MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Sports
  • Cricket
  • Ranji Trophy: సచిన్, రోహిత్ ల సరసన నిలిచిన జైస్వాల్.. రంజీలలో అరుదైన ఘనత

Ranji Trophy: సచిన్, రోహిత్ ల సరసన నిలిచిన జైస్వాల్.. రంజీలలో అరుదైన ఘనత

Yashasvi Jaiswal: ముంబై యువ ఆటగాడు, ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న యశస్వి జైస్వాల్ రంజీ ట్రోఫీలలో అరుదైన ఘనత సాధించాడు. అతడు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మలతో సమానంగా నిలిచాడు. 

1 Min read
Author : Srinivas M
Published : Jun 21 2022, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ముంబై రంజీ జట్టు యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ రంజీలలో అరుదైన ఘనత సాధించాడు.  ఒకే మ్యాచ్ లో రెండు  ఇన్నింగ్స్ లలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో  అతడు దిగ్గజాల సరసన నిలిచాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రంజీ ట్రోఫీలో భాగంగా ఇటీవలే ఉత్తరప్రదేశ్ తో జరిగిన సెమీస్  మ్యాచ్ లో అతడు రెండు సెంచరీలతో చెలరేగాడు. ఈ క్రమంలో రంజీ సెమీస్ లో ఒకే టెస్టులో రెండు సెంచరీలు సాధించిన ముంబై ఆటగాళ్ల జాబితాలో ఆరో ఆటగాడిగా నిలిచాడు. 

37

గతంలో ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రస్తుత టీమిండియా సారథి రోహిత్ శర్మ, అజింక్యా రహానే, వినోద్ కాంబ్లీ, వసీం జాఫర్ ల పేరిట ఉండేది. వీళ్లంతా ఒకే మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు చేశారు. 

47

ఇప్పుడు ఆ జాబితాలో జైస్వాల్ కూడా చేరాడు. యూపీతో తొలి ఇన్నింగ్స్ లో 100 పరుగులు చేసి అతడు.. రెండో ఇన్నింగ్స్ లో 181 పరుగులతో చెలరేగాడు. కాగా ఈ ఘనతపై జైస్వాల్ స్పందించాడు. 

57

‘నాకు ఈ రికార్డు గురించి తెలియదు. నేను డ్రెస్సింగ్ రూమ్ కు వెల్లగానే అందరూ నన్ను అభినందించారు. ఏమైందని అడగగా అసలు విషయం చెప్పారు. సచిన్ సార్, రోహిత్, రహానే ల పక్కన నా పేరు చూసుకోవడం గర్వంగా ఉంది..’ అని తెలిపాడు. 

67

కాగా.. రంజీ ట్రోఫీ-2022 లో ముంబై జట్టు ఫైనల్ చేరింది. రంజీలలో ముంబైకి ఇది 47వ ఫైనల్ కావడం గమనార్హం. ఇప్పటివరకు 41 ట్రోఫీలు నెగ్గిన ముంబై.. 42వ టైటిల్ పై కన్నేసింది.

77

పృథ్వీ షా సారథ్యంలోని ముంబై రంజీ జట్టు జూన్ 22 నుంచి బెంగళూరు వేదికగా మధ్యప్రదేశ్ తో తలపడబోతుంది. 23 ఏండ్ల తర్వాత రంజీ ఫైనల్ కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. 

About the Author

SM
Srinivas M
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image2
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image3
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved