ఈ మాత్రం స్పార్క్ సరిపోతుందా ధోనీ... ‘తలైవా’ని ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్...
‘కుర్రాళ్లలో స్పార్క్ కనిపించడం లేదు. అందుకే వారికి అవకాశాలు ఇవ్వడం లేదు...’ రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ చెప్పిన మాటలు ఇవి. మాహీ ఏ నిమిషాన ‘స్పార్క్’ అన్నాడో కానీ అప్పటినుంచి ఇప్పటిదాకా సీఎస్కే ఆడిన ప్రతీ మ్యాచ్లోనూ మార్మొగుతోందీ పదం.

<p style="text-align: justify;">కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వడం లేదని భారీగా విమర్శలు రావడంతో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో యంగ్స్టర్స్ రుతురాజ్ గైక్వాడ్, జగదీశన్లకు జట్టులో చోటు కల్పించాడు ధోనీ. </p>
కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వడం లేదని భారీగా విమర్శలు రావడంతో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో యంగ్స్టర్స్ రుతురాజ్ గైక్వాడ్, జగదీశన్లకు జట్టులో చోటు కల్పించాడు ధోనీ.
<p>అయితే ముంబై టాప్ క్లాస్ బౌలింగ్ వల్లనే, లేక ధోనీ కామెంట్ల ప్రభావమో కానీ గత మ్యాచ్లో ఈ ఇద్దరూ డకౌట్ అయ్యారు.</p>
అయితే ముంబై టాప్ క్లాస్ బౌలింగ్ వల్లనే, లేక ధోనీ కామెంట్ల ప్రభావమో కానీ గత మ్యాచ్లో ఈ ఇద్దరూ డకౌట్ అయ్యారు.
<p>అయినా ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకోవడంతో రుతురాజ్ గైక్వాడ్, జగదీశన్లకు మరో అవకాశం ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ...</p>
అయినా ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకోవడంతో రుతురాజ్ గైక్వాడ్, జగదీశన్లకు మరో అవకాశం ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ...
<p>రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్...</p>
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్...
<p>ఐపిఎల్లో అతి పిన్న వయసులో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న నాలుగో ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు 23 ఏళ్ల రుతురాజ్ గైక్వాడ్...</p>
ఐపిఎల్లో అతి పిన్న వయసులో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న నాలుగో ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు 23 ఏళ్ల రుతురాజ్ గైక్వాడ్...
<p>51 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు.</p>
51 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు.
<p>రుతురాజ్ ప్రదర్శనతో ధోనీని ట్రోల్ చేస్తున్నారు ఐపిఎల్ ఫ్యాన్స్... ‘ఈ మాత్రం స్పార్క్ సరిపోతుందా’ అంటూ ట్రోల్స్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.</p>
రుతురాజ్ ప్రదర్శనతో ధోనీని ట్రోల్ చేస్తున్నారు ఐపిఎల్ ఫ్యాన్స్... ‘ఈ మాత్రం స్పార్క్ సరిపోతుందా’ అంటూ ట్రోల్స్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
<p>అయితే తాను ఎందుకు అలా కామెంట్ చేయాల్సి వచ్చిందో మ్యాచ్ అనంతరం వివరణ ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ...</p>
అయితే తాను ఎందుకు అలా కామెంట్ చేయాల్సి వచ్చిందో మ్యాచ్ అనంతరం వివరణ ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ...
<p>‘మంచిగా ఆడనప్పుడు ఆ బాధ అలాగే ఉండిపోతుంది. గేమ్ని ఎంజాయ్ చేస్తుంటే పాయింట్ల పట్టికలో ఎక్కడ ఉన్నామనేది మ్యాటర్ కాదు. ఒకవేళ క్రికెట్ను ఎంజాయ్ చేయకుండా ఆడుతుంటే ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ వ్యాఖ్యలు చేశారు. వాటికి కుర్రాళ్లు రెస్పాండ్ అయిన విధానం నాకు నచ్చింది’ అన్నాడు మహేంద్ర సింగ్ ధోనీ.</p>
‘మంచిగా ఆడనప్పుడు ఆ బాధ అలాగే ఉండిపోతుంది. గేమ్ని ఎంజాయ్ చేస్తుంటే పాయింట్ల పట్టికలో ఎక్కడ ఉన్నామనేది మ్యాటర్ కాదు. ఒకవేళ క్రికెట్ను ఎంజాయ్ చేయకుండా ఆడుతుంటే ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ వ్యాఖ్యలు చేశారు. వాటికి కుర్రాళ్లు రెస్పాండ్ అయిన విధానం నాకు నచ్చింది’ అన్నాడు మహేంద్ర సింగ్ ధోనీ.
<p>అయితే రుతురాజ్ ఆడడం వల్లే ఆర్సీబీ కంటే ఎక్కువగా ధోనీ ఫీల్ అయ్యి ఉంటాడని, కెప్టెన్ కాబట్టి తన వ్యాఖ్యలకు ఏదో ఒక వివరణ ఇచ్చి సర్దిచెప్పుకున్నాడని అంటున్నారు కొందరు ధోనీ యాంటీ ఫ్యాన్స్...</p>
అయితే రుతురాజ్ ఆడడం వల్లే ఆర్సీబీ కంటే ఎక్కువగా ధోనీ ఫీల్ అయ్యి ఉంటాడని, కెప్టెన్ కాబట్టి తన వ్యాఖ్యలకు ఏదో ఒక వివరణ ఇచ్చి సర్దిచెప్పుకున్నాడని అంటున్నారు కొందరు ధోనీ యాంటీ ఫ్యాన్స్...