MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • మహాకుంభమేళాలో ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ .. నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటోలు

మహాకుంభమేళాలో ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ .. నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటోలు

టీమ్‌ఇండియా క్రికెటర్లు కుంభమేళాకు వెళ్తే ఎలా ఉంటుందో AI సృష్టించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌. ఎంఎస్‌ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ తదితరులు కాషాయ దుస్తుల్లో కుంభమేళాను సందర్శించినట్లుగా చూపిన ఈ చిత్రాలు ది భారత్‌ ఆర్మీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jan 25 2025, 09:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

క్రికెట్లు మహాకుంభమేళాకు వెళితే.. లేక సాదువులుగా మారిపోతే..ఆ ఊహకు ఏఐ సృష్టించిన రూపమే ఈ ఫొటోలు.

టీమ్‌ఇండియా (Team India) సపోర్టర్ల బృందం ‘ది భారత్‌ ఆర్మీ’ ఈ ఏఐ సాయంతో క్రికెట్లు కుంభమేళాకు వెళ్తే ఎలా ఉంటారో అనే ఫొటోలను సృష్టించింది. ఈ ఫొటోలు చూస్తే ఎవరికైనా నిజంగానే వాళ్లు కుంభమేళాను సందర్శించారని అనిపిస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

జనరేటివ్ ఏఐ సాయంతో సృష్టిస్తోన్న చిత్రాలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి ఏది నిజమో.. ఏది కృత్రిమమూ అర్థం చేసుకోలేని పరిస్థితి వచ్చేస్తోంది. 

ఈక్రమంలోనే క్రికెటర్లు (Cricketers) కుంభమేళాకు వెళ్లినట్లుగా ఉన్న ఫొటోలు నెట్ లో  తెగ చక్కర్లు కొడుతున్నాయి. ‘క్రికెటర్లు మహా కుంభమేళాకు వెళితే’ అనే క్యాప్షన్‌తో ది భారత్ ఆర్మీ వీటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. 
 

33

ఎంఎస్‌ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ, బుమ్రా, హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ తదితర క్రికెట్లరు  కాషాయ దుస్తుల్లో కుంభమేళాను దర్శించుకున్నట్లుగా ఈ ఫొటోలను సృష్టించారు. 
 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026: హాంగ్‌కాంగ్‌ను దంచికొట్టారు.. ఆసియా కప్ 2026 సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్
Recommended image2
Smriti Mandhana: ఒకే మ్యాచ్‌లో రెండు వరల్డ్ రికార్డ్స్.. మిథాలీ, లానింగ్ రికార్డులను బద్దలుకొట్టిన స్మృతి మంధాన
Recommended image3
Team India: గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్.. అసలు కారణం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved