విజయనిర్మలకు సీఎం జగన్ నివాళి (ఫొటోస్)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం విజయ నిర్మల భౌతికకాయానికి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం విజయ నిర్మల భౌతికకాయానికి నివాళులర్పించారు.
అనంతరం కృష్ణను ప్రత్యేకంగా కలుసుకొని పరామర్శించారు. జగన్ తో పాటు వైసిపి ఎంపీ విజయసాయి కూడా జయలలితకు నివాళులర్పించారు.