MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • చెన్నైలో ధోనికి ఫేర్‌వెల్.. వచ్చే సీజన్ కూడా ఆడతాడంటూ.. సీఎస్కే సీఈవో కామెంట్స్

చెన్నైలో ధోనికి ఫేర్‌వెల్.. వచ్చే సీజన్ కూడా ఆడతాడంటూ.. సీఎస్కే సీఈవో కామెంట్స్

MS Dhoni: కేకేఆర్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత  ధోని, చెన్నై టీమ్ మెంబర్స్ స్టేడియం చుట్టూ కలియతిరుగుతూ  అభిమానులకు అభివాదం చేయడం ఆ జట్టు అభిమానుల్లో కొత్త అనుమానాలను రేకెత్తించింది. 

2 Min read
Author : Srinivas M
Published : May 15 2023, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చెన్నై  సూపర్ కింగ్స్  సారథి మహేంద్ సింగ్ ధోనికి ఇదే ఆఖరి సీజన్ అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  నిన్న కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత  ధోని అండ్ కో.   స్టేడియం చుట్టూ కలియతిరుగుతూ  అభిమానులకు అభివాదం చేయడం కూడా ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నది.   

26

కాలికి కట్టుతో ఉన్న ధోని.. ఐపీఎల్ లో ఆడేది  చాలా తక్కువ మ్యాచ్  లే అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. వాస్తవానికి ఈ సీజన్ లో  ధోని   సేన ప్లేఆఫ్స్ బెర్త్ ను దాదాపు ఖాయం చేసుకుంది. కానీ  లీగ్ దశలో మాత్రం  కేకేఆర్ తో ఆడిన మ్యాచే   చెపాక్ లో చెన్నైకి చివరి మ్యాచ్.  

36

ప్లేఆఫ్స్ లో భాగంగా ఎలిమినేటర్ మ్యాచ్ లు కూడా ఇక్కడే జరుగనున్నా ఇక్కడ ధోని ఆడతాడా..? లేదా..? అన్నది కూడా అనుమానాంగానే మారింది. తాజాగా  ధోని  రిటైర్మెంట్ వార్తల గురించి   చెన్నై  సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్  కూడా స్పందించారు.  

46

కేకేఆర్‌తో మ్యాచ్ తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘ధోని వచ్చే సీజన్ లో కూడా ఆడతాడని మేం బలంగా  నమ్ముతున్నాం.   చాలాకాలంగా మాకు అండగా నిలుస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు..’అని   విశ్వనాథన్ చెప్పాడు.  

56

కాగా ధోని  రిటైర్మెంట్ పై  గతంలో చిన్న తాల  సురేశ్ రైనా స్పందిస్తూ.. ధోని  ఈ సీజన్ రిటైర్ కాడని,  ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత  మరో ఏడాది ఆడి అప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తానని  చెప్పినట్టు  వెల్లడించిన విషయం తెలిసిందే. 

66

ఇక నిన్న చెపాక్ లో  కేకేఆర్ తో  జరిగిన లో స్కోరింగ్ గేమ్ లో ఫలితం చెన్నైకి అనుకూలంగా రాలేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో  ఆరు వికెట్ల నష్టానికి  144 పరుగులు చేసింది. శివమ్ దూబే  (48)  ఒక్కడే సీఎస్కే తరఫున రాణించాడు.  అనంతరం లక్ష్యాన్ని  18.3 ఓవర్లలోనే  నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ సారథి  నితీశ్ రాణా (57 నాటౌట్), రింకూ సింగ్ (54) లు  రాణించారు. 

About the Author

SM
Srinivas M
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India : టీమిండియాను శాసించిన మన తెలుగు క్రికెటర్లు వీరే !
Recommended image2
IND vs NZ : ధోనీ, కోహ్లీ వల్లే కాలేదు.. సూర్య భాయ్ కొట్టి చూపిస్తాడా?
Recommended image3
T20 World Cup టెన్షన్ లో భారత్.. న్యూజిలాండ్‌పై బుమ్రా మ్యాజిక్ పనిచేయదా? కారణమేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved