తన లక్ని పరీక్షించుకునే పనిలో ఆదాశర్మ
ఆదా శర్మ క్వచ్ఛన్ మార్క్ తో రాబోతుంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ అమ్మడు `క్వచ్ఛన్ మార్క్` పేరుతో రూపొందుతున్న ఓ సినిమాలో నటిస్తుంది. హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్ర పోస్టర్ విడుదలైంది.

<p>`హార్ట్ ఎటాక్`తో తెలుగు ఆడియెన్స్ ని మైమరపించిన ఆదా శర్మ `క్షణం`, `కల్కీ` చిత్రాల్లో మెరిసింది. తెలుగులో ఆమెకి తగిన విజయాలు రాలేదు. దీంతో ఆచితూచి కొత్త ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకుంటుంది. తాజాగా ఆమె తెలుగులో `క్వచ్ఛన్ మార్క్` పేరుతో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఇది లేడీ ఓరియెంటెడ్ చిత్రం కావడం విశేషం. </p>
`హార్ట్ ఎటాక్`తో తెలుగు ఆడియెన్స్ ని మైమరపించిన ఆదా శర్మ `క్షణం`, `కల్కీ` చిత్రాల్లో మెరిసింది. తెలుగులో ఆమెకి తగిన విజయాలు రాలేదు. దీంతో ఆచితూచి కొత్త ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకుంటుంది. తాజాగా ఆమె తెలుగులో `క్వచ్ఛన్ మార్క్` పేరుతో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఇది లేడీ ఓరియెంటెడ్ చిత్రం కావడం విశేషం.
<p>విప్రా పేరుతో దీన్ని ఇద్దరు దర్శకులు రూపొందిస్తున్నారు. గౌరీ కృష్ణ నిర్మాత. శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోస్టర్ లాంచ్ సందర్భంగా మాట్లాడుతూ, కరోనా వల్ల ప్రజలకు ఎంటర్టైన్మెంట్ కరువైంది. ఇలాంటి తరుణంలో మంచి సందేశంతో వస్తోన్న ఈసినిమా విజయం సాధించాలన్నారు. <br /> </p>
విప్రా పేరుతో దీన్ని ఇద్దరు దర్శకులు రూపొందిస్తున్నారు. గౌరీ కృష్ణ నిర్మాత. శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోస్టర్ లాంచ్ సందర్భంగా మాట్లాడుతూ, కరోనా వల్ల ప్రజలకు ఎంటర్టైన్మెంట్ కరువైంది. ఇలాంటి తరుణంలో మంచి సందేశంతో వస్తోన్న ఈసినిమా విజయం సాధించాలన్నారు.
<p>`కరోనా టైమ్లో షూటింగ్ స్టార్ట్ చేసి పూర్తి చేసి రిలీజ్కి వచ్చిన మొదటి సినిమా మాదే. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. సినిమా సరికొత్తగా ఉంటుంది. కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంద`ని ఆదా శర్మ తెలిపింది. మొత్తానికి తన లక్ని మరోసారి పరీక్షించుకోబోతుంది ఆదాశర్మ.</p>
`కరోనా టైమ్లో షూటింగ్ స్టార్ట్ చేసి పూర్తి చేసి రిలీజ్కి వచ్చిన మొదటి సినిమా మాదే. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. సినిమా సరికొత్తగా ఉంటుంది. కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంద`ని ఆదా శర్మ తెలిపింది. మొత్తానికి తన లక్ని మరోసారి పరీక్షించుకోబోతుంది ఆదాశర్మ.
<p>నిర్మాత గౌరికృష్ణ సినిమా గురించి చెబుతూ, కరోనా టైమ్ లో షూటింగ్ ప్రారంభించి వేగంగా పూర్తి చేశాం. క్లిష్ట సమయంలో హీరోయిన్ ఆదాశర్మ షూటింగ్కి రావడం గొప్ప విషయం. ఆమె సహకారం వల్లే చిత్రీకరణ పూర్తి చేయగలిగాం. అదే సమయంలో కరోనాకి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నా`మన్నారు. `తలసాని శ్రీనివాస్ యాదవ్ మా చిత్ర పోస్టర్ని విడుదల చేయడం ఆనందంగా ఉందని, టైటిల్కి మంచి రెస్పాన్స్ వస్తుందని, అందరికి నచ్చే చిత్రమవుతుంద`ని దర్శకులు విప్రా తెలిపారు. <br /> </p>
నిర్మాత గౌరికృష్ణ సినిమా గురించి చెబుతూ, కరోనా టైమ్ లో షూటింగ్ ప్రారంభించి వేగంగా పూర్తి చేశాం. క్లిష్ట సమయంలో హీరోయిన్ ఆదాశర్మ షూటింగ్కి రావడం గొప్ప విషయం. ఆమె సహకారం వల్లే చిత్రీకరణ పూర్తి చేయగలిగాం. అదే సమయంలో కరోనాకి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నా`మన్నారు. `తలసాని శ్రీనివాస్ యాదవ్ మా చిత్ర పోస్టర్ని విడుదల చేయడం ఆనందంగా ఉందని, టైటిల్కి మంచి రెస్పాన్స్ వస్తుందని, అందరికి నచ్చే చిత్రమవుతుంద`ని దర్శకులు విప్రా తెలిపారు.