MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • విరాట్ కోహ్లీ టీమిండియాకి ఓ రూపాన్ని తీసుకొచ్చాడు, కోచ్ రవిశాస్త్రి దానికి... పేసర్ ఉమేశ్ యాదవ్ కామెంట్...

విరాట్ కోహ్లీ టీమిండియాకి ఓ రూపాన్ని తీసుకొచ్చాడు, కోచ్ రవిశాస్త్రి దానికి... పేసర్ ఉమేశ్ యాదవ్ కామెంట్...

ఐదు ఏళ్లుగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 జట్టుగా కొనసాగుతున్న భారత జట్టు, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ టేబుల్ టాపర్‌గా నిలిచింది. అత్యధిక పాయింట్లు, అత్యధిక విజయాల శాతం నమోదుచేసిన టీమిండియా, న్యూజిలాండ్‌తో ఫైనల్ ఫైట్‌కి సిద్ధమవుతోంది.

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 27 2021, 04:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
<p>ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుతం చేసిన టీమిండియా, స్వదేశంలోనూ ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేస్తూ భారీ విజయాలు అందుకుంది. టీమిండియా విజయాలకి భారత సారథి విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రియే కారణం అంటున్నాడు సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్.</p>

<p>ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుతం చేసిన టీమిండియా, స్వదేశంలోనూ ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేస్తూ భారీ విజయాలు అందుకుంది. టీమిండియా విజయాలకి భారత సారథి విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రియే కారణం అంటున్నాడు సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్.</p>

ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుతం చేసిన టీమిండియా, స్వదేశంలోనూ ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేస్తూ భారీ విజయాలు అందుకుంది. టీమిండియా విజయాలకి భారత సారథి విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రియే కారణం అంటున్నాడు సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
<p>‘టీమిండియా ఇప్పుడున్న పొజిషన్‌కి భారత సారథి విరాట్ కోహ్లీయే కారణం. జట్టులో ప్రతీ ప్లేయర్‌కి కావాల్సిన స్వేచ్ఛను ఇస్తాడు విరాట్ కోహ్లీ, వారిపై వారికి నమ్మకం పెంచి, నూరు శాతం పర్ఫామెన్స్ రాబడతాడు.&nbsp;</p>

<p>‘టీమిండియా ఇప్పుడున్న పొజిషన్‌కి భారత సారథి విరాట్ కోహ్లీయే కారణం. జట్టులో ప్రతీ ప్లేయర్‌కి కావాల్సిన స్వేచ్ఛను ఇస్తాడు విరాట్ కోహ్లీ, వారిపై వారికి నమ్మకం పెంచి, నూరు శాతం పర్ఫామెన్స్ రాబడతాడు.&nbsp;</p>

‘టీమిండియా ఇప్పుడున్న పొజిషన్‌కి భారత సారథి విరాట్ కోహ్లీయే కారణం. జట్టులో ప్రతీ ప్లేయర్‌కి కావాల్సిన స్వేచ్ఛను ఇస్తాడు విరాట్ కోహ్లీ, వారిపై వారికి నమ్మకం పెంచి, నూరు శాతం పర్ఫామెన్స్ రాబడతాడు. 

39
<p>భారత జట్టును అతను నడిపిస్తున్న విధానం నిజంగా అద్భుతం. బ్యాట్స్‌మెన్ అయినా బౌలర్ అయినా కెప్టెన్ నుంచి కావాల్సిన మోరల్ సపోర్ట్ దొరికితే, అద్భుతాలు చేయగలరు. ఇప్పుడు భారత జట్టులో చూస్తున్నది అదే.</p>

<p>భారత జట్టును అతను నడిపిస్తున్న విధానం నిజంగా అద్భుతం. బ్యాట్స్‌మెన్ అయినా బౌలర్ అయినా కెప్టెన్ నుంచి కావాల్సిన మోరల్ సపోర్ట్ దొరికితే, అద్భుతాలు చేయగలరు. ఇప్పుడు భారత జట్టులో చూస్తున్నది అదే.</p>

భారత జట్టును అతను నడిపిస్తున్న విధానం నిజంగా అద్భుతం. బ్యాట్స్‌మెన్ అయినా బౌలర్ అయినా కెప్టెన్ నుంచి కావాల్సిన మోరల్ సపోర్ట్ దొరికితే, అద్భుతాలు చేయగలరు. ఇప్పుడు భారత జట్టులో చూస్తున్నది అదే.

49
<p>నిజానికి భారత జట్టు ఇప్పుడున్న పొజిషన్‌కి చేరడానికి ఎంతో కష్టపడ్డారు విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి భాయ్. క్రికెట్ క్రీజులోకి అడుగుపెట్టాక విరాట్ కోహ్లీలో అగ్రెషన్ మాత్రమే జనాలకు కనిపిస్తుంది. కానీ అతను తన ప్లేయర్లను ఎంతో బ్యాకప్ చేస్తాడు, ఎంతగానో సపోర్ట్ అందిస్తాడు.</p>

<p>నిజానికి భారత జట్టు ఇప్పుడున్న పొజిషన్‌కి చేరడానికి ఎంతో కష్టపడ్డారు విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి భాయ్. క్రికెట్ క్రీజులోకి అడుగుపెట్టాక విరాట్ కోహ్లీలో అగ్రెషన్ మాత్రమే జనాలకు కనిపిస్తుంది. కానీ అతను తన ప్లేయర్లను ఎంతో బ్యాకప్ చేస్తాడు, ఎంతగానో సపోర్ట్ అందిస్తాడు.</p>

నిజానికి భారత జట్టు ఇప్పుడున్న పొజిషన్‌కి చేరడానికి ఎంతో కష్టపడ్డారు విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి భాయ్. క్రికెట్ క్రీజులోకి అడుగుపెట్టాక విరాట్ కోహ్లీలో అగ్రెషన్ మాత్రమే జనాలకు కనిపిస్తుంది. కానీ అతను తన ప్లేయర్లను ఎంతో బ్యాకప్ చేస్తాడు, ఎంతగానో సపోర్ట్ అందిస్తాడు.

59
<p>ప్రస్తుతం జట్టులో ఉన్న 11 మంది మధ్య ఓ స్పెషల్ సింక్ ఏర్పడింది. దానికి క్రెడిట్ మొత్తం విరాట్ కోహ్లీ, రవిశాస్త్రికే దక్కుతుంది. జట్టులో ఎవ్వరూ ఎలాంటి ఇబ్బంది పడడం లేదు.&nbsp;</p>

<p>ప్రస్తుతం జట్టులో ఉన్న 11 మంది మధ్య ఓ స్పెషల్ సింక్ ఏర్పడింది. దానికి క్రెడిట్ మొత్తం విరాట్ కోహ్లీ, రవిశాస్త్రికే దక్కుతుంది. జట్టులో ఎవ్వరూ ఎలాంటి ఇబ్బంది పడడం లేదు.&nbsp;</p>

ప్రస్తుతం జట్టులో ఉన్న 11 మంది మధ్య ఓ స్పెషల్ సింక్ ఏర్పడింది. దానికి క్రెడిట్ మొత్తం విరాట్ కోహ్లీ, రవిశాస్త్రికే దక్కుతుంది. జట్టులో ఎవ్వరూ ఎలాంటి ఇబ్బంది పడడం లేదు. 

69
<p>ఓ టీమ్ స్పిరిట్ ఏర్పడింది. అంతకుముందు జట్టులో ఓ మంచి వాతావరణం నెలకొంది. రిజర్వు బెంచ్ ఎంత బలంగా ఉందో కూడా మీరందరూ చూస్తున్నారు...’ అంటూ వివరించాడు భారత పేసర్ ఉమేశ్ యాదవ్.</p>

<p>ఓ టీమ్ స్పిరిట్ ఏర్పడింది. అంతకుముందు జట్టులో ఓ మంచి వాతావరణం నెలకొంది. రిజర్వు బెంచ్ ఎంత బలంగా ఉందో కూడా మీరందరూ చూస్తున్నారు...’ అంటూ వివరించాడు భారత పేసర్ ఉమేశ్ యాదవ్.</p>

ఓ టీమ్ స్పిరిట్ ఏర్పడింది. అంతకుముందు జట్టులో ఓ మంచి వాతావరణం నెలకొంది. రిజర్వు బెంచ్ ఎంత బలంగా ఉందో కూడా మీరందరూ చూస్తున్నారు...’ అంటూ వివరించాడు భారత పేసర్ ఉమేశ్ యాదవ్.

79
<p>భారత జట్టు తరుపున 48 టెస్టులు ఆడిన ఉమేశ్ యాదవ్, 148 వికెట్లు తీశాడు. 75 టెస్టుల్లో 106 వికెట్లు పడగొట్టగా, 7 టీ20 మ్యాచుల్లో 9 వికెట్లు తీశాడు.&nbsp;</p>

<p>భారత జట్టు తరుపున 48 టెస్టులు ఆడిన ఉమేశ్ యాదవ్, 148 వికెట్లు తీశాడు. 75 టెస్టుల్లో 106 వికెట్లు పడగొట్టగా, 7 టీ20 మ్యాచుల్లో 9 వికెట్లు తీశాడు.&nbsp;</p>

భారత జట్టు తరుపున 48 టెస్టులు ఆడిన ఉమేశ్ యాదవ్, 148 వికెట్లు తీశాడు. 75 టెస్టుల్లో 106 వికెట్లు పడగొట్టగా, 7 టీ20 మ్యాచుల్లో 9 వికెట్లు తీశాడు. 

89
<p>2018 నుంచి 2020 వరకూ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన ఉమేశ్ యాదవ్‌ను ఐపీఎల్ 2021 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే ఫస్ట్ హాఫ్‌లో అతనికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు.</p>

<p>2018 నుంచి 2020 వరకూ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన ఉమేశ్ యాదవ్‌ను ఐపీఎల్ 2021 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే ఫస్ట్ హాఫ్‌లో అతనికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు.</p>

2018 నుంచి 2020 వరకూ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన ఉమేశ్ యాదవ్‌ను ఐపీఎల్ 2021 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే ఫస్ట్ హాఫ్‌లో అతనికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు.

99
<p>ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌కి ఎంపికైన ఉమేశ్ యాదవ్, ప్రస్తుతం ముంబైలో బీసీసీఐ ఏర్పాటుచేసిన బయో బబుల్‌లో క్వారంటైన్‌లో గడుపుతున్నాడు.</p>

<p>ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌కి ఎంపికైన ఉమేశ్ యాదవ్, ప్రస్తుతం ముంబైలో బీసీసీఐ ఏర్పాటుచేసిన బయో బబుల్‌లో క్వారంటైన్‌లో గడుపుతున్నాడు.</p>

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌కి ఎంపికైన ఉమేశ్ యాదవ్, ప్రస్తుతం ముంబైలో బీసీసీఐ ఏర్పాటుచేసిన బయో బబుల్‌లో క్వారంటైన్‌లో గడుపుతున్నాడు.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్.. అసలు కారణం ఇదే
Recommended image2
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image3
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved