వికెట్లను నమస్కరిస్తూ క్రికెటర్ శ్రీశాంత్ రీఎంట్రీ... తొలి మ్యాచ్లో వికెట్ తీసి...
First Published Jan 12, 2021, 2:52 PM IST
‘మిస్టర్ కూల్’ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని భారత జట్టులో అగ్రెసివ్ క్రికెటర్గా గుర్తింపు పొందిన ప్లేయర్ శ్రీశాంత్. వికెట్ తీసినప్పుడు వీరావేశంతో ఊగిపోయినా, సిక్సర్ కొట్టిన తర్వాత బౌలర్ ముందుకెళ్లి తీన్మార్ స్టెప్పులు వేసినా శ్రీశాంత్కే చెల్లింది. జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జట్టుకి దూరమయ్యాడు శ్రీశాంత్.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?