చిరు, అల్లు అర్జున్, పూజా, త్రివిక్రమ్, అల్లరి నరేష్.. `సైమా`లో తారల మెరుపులు.. చూస్తే కనువిందే
`సైమా` అవార్డుల వేడుకకి హైదరాబాద్ వేదికైంది. తారలు దిగి రావడంతో తళుక్కున మెరుస్తుంది. ఆదివారం జరిగిన వేడుకకి చిరంజీవి, అల్లు అర్జున్, త్రివిక్రమ్, పూజా హెగ్డే, అల్లరి నరేష్తోపాటు తమిళ, మలయాళ నటులు సందడి చేశారు.
`సైమా` వేడుకలో ఆదివారం ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఆయన ఈవెంట్కి వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
`సైమా` వేడుకలో ఆదివారం ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. రెడ్ కార్పెట్కి ఆయన పోజులిస్తున్న దృశ్యం.ఆద్యంతం కనువిందుగా మారింది.
`సైమా` వేడుకలో ఆదివారం ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ప్రముఖ దర్శకుడు, కళాతపస్విని సైమా లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. ఈ సత్కారం చిరు చేతుల మీదుగా జరిగింది.
`సైమా` వేడుకలో ఆదివారం ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ప్రముఖ దర్శకుడు, కళాతపస్విని సైమా లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. ఈ సత్కారం చిరు చేతుల మీదుగా జరిగింది. ఇందులో సుహాసిని, ఖుష్బు కూడా పాల్గొనడం విశేషం.
`సైమా` వేడుకలో అల్లు అర్జున్ సందడిచేశారు. ఆయన నటించిన `అల వైకుంఠపురములో` చిత్రం పది అవార్డులు అందుకుంది. అందులో భాగంగా ఉత్తమ నటుడిగా బన్నీ అవార్దు సొంతం చేసుకున్నారు.
`సైమా` వేడుకలో అల్లు అర్జున్ సందడిచేశారు. ఆయన నటించిన `అల వైకుంఠపురములో` చిత్రం పది అవార్డులు అందుకుంది. అందులో భాగంగా ఉత్తమ నటుడిగా బన్నీ అవార్దు సొంతం చేసుకున్నారు. ఈ ఈవెంట్లో బన్నీ రెడ్ కార్పెట్కి పోజులిచ్చారు.
`సైమా` వేడుకలో అల్లు అర్జున్ సందడిచేశారు. ఆయన నటించిన `అల వైకుంఠపురములో` చిత్రం పది అవార్డులు అందుకుంది. అందులో భాగంగా ఉత్తమ నటుడిగా బన్నీ అవార్దు సొంతం చేసుకున్నారు. ఈ ఈవెంట్లో బన్నీ రెడ్ కార్పెట్కి పోజులిచ్చారు.
`సైమా` ఈవెంట్లో దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సందడి చేశారు. రెడ్ కార్పెట్కి నిర్మాత సూర్యదేవర నాగవంశీతో పోజులిచ్చారు. ఇందులో `అల వైకుంఠపురములో` చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా అవార్డుని అందుకున్నారు త్రివిక్రమ్.
`సైమా` ఈవెంట్లో పూజా హెగ్డే సందడి చేశారు. ఆమె బ్లూ డ్రెస్లో హోయలు పోయింది. `అల వైకుంఠపురములో` చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డుని సొంతం చేసుకుంది.
`సైమా` అవార్డు ఫంక్షన్లో తారలు సందడి చేశారు. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటించిన `అల వైకుంఠపురములో` చిత్రం 2020కిగానూ ఏకంగా పది అవార్డులను సొంతం చేసుకుంది. అవార్డులు అందుకున్న ఆనందంలో చిత్ర యూనిట్.
`సైమా` అవార్డు ఫంక్షన్లో తారలు సందడి చేశారు. ఇందులో అల్లరి నరేష్ సైతం మెరిసారు. ఆయన గెస్ట్ గా పాల్గొని అవార్డులను అందించారు. ఈ సందర్బంగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
`సైమా` వేడుకలో `అలవైకుంఠపురములో` చిత్రానికిగానూ ఉత్తమ గాయకుడిగా అర్మాన్ మాలిక్ సైమా అవార్డుని అందుకున్నారు. అవార్డుతో ఇలా పోజులిచ్చారు.
`సైమా` ఈవెంట్లో తమిళ్కి చెందిన `సూరారైపోట్రు` యూనిట్ సందడి చేశారు. ఈ సినిమా పలు అవార్డులను అందుకుంది. చిత్ర బృందం అవార్డులు అందుకుంటున్న దృశ్యం. ఈ చిత్రంలో సూర్య హీరోగా నటించిన విషయం తెలిసిందే.
ఆదివారం జరిగిన `సైమా` వేడుకలో రీతూ వర్మ సందడి చేశారు. ఆమె తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ నటించిన `కన్నుమ్ కన్నుమ్ కొల్లయదిథాల్` చిత్రానికిగానూ ఉత్తమ డెబ్యూ నటిగా అవార్డుని సొంతం చేసుకుంది. ఇది