సమ్మర్ వేడి తగ్గించేందుకు కీరదోస.. కానీ తర్వాత..
వీటితో పాటు 95శాతం నీరు కూడా ఇందులో ఉంటుంది. ఇది మన చర్మానికీ.. జట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. కానీ.. తిన్న తర్వాత మంచినీరు తాగడం వల్ల ఈ ప్రయోజనాలేవీ దక్కుండా పోతాయి.

<p>ఎండాకాలం.. ఎండలు మండిపోతున్నాయి. ఓ వైపు కరోనా.. మరోవైపు ఎండలు ఒకేసారి ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమయంలో ఆ రెండింటినీ తట్టుకోవడానికి మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం.<br /> </p>
ఎండాకాలం.. ఎండలు మండిపోతున్నాయి. ఓ వైపు కరోనా.. మరోవైపు ఎండలు ఒకేసారి ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమయంలో ఆ రెండింటినీ తట్టుకోవడానికి మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం.
<p>మరీ ముఖ్యంగా ఈ ఎండ వేడి తట్టుకోవడానికి మంచినీరు ఎక్కువగా తాగడం.. నీరు ఎక్కువగా ఉండే.. కీరదోస తినడం చాలా అవసరం. ఈ రెండు.. శరీరాన్ని కూల్ చేసి.. ఎండ వేడి తగ్గించడానికి మనకు ఎంతగానో సహాయం చేస్తాయి. అయితే... కీర దోస తిన్న తర్వాత.. మంచినీరు మాత్రం తాగకూడదట.</p>
మరీ ముఖ్యంగా ఈ ఎండ వేడి తట్టుకోవడానికి మంచినీరు ఎక్కువగా తాగడం.. నీరు ఎక్కువగా ఉండే.. కీరదోస తినడం చాలా అవసరం. ఈ రెండు.. శరీరాన్ని కూల్ చేసి.. ఎండ వేడి తగ్గించడానికి మనకు ఎంతగానో సహాయం చేస్తాయి. అయితే... కీర దోస తిన్న తర్వాత.. మంచినీరు మాత్రం తాగకూడదట.
<p>మీరు చదివింది నిజమే.. ఈ సమయంలో కీరదోస తినడం చాలా ముఖ్యం. కానీ.. దానిని తినే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం చాలా అవసరమని చెబుతున్నారు. జాగ్రత్తలు తీసుకోకుంటే తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.</p><p> </p>
మీరు చదివింది నిజమే.. ఈ సమయంలో కీరదోస తినడం చాలా ముఖ్యం. కానీ.. దానిని తినే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం చాలా అవసరమని చెబుతున్నారు. జాగ్రత్తలు తీసుకోకుంటే తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
<p>కీరదోస లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. అయితే.. కీరదోస తిన్న తర్వాత మంచినీరు మాత్రం తాగకూడదు. అలా తాగడం వల్ల దానిలోని న్యూట్రియంట్స్ శరీరానికి చేరుకోవు. అంతేకాకుండా.. మరింత డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.<br /> </p>
కీరదోస లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. అయితే.. కీరదోస తిన్న తర్వాత మంచినీరు మాత్రం తాగకూడదు. అలా తాగడం వల్ల దానిలోని న్యూట్రియంట్స్ శరీరానికి చేరుకోవు. అంతేకాకుండా.. మరింత డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.
<p>కీరదోసలో న్యూట్రియంట్స్.. విటమిన్ సీ, విటమిన్ కే, మెగ్నీషియం, కాపర్, పొటాషియం, మాంగనీస్ ఉంటాయి.</p>
కీరదోసలో న్యూట్రియంట్స్.. విటమిన్ సీ, విటమిన్ కే, మెగ్నీషియం, కాపర్, పొటాషియం, మాంగనీస్ ఉంటాయి.
<p>వీటితో పాటు 95శాతం నీరు కూడా ఇందులో ఉంటుంది. ఇది మన చర్మానికీ.. జట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. కానీ.. తిన్న తర్వాత మంచినీరు తాగడం వల్ల ఈ ప్రయోజనాలేవీ దక్కుండా పోతాయి.<br /> </p>
వీటితో పాటు 95శాతం నీరు కూడా ఇందులో ఉంటుంది. ఇది మన చర్మానికీ.. జట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. కానీ.. తిన్న తర్వాత మంచినీరు తాగడం వల్ల ఈ ప్రయోజనాలేవీ దక్కుండా పోతాయి.
<p>కీరదోస తినడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. కానీ తర్వాత వాటర్ తాగడం వల్ల నీళ్ల విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి.. కీర దోస తిన్న తర్వాత కనీసం అరగంట వరకు మంచినీరు తాగకూడదు.<br /> </p>
కీరదోస తినడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. కానీ తర్వాత వాటర్ తాగడం వల్ల నీళ్ల విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి.. కీర దోస తిన్న తర్వాత కనీసం అరగంట వరకు మంచినీరు తాగకూడదు.
<p>కేవలం కీరదోస మాత్రమే కాదు.. నీరు ఎక్కువగా ఉంటే పుచ్చకాయ, పైనాపిల్ లాంటివి తిన్న తర్వాత కూడా వెంటనే మంచినీరు తాగకూడదు. కనీసం అరగంట బ్రేక్ తీసుకోవడం చాలా అవసరం.</p>
కేవలం కీరదోస మాత్రమే కాదు.. నీరు ఎక్కువగా ఉంటే పుచ్చకాయ, పైనాపిల్ లాంటివి తిన్న తర్వాత కూడా వెంటనే మంచినీరు తాగకూడదు. కనీసం అరగంట బ్రేక్ తీసుకోవడం చాలా అవసరం.
<p>మనం తీసుకున్న ఆహారం అరగడానికి పీహెచ్ లెవల్ చాలా అవసరం. కానీ వీటిని తీసుకున్నతర్వాత వాటర్ తాగడం వల్ల పీహెచ్ లెవల్ తగ్గిపోవడంతోపాటు.. కడుపులో యాసిడ్ ఫాం అయ్యే ప్రమాదం ఉంది.</p><p> </p>
మనం తీసుకున్న ఆహారం అరగడానికి పీహెచ్ లెవల్ చాలా అవసరం. కానీ వీటిని తీసుకున్నతర్వాత వాటర్ తాగడం వల్ల పీహెచ్ లెవల్ తగ్గిపోవడంతోపాటు.. కడుపులో యాసిడ్ ఫాం అయ్యే ప్రమాదం ఉంది.
<p>కీరదోసలోని అన్ని న్యూట్రియన్స్ మీకు అందాలంటే.. దానికి మంచినీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అరగంట గ్యాప్ ఇచ్చి తాగితే మంచిది. </p>
కీరదోసలోని అన్ని న్యూట్రియన్స్ మీకు అందాలంటే.. దానికి మంచినీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అరగంట గ్యాప్ ఇచ్చి తాగితే మంచిది.