జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు లాఠీ ట్రీట్, బెంగళూరులో ఏం జరిగింది?
హీరోలను, హీరోయిన్లను చూడటానికి జనం ఎగబడటం కామన్. బెంగళూరులో తమ ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను చూసేందుకు వచ్చిన అభిమానులకు పోలీసులు లాఠీలతో చుక్కలు చూపించారు.

బెంగళూరులో జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
అతను వస్తే ప్రపంచ యుద్ధంమే 😳😎#jrntr#NTRInBanglorepic.twitter.com/2lWSmj52rZ
— NtrGayathri (@NtrGayathri) March 8, 2026
హాస్పిటల్ ప్రారంభోత్సవం
జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరు పర్యటనకు వచ్చారు. మహదేవపురలోని కిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రోజుల్లో పెద్ద హాస్పిటళ్లు, మాల్స్, షాపులను సెలబ్రిటీలతో ప్రారంభించడం ట్రెండ్గా మారింది.
Jr NTR Fanbase in KA >> Lottery Yash #JrNTR#Yash#KFIpic.twitter.com/W04ugH7dza
— 𝙏𝙤𝙥𝙞𝙬𝙖𝙡𝙖🎩 (@Topiwala_) March 8, 2026
అభిమానులకు లాఠీ ట్రీట్
జూనియర్ ఎన్టీఆర్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. హాస్పిటల్ ముందు భారీ సంఖ్యలో గుమిగూడటంతో తోపులాట జరిగింది. దీంతో జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.
అతను వస్తే ప్రపంచ యుద్ధంమే 😳😎#jrntr#NTRInBanglorepic.twitter.com/2lWSmj52rZ
— NtrGayathri (@NtrGayathri) March 8, 2026

