రిసార్ట్ లో రష్మిక మందన్నా థైస్ ట్రీట్..సైలెంట్గా మంటలు పుట్టిస్తున్న నేషనల్ క్రష్.. కుర్రాళ్లకి దేత్తడే
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇటీవల తరచూ హాట్ టాపిక్ అవుతుంది. ఆమె ఓ వైపు వివాదాస్పద కామెంట్లు, మరోవైపు గ్లామర్ షో విషయంలో వార్తల్లో నిలుస్తుంది. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాని ఊపేస్తుంది.
రష్మిక మందన్నా అప్పుడప్పుడు బౌండరీలు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ బ్యూటీ హాట్ షోకి సోషల్ మీడియా మొత్తం ఉలిక్కిపాటుకు గురవుతుంటుంది. ఇప్పుడు మరోసారి దుమారం రేపింది. థైస్ అందాలతో రెచ్చిపోయింది రష్మిక మందన్నా. రిసార్ట్ లో హద్దులు చెరిపేసే అందాల విందుకి తెరలేపింది.
రష్మిక రిసార్ట్ లో దిగిన ఫోటోని ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో టాప్ విప్పేసి ఓ వైపు బ్రా అందాలను, మరోవైపు థైస్ అందాలను చూపించింది. తన థండర్ థైస్తో ఇప్పటికే సోషల్ మీడియాని షేక్ చేసిన ఈ భామ ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ ఇచ్చింది.
రష్మిక మందన్నా గ్లామర్ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ, ఆమె ఫ్యాన్స్ ని, నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. శ్రీవల్లి ట్రీట్కి పిచ్చెక్కిపోతున్నారు కుర్రాళ్లు. పండగ చేసుకుంటున్నారు. రష్మిక గతంలో వెకేషన్ ఫోటోని ఇప్పుడు పంచుకున్నట్టు తెలుస్తుంది.
ఈ సందర్బంగా మంచి సందేశాన్ని షేర్ చేసిందీ శ్రీవల్లి. `సంతోషంగా ఉండండి, ఆశగా ఉండండి, మీ సంతోషం, శాంతి అన్నింటికంటే ఎక్కువగా వస్తాయి. ప్రతి కూల భావాలకు జీవితం చాలా చిన్నది` అని పేర్కొంది రష్మిక. నెగటివ్గా ఉండకూడదని, పరోక్షంగా పాజిటివ్ దృక్పథంతో ఉండాలని చెప్పింది రష్మిక.
రష్మిక మందన్నా తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలపై ఆమె ఓపెన్ అయ్యింది. తన మాటలను ఎలా తప్పుగా తీసుకుంటున్నారనే విషయాన్ని చెప్పింది. ఎక్కువగా మాట్లాడటం తగ్గించుకోవాలని తెలిపింది. అదే సమయంలో కన్నడ చిత్ర పరిశ్రమకి సంబంధించిన వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది. రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టిలతో నెలకొన్ని మనస్పర్థాలకు చెక్ పెట్టింది.
ఇదిలా ఉంటే పెళ్లిపై కూడా స్పందించింది. తనకు పెళ్లి చేసుకునే వయసు రాలేదని చెప్పింది. అందుకు ఇంకా టైమ్ పడుతుందని పేర్కొంది. అంతేకాదు విజయ్ దేవరకొండతో ఎఫైర్ విషయంలో ఆమె స్పందిస్తూ అవి హద్దులు దాటుతున్నాయని, దేనికైనా ఓ లిమిట్ ఉంటుందని, ఆ లైన్ దాటితో ఊరుకోనని వార్నింగ్ కూడా ఇచ్చింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో `పుష్ప2`లో నటిస్తుంది. బన్నీతో జోడీ కడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల హిందీలో నటించిన `మిషన్ మజ్ను`కి మంచి స్పందన లభిస్తుంది. ప్రస్తుతం హిందీలో `యానిమల్` చిత్రంలో రణ్ బీర్ కపూర్తో కలిసి నటిస్తుంది. దీనికి సందీప్రెడ్డి వంగా దర్శకుడు. తమిళంలోనూ ఓ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.