MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Astro tips: స్నానం చేసే నీళ్లలో వీటిని కలిపారంటే.. మీకు అదృష్టం వరిస్తుంది

Astro tips: స్నానం చేసే నీళ్లలో వీటిని కలిపారంటే.. మీకు అదృష్టం వరిస్తుంది

కష్టపడినా ఆశించిన ఫలితాలను పొందని వారు చాలా మందే ఉంటారు. వాస్తు ప్రకారం.. కొన్ని పనులను చేస్తే మీరు చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మీరు రోజూ స్నానం చేసే నీళ్లలో కొన్నింటిని కలిపి స్నానం చేస్తే దురదృష్టం కాస్త అదృష్టంగా మారుతుంది. 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 29 2023, 09:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

హిందూ మతంలో జ్యోతిష్యాన్ని ఎంతో ముఖ్యమైందిగా భావిస్తారు. జ్యోతిష్యుల ప్రకారం.. జ్యోతిష్య నియమాలను పాటిస్తే ఎన్నో రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం..  స్నానం చేసే నీటిలో కొన్నింటిని కలిపితే మీ జీవితంలో సానుకూల ఫలితాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పచ్చిపాలు

అవును స్నానం చేసే నీటిలో పచ్చిపాలను కలిసి స్నానం చేస్తే రోగాలు దరిచేరవని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అంతేకాదు ఇలా స్నానం చేసేవారి వయస్సు కూడా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే కంటిచూపు దెబ్బతినే ప్రమాదం కూడా ఉండదట.
 

35

పసుపు

చిటికెడు పసుపు కలిపి నీటితో స్నానం చేయడం వల్ల జాతకంలో బృహస్పతి స్థానం బలపడుతుంది. దీంతో మీరు విధిలో సానుకూల మార్పులను చూస్తారు. పసుపుతో పాటుగా గంధాన్ని నీటిలో కలిపి స్నానం చేస్తే మీ అదృష్టం బాగుంటుంది.
 

45

ఉప్పు

మీరు రోజూ నీటిలో చిటికెడు ఉప్పు కలిపి స్నానం చేస్తే నెగెటివ్ ఎనర్జీ మీ నుంచి దూరమవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అలాగే ఆగిపోయిన పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 

55

రోజ్ వాటర్

రోజ్ వాటర్ మన అందాన్ని పెంచుతుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అయితే ప్రతిరోజూ స్నానం చేసే నీటిలో రెండు చుక్కల రోజ్ వాటర్ కలిపి స్నానం చేయడం వల్ల కూడా ప్రయోజనాలను పొందుతారు. జ్యోతిష్యం ప్రకారం.. ఇలా స్నానం చేయడం వల్ల మీ ఆత్మగౌరవం పెరుగుతుంది. అలాగే యాలకులను నీటిలో వేసి స్నానం చేస్తే నెగెటివ్ ఎనర్జీ దూరం అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Train Horn Meaning: ట్రైన్ హారన్ వెనుక ఇంత అర్థముందా? ఇవి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Recommended image2
DMart: డీమార్ట్‌లో ఎక్కువ ఉద్యోగాలు మహిళలకే ఎందుకిస్తారో తెలుసా?
Recommended image3
India's Wettest Village: 365 రోజులూ వర్షం పడే ఇండియన్ విలేజ్.. అక్కడ గొడుగులు ఎందుకు వాడరో తెలిస్తే షాక్ అవుతారు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved