MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • శ్రీలంక క్రికెటర్‌కి కరోనా పాజిటివ్... భారత్- శ్రీలంక సిరీస్ రద్దు ఖాయమేనా...

శ్రీలంక క్రికెటర్‌కి కరోనా పాజిటివ్... భారత్- శ్రీలంక సిరీస్ రద్దు ఖాయమేనా...

శ్రీలంక బృందంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకి చేరింది. ఇప్పటికే లంక బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌తో పాటు డేటా అనాలసిస్ట్ నిరోషన్ కరోనా బారిన పడగా, తాజాగా లంక క్రికెటర్ సందున్ వీరాక్కోడికి చేసిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. 

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 10 2021, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
<p>కోలంబోలోని సినిమాన్ గ్రాండ్‌లో ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో క్వారంటైన్‌లో గడుపుతున్న వీరాక్కోడికి పాజిటివ్ రావడంతో భారత బృందంతో ఆందోళన మొదలైంది. అయితే ఇతను ఇంగ్లాండ్ టూర్ నుంచి స్వదేశానికి వచ్చిన లంక జట్టులో లేడు.&nbsp;</p>

<p>కోలంబోలోని సినిమాన్ గ్రాండ్‌లో ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో క్వారంటైన్‌లో గడుపుతున్న వీరాక్కోడికి పాజిటివ్ రావడంతో భారత బృందంతో ఆందోళన మొదలైంది. అయితే ఇతను ఇంగ్లాండ్ టూర్ నుంచి స్వదేశానికి వచ్చిన లంక జట్టులో లేడు.&nbsp;</p>

కోలంబోలోని సినిమాన్ గ్రాండ్‌లో ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో క్వారంటైన్‌లో గడుపుతున్న వీరాక్కోడికి పాజిటివ్ రావడంతో భారత బృందంతో ఆందోళన మొదలైంది. అయితే ఇతను ఇంగ్లాండ్ టూర్ నుంచి స్వదేశానికి వచ్చిన లంక జట్టులో లేడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
<p>భారత్‌తో వన్డే, టీ20 సిరీస్‌ కోసం కొలంబోలోని బయో బబుల్‌ జోన్‌లోకి వచ్చాడు. వీరాక్కోడితో పాటు భనుక రాజపక్ష, అసెలా గుణరత్నే, ఏంజెలో పెరేరా ఈ బయో బబుల్‌లో గడిపారు.&nbsp;</p>

<p>భారత్‌తో వన్డే, టీ20 సిరీస్‌ కోసం కొలంబోలోని బయో బబుల్‌ జోన్‌లోకి వచ్చాడు. వీరాక్కోడితో పాటు భనుక రాజపక్ష, అసెలా గుణరత్నే, ఏంజెలో పెరేరా ఈ బయో బబుల్‌లో గడిపారు.&nbsp;</p>

భారత్‌తో వన్డే, టీ20 సిరీస్‌ కోసం కొలంబోలోని బయో బబుల్‌ జోన్‌లోకి వచ్చాడు. వీరాక్కోడితో పాటు భనుక రాజపక్ష, అసెలా గుణరత్నే, ఏంజెలో పెరేరా ఈ బయో బబుల్‌లో గడిపారు. 

36
<p>దీంతో వీరంతా మరోసారి క్వారంటైన్‌లోకి వెళ్లనున్నారు. దంబుల్లాలో ఏర్పాటుచేసిన బయో బబుల్‌లో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన 26 మంది క్రికెటర్లు క్వారంటైన్‌లో గడుపుతున్నారు. వీరిలో కరోనా కేసులు నమోదుకాలేదు.</p>

<p>దీంతో వీరంతా మరోసారి క్వారంటైన్‌లోకి వెళ్లనున్నారు. దంబుల్లాలో ఏర్పాటుచేసిన బయో బబుల్‌లో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన 26 మంది క్రికెటర్లు క్వారంటైన్‌లో గడుపుతున్నారు. వీరిలో కరోనా కేసులు నమోదుకాలేదు.</p>

దీంతో వీరంతా మరోసారి క్వారంటైన్‌లోకి వెళ్లనున్నారు. దంబుల్లాలో ఏర్పాటుచేసిన బయో బబుల్‌లో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన 26 మంది క్రికెటర్లు క్వారంటైన్‌లో గడుపుతున్నారు. వీరిలో కరోనా కేసులు నమోదుకాలేదు.

46
<p>ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం జూలై 13న ప్రారంభం కావాల్సిన సిరీస్‌ను శ్రీలంక బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడంతో జూలై 18కి వాయిదా వేసింది బీసీసీఐ.&nbsp;</p>

<p>ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం జూలై 13న ప్రారంభం కావాల్సిన సిరీస్‌ను శ్రీలంక బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడంతో జూలై 18కి వాయిదా వేసింది బీసీసీఐ.&nbsp;</p>

ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం జూలై 13న ప్రారంభం కావాల్సిన సిరీస్‌ను శ్రీలంక బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడంతో జూలై 18కి వాయిదా వేసింది బీసీసీఐ. 

56
<p>ఇప్పుడు కూడా కొత్త కేసులు వెలుగుచూస్తూ ఉండడంతో ఈ సిరీస్ జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు రేగుతున్నాయి... ఇలాగే కొనసాగితే బీసీసీఐ ఈ సిరీస్‌ను రద్దు చేసి, భారత ప్లేయర్లను వెనక్కి పిలిపించే అవకాశం ఉంది.</p>

<p>ఇప్పుడు కూడా కొత్త కేసులు వెలుగుచూస్తూ ఉండడంతో ఈ సిరీస్ జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు రేగుతున్నాయి... ఇలాగే కొనసాగితే బీసీసీఐ ఈ సిరీస్‌ను రద్దు చేసి, భారత ప్లేయర్లను వెనక్కి పిలిపించే అవకాశం ఉంది.</p>

ఇప్పుడు కూడా కొత్త కేసులు వెలుగుచూస్తూ ఉండడంతో ఈ సిరీస్ జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు రేగుతున్నాయి... ఇలాగే కొనసాగితే బీసీసీఐ ఈ సిరీస్‌ను రద్దు చేసి, భారత ప్లేయర్లను వెనక్కి పిలిపించే అవకాశం ఉంది.

66
<p>వాస్తవానికి శ్రీలంకతో సిరీస్ గత ఏడాది జరగాల్సింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా అప్పుడు రద్దైన సిరీస్‌ను, ఇప్పుడు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే ఈసారి కూడా పరిస్థితులు అనుకూలించడం లేదు.</p>

<p>వాస్తవానికి శ్రీలంకతో సిరీస్ గత ఏడాది జరగాల్సింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా అప్పుడు రద్దైన సిరీస్‌ను, ఇప్పుడు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే ఈసారి కూడా పరిస్థితులు అనుకూలించడం లేదు.</p>

వాస్తవానికి శ్రీలంకతో సిరీస్ గత ఏడాది జరగాల్సింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా అప్పుడు రద్దైన సిరీస్‌ను, ఇప్పుడు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే ఈసారి కూడా పరిస్థితులు అనుకూలించడం లేదు.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం.. భారత్ సిరీస్ కోల్పోవడానికి 5 ప్రధాన కారణాలు ఇవే
Recommended image2
Indian cricketers : కోహ్లీ ఒక్కడే కాదు, ఈ ఇండియన్ క్రికెటర్లు కూడా ఫారిన్ లో సెటిల్.. ఎవరు, ఏ దేశంలో ఉంటున్నారో తెలుసా?
Recommended image3
MS Dhoni Records: వరల్డ్ క్రికెట్‌ను వణికించిన ధోనీ 5 రికార్డులు.. టచ్ చేయడం కూడా నెక్స్ట్ జనరేషన్‌కు కల్లే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved