MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్... ఉప్పల్ లో మొక్కలునాటిన గాయని మధుప్రియ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్... ఉప్పల్ లో మొక్కలునాటిన గాయని మధుప్రియ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇవాళ ఉప్పల్ లో టాలీవుడ్ సింగర్ మధుప్రియ మూడు మొక్కలు నాటారు. 

1 Min read
Author : Arun Kumar P
Published : Jun 18 2020, 10:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
<p>హైదరాబాద్:&nbsp;రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ను ప్రముఖ గాయని మధుప్రియ స్వీకరించారు. మొదటి రెండు &nbsp;విడతలు విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ ఛాలెంజ్ మూడో విడత ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గాయని మధుప్రియ, చిలుకానగర్ కార్పొరేటర్ గోపు సరస్వతితో కలిసి ఈ రోజు ఉప్పల్ లో మూడు మొక్కలను నాటారు.<br />
&nbsp;</p>

<p>హైదరాబాద్:&nbsp;రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ను ప్రముఖ గాయని మధుప్రియ స్వీకరించారు. మొదటి రెండు &nbsp;విడతలు విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ ఛాలెంజ్ మూడో విడత ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గాయని మధుప్రియ, చిలుకానగర్ కార్పొరేటర్ గోపు సరస్వతితో కలిసి ఈ రోజు ఉప్పల్ లో మూడు మొక్కలను నాటారు.<br /> &nbsp;</p>

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ను ప్రముఖ గాయని మధుప్రియ స్వీకరించారు. మొదటి రెండు  విడతలు విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ ఛాలెంజ్ మూడో విడత ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గాయని మధుప్రియ, చిలుకానగర్ కార్పొరేటర్ గోపు సరస్వతితో కలిసి ఈ రోజు ఉప్పల్ లో మూడు మొక్కలను నాటారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
<p>ఈ సందర్భంగా మధుప్రియ మాట్లాడుతూ...ఎంపీ సంతోషన్న చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో చాలా సంతోషంగా ఉందన్నారు. మానవాళికి మంచి చేసే ఈ కార్యక్రమాన్ని ఇలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ... అందులో నాలాంటి వారందరిని భాగస్వామ్యం చేస్తునందుకు సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.&nbsp;</p>

<p>ఈ సందర్భంగా మధుప్రియ మాట్లాడుతూ...ఎంపీ సంతోషన్న చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో చాలా సంతోషంగా ఉందన్నారు. మానవాళికి మంచి చేసే ఈ కార్యక్రమాన్ని ఇలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ... అందులో నాలాంటి వారందరిని భాగస్వామ్యం చేస్తునందుకు సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.&nbsp;</p>

ఈ సందర్భంగా మధుప్రియ మాట్లాడుతూ...ఎంపీ సంతోషన్న చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో చాలా సంతోషంగా ఉందన్నారు. మానవాళికి మంచి చేసే ఈ కార్యక్రమాన్ని ఇలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ... అందులో నాలాంటి వారందరిని భాగస్వామ్యం చేస్తునందుకు సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. 

34
<p>మొక్కల్ని నాటడం... అలాగే నాటిన ప్రతీ మొక్కని కాపాడుదాం అనే నినాదంతో సాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మరింత ముందుకు సాగాలని ఆకాక్షిస్తున్నట్లు మధుప్రియ తెలిపారు.&nbsp;</p>

<p>మొక్కల్ని నాటడం... అలాగే నాటిన ప్రతీ మొక్కని కాపాడుదాం అనే నినాదంతో సాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మరింత ముందుకు సాగాలని ఆకాక్షిస్తున్నట్లు మధుప్రియ తెలిపారు.&nbsp;</p>

మొక్కల్ని నాటడం... అలాగే నాటిన ప్రతీ మొక్కని కాపాడుదాం అనే నినాదంతో సాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మరింత ముందుకు సాగాలని ఆకాక్షిస్తున్నట్లు మధుప్రియ తెలిపారు. 

44
<p>ఈ సందర్బంగా మధుప్రియ మరియ కార్పొరేటర్ గోపు సరస్వతి మరో ముగ్గురికి మూడు మొక్కలు నాటాలని ఛాలెంజ్ చేశారు.&nbsp;తెలంగాణ మొదటి మహిళా పైలట్ సంజన, జీహెచ్ఎంసీ ఉప్పల్ కమిషనర్ అరుణకుమారి అలాగే నటుడు మధులకు ఛాలెంజ్ విసిరారు. &nbsp;</p>

<p>ఈ సందర్బంగా మధుప్రియ మరియ కార్పొరేటర్ గోపు సరస్వతి మరో ముగ్గురికి మూడు మొక్కలు నాటాలని ఛాలెంజ్ చేశారు.&nbsp;తెలంగాణ మొదటి మహిళా పైలట్ సంజన, జీహెచ్ఎంసీ ఉప్పల్ కమిషనర్ అరుణకుమారి అలాగే నటుడు మధులకు ఛాలెంజ్ విసిరారు. &nbsp;</p>

ఈ సందర్బంగా మధుప్రియ మరియ కార్పొరేటర్ గోపు సరస్వతి మరో ముగ్గురికి మూడు మొక్కలు నాటాలని ఛాలెంజ్ చేశారు. తెలంగాణ మొదటి మహిళా పైలట్ సంజన, జీహెచ్ఎంసీ ఉప్పల్ కమిషనర్ అరుణకుమారి అలాగే నటుడు మధులకు ఛాలెంజ్ విసిరారు.  

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image2
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image3
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved