MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • ఆ రూల్ వల్లే రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయిందా... అంపైర్ తప్పిదం కారణంగా...

ఆ రూల్ వల్లే రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయిందా... అంపైర్ తప్పిదం కారణంగా...

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్... క్రికెట్ అభిమానులకు అసలు సిసలైన మజాను అందించింది. 222 పరుగుల లక్ష్యచేధనలో కెప్టెన్ సంజూ శాంసన్, అద్భుత సెంచరీ కారణంగా ఆఖరి బంతిదాకా పోరాడింది రాజస్థాన్ రాయల్స్...

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 13 2021, 03:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
<p>ఆఖరి బంతికి విజయానికి 5 పరుగులు కావాల్సిన దశలో భారీ షాట్‌కి ప్రయత్నించిన సంజూ శాంసన్, బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడంతో పంజాబ్ కింగ్స్‌కి 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం దక్కింది...</p>

<p>ఆఖరి బంతికి విజయానికి 5 పరుగులు కావాల్సిన దశలో భారీ షాట్‌కి ప్రయత్నించిన సంజూ శాంసన్, బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడంతో పంజాబ్ కింగ్స్‌కి 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం దక్కింది...</p>

ఆఖరి బంతికి విజయానికి 5 పరుగులు కావాల్సిన దశలో భారీ షాట్‌కి ప్రయత్నించిన సంజూ శాంసన్, బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడంతో పంజాబ్ కింగ్స్‌కి 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం దక్కింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
<p>అయితే రాజస్థాన్ ఓటమికి అంపైర్ చేసిన తప్పిదమే కారణమంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.... రిలే మెడెరిత్ వేసిన 11వ ఓవర్, ఐదో బంతికి సంజూ శాంసన్‌ను ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా ప్రకటించాడు ఫీల్డ్ అంపైర్...అయితే సంజూ వెంటనే రివ్యూ తీసుకున్నాడు...</p>

<p>అయితే రాజస్థాన్ ఓటమికి అంపైర్ చేసిన తప్పిదమే కారణమంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.... రిలే మెడెరిత్ వేసిన 11వ ఓవర్, ఐదో బంతికి సంజూ శాంసన్‌ను ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా ప్రకటించాడు ఫీల్డ్ అంపైర్...అయితే సంజూ వెంటనే రివ్యూ తీసుకున్నాడు...</p>

అయితే రాజస్థాన్ ఓటమికి అంపైర్ చేసిన తప్పిదమే కారణమంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.... రిలే మెడెరిత్ వేసిన 11వ ఓవర్, ఐదో బంతికి సంజూ శాంసన్‌ను ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా ప్రకటించాడు ఫీల్డ్ అంపైర్...అయితే సంజూ వెంటనే రివ్యూ తీసుకున్నాడు...

36
<p>టీవీ రిప్లైలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు కనిపించడంతో నాటౌట్‌గా ప్రకటించాడు అంపైర్. అయితే ఆ బంతికి సంజూ శాంసన్ సింగిల్ తీసినా... అది లెక్కలోకి రాలేదు... దీంతో ఓ పరుగు తీసినా, డీఆర్‌ఎస్ నిబంధన ప్రకారం అది అంపైర్ ఖాతాలోకి వెళ్లింది...</p>

<p>టీవీ రిప్లైలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు కనిపించడంతో నాటౌట్‌గా ప్రకటించాడు అంపైర్. అయితే ఆ బంతికి సంజూ శాంసన్ సింగిల్ తీసినా... అది లెక్కలోకి రాలేదు... దీంతో ఓ పరుగు తీసినా, డీఆర్‌ఎస్ నిబంధన ప్రకారం అది అంపైర్ ఖాతాలోకి వెళ్లింది...</p>

టీవీ రిప్లైలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు కనిపించడంతో నాటౌట్‌గా ప్రకటించాడు అంపైర్. అయితే ఆ బంతికి సంజూ శాంసన్ సింగిల్ తీసినా... అది లెక్కలోకి రాలేదు... దీంతో ఓ పరుగు తీసినా, డీఆర్‌ఎస్ నిబంధన ప్రకారం అది అంపైర్ ఖాతాలోకి వెళ్లింది...

46
<p>ఆ పరుగు లెక్కలోకి తీసుకుని ఉంటే... ఆఖరి రెండు బంతుల్లో 4 పరుగులే కావాల్సి ఉండేది. ఆ సమయంలో సంజూ శాంసన్ సింగిల్ లేదా రెండు పరుగులు తీయడానికి ప్రాధాన్యం ఇచ్చేవాడు...</p>

<p>ఆ పరుగు లెక్కలోకి తీసుకుని ఉంటే... ఆఖరి రెండు బంతుల్లో 4 పరుగులే కావాల్సి ఉండేది. ఆ సమయంలో సంజూ శాంసన్ సింగిల్ లేదా రెండు పరుగులు తీయడానికి ప్రాధాన్యం ఇచ్చేవాడు...</p>

ఆ పరుగు లెక్కలోకి తీసుకుని ఉంటే... ఆఖరి రెండు బంతుల్లో 4 పరుగులే కావాల్సి ఉండేది. ఆ సమయంలో సంజూ శాంసన్ సింగిల్ లేదా రెండు పరుగులు తీయడానికి ప్రాధాన్యం ఇచ్చేవాడు...

56
<p>ఇలా ఇంతకుముందు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో రిషబ్ పంత్ ఫోర్ బాదినా, ఈ రూల్ కారణంగా అది లెక్కలోకి రానట్టు...ఈసారి ఏకంగా మ్యాచ్ ఫలితాన్నే ప్రభావితం చేసింది...</p>

<p>ఇలా ఇంతకుముందు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో రిషబ్ పంత్ ఫోర్ బాదినా, ఈ రూల్ కారణంగా అది లెక్కలోకి రానట్టు...ఈసారి ఏకంగా మ్యాచ్ ఫలితాన్నే ప్రభావితం చేసింది...</p>

ఇలా ఇంతకుముందు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో రిషబ్ పంత్ ఫోర్ బాదినా, ఈ రూల్ కారణంగా అది లెక్కలోకి రానట్టు...ఈసారి ఏకంగా మ్యాచ్ ఫలితాన్నే ప్రభావితం చేసింది...

66
<p>సంజూ శాంసన్ 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 119 పరుగులు చేసి ఆఖరి ఓవర్, ఆఖరి బంతికి దీపక్ హుడాకి క్యాచ్ ఇచ్చి అవుటైన విషయం తెలిసిందే...</p>

<p>సంజూ శాంసన్ 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 119 పరుగులు చేసి ఆఖరి ఓవర్, ఆఖరి బంతికి దీపక్ హుడాకి క్యాచ్ ఇచ్చి అవుటైన విషయం తెలిసిందే...</p>

సంజూ శాంసన్ 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 119 పరుగులు చేసి ఆఖరి ఓవర్, ఆఖరి బంతికి దీపక్ హుడాకి క్యాచ్ ఇచ్చి అవుటైన విషయం తెలిసిందే...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image2
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
టీమిండియా దెబ్బ‌కు పాకిస్థాన్ చిత్తు.. ఆసియాక‌ప్‌లో దుమ్మురేపిన అమ్మాయిలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved