాలంలోనే మామిడి పండ్లు దొరుకుతాయి కాబట్టి.. ఈ సీజన్ మొత్తం మామిడి పండ్లను బాగా తింటుంటారు. అయితే ఈ పండు తింటే కడుపునొప్పి, ముఖంపై మొటిమలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. నిజానికి కొంతమందికి జరుగుతుంది కూడా. కానీ మామిడి తిన్న తర్వాత అలాంటి సమస్యలు రావడానికి మీరు చేసే కొన్ని తప్పులే కారణమంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అసలు మామిడి పండ్లను ఆయుర్వేదం ప్రకారం.. ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

26

మామిడి పండ్లను ఎలా తినాలి

ఎవ్వరైనా సరే మామిడి పండ్లను తినడానికి ముందు కనీసం 1 నుంచి 2 గంటల పాటు నీళ్లల్లో నానబెట్టాలి. వాటిని అంతసేపు నానబెట్టే టైం లేకపోతే 25-30 నిమిషాల పాటైనా నానబెట్టి తినడం మంచిది.
 

36

మామిడి పండ్లను ఎందుకు నానబెట్టాలి?

ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మామిడి పండ్లను నానబెట్టే తినాలి. ఎందుకంటే వీటిని నీళ్లల్లో నానబెట్టడం వల్ల వాటిలో ఉండే అదనపు ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. మామిడి పండ్లను కొన్ని గంటల పాటు నీటిలో నానబెట్టడం వల్ల వాటి పోషకాలు బాగా శోషించబడతాయి. మామిడి పండ్లను నానబెట్టి తింటే ముఖంపై మొటిమలు ఏర్పడతాయి. చర్మ సమస్యలు రావు. అలాగే తలనొప్పి, మలబద్ధకం, గట్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉండదు. 

46

ఫైటిక్ ఆమ్లం అంటే ఏంటి?

ఫైటిక్ ఆమ్లం అనేది యాంటీ-న్యూట్రియంట్. ఇది ఇనుము, జింక్, కాల్షియం, ఇతర ఖనిజాలు వంటి కొన్ని ఖనిజాలను శరీరం గ్రహించకుండా నిరోధిస్తుంది. ఇది ఖనిజ లోపాలకు దారితీస్తుంది. అదనపు ఫైటిక్ ఆమ్లం శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది.

56

మామిడి పండును తనడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఆయుర్వేదం పాలు, పండ్లను వేర్వేరుగా తినాలి. ఎందుకంటే ఇది మనకు ఎన్నో శారీరక సమస్యలను కలిగిస్తుంది. మామిడి, అవొకాడో, ఖర్జూరం వంటి నేచురల్ తీయని పండ్లు, పండిన పండ్లతో మాత్రమే పాలలో కలపాలని నిపుణులు చెబుతున్నారు.

66

పాలలో మామిడి పండ్లను వేసుకుని తినడం వల్ల వాత, పిత్తం శాంతపడుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ కాంబినేషన్ తీయగా ఉంటుంది. చల్లగా కూడా ఉంటుంది.  మ్యాంగో షేక్స్ లో మామిడి పండ్లను ఆస్వాదించొచ్చు. .

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ragi Java: చలికాలంలో రాగి జావ తాగితే ఏమౌతుంది?
Recommended image2
రాత్రి పడుకునే ముందు పాలు తాగితే ఏమౌతుంది?
Recommended image3
Winter Health Tips: చలికాలంలో అస్సలు తినకూడని ఫుడ్స్ ఇవే! తింటే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved