- Home
- Entertainment
- కశ్మీర్ లో చిత్రీకరించబడిన 8 క్రేజీ చిత్రాలు, రాజమౌళి తండ్రి కథ అందించిన సూపర్ హిట్ మూవీ
కశ్మీర్ లో చిత్రీకరించబడిన 8 క్రేజీ చిత్రాలు, రాజమౌళి తండ్రి కథ అందించిన సూపర్ హిట్ మూవీ
కశ్మీర్లో చాలా బాలీవుడ్ సినిమాలు చిత్రీకరించబడ్డాయి, కొన్ని సూపర్ హిట్ అయితే మరికొన్ని ప్లాప్ అయ్యాయి. కశ్మీర్ లో చిత్రీకరించబడిన ఏ సినిమాలు విజయం సాధించాయో, ఏవి విఫలమయ్యాయో తెలుసుకోండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
3 ఇడియట్స్
2009 లో విడుదలైన '3 ఇడియట్స్' సూపర్ హిట్ చిత్రం. ఇది బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.ఈ చిత్రంలో అమీర్ ఖాన్, కరీనా జంటగా నటించారు.
జబ్ తక్ హై జాన్
షారుఖ్ ఖాన్ నటించిన 'జబ్ తక్ హై జాన్' 2012 లో విడుదలైంది. ఇది హిట్ చిత్రం. దీని చిత్రీకరణ కశ్మీర్లో జరిగింది.
యే జవానీ హై దీవానీ
'యే జవానీ హై దీవానీ' చిత్రం పహల్గాం, గుల్మార్గ్, శ్రీనగర్లలో చిత్రీకరించబడింది. ఈ చిత్రం 2013 లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది.
హైదర్
2014 లో వచ్చిన 'హైదర్' చిత్రం చాలా వరకు కశ్మీర్లోనే చిత్రీకరించబడింది. హైదర్ బాక్సాఫీస్ వద్ద హిట్ చిత్రంగా పరిగణించబడుతుంది.
హైవే
'హైవే' చిత్రం 2014 లో విడుదలైంది. దీని చిత్రీకరణ కశ్మీర్లోని అరు వ్యాలీలో జరిగింది. ఈ చిత్రం హిట్ అని కానీ ప్లాప్ అని కానీ చెప్పలేం.
బజరంగీ భాయ్జాన్
'బజరంగీ భాయ్జాన్' చిత్రంలో కశ్మీర్ అందాలను చక్కగా చూపించారు. ఈ చిత్రం 2015 లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది.ఈ చిత్రానికి కథ అందించింది రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.
ఫితూర్
2016 లో విడుదలైన 'ఫితూర్' చిత్రం మొత్తం కశ్మీర్లోనే చిత్రీకరించబడింది. ఫితూర్ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయింది.
రాజీ
ఆలియా భట్ నటించిన 'రాజీ' 2018 లో విడుదలైంది. ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది.