MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • పూణెలో ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్... మూడు మ్యాచులకు ప్రేక్షకులకు నో ఎంట్రీ...

పూణెలో ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్... మూడు మ్యాచులకు ప్రేక్షకులకు నో ఎంట్రీ...

చెన్నైలో మొదటి రెండు టెస్టు మ్యాచులు ఆడిన ఇండియా, ఇంగ్లాండ్ జట్లు, ప్రస్తుతం అహ్మదాబాద్‌లో మిగిలిన రెండు టెస్టులను ఆడుతోంది. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఇక్కడే ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కూడా జరగనుంది. రెండో టెస్టుకి, మూడో టెస్టుకి ప్రేక్షకులను అనుమతించిన బీసీసీఐ, వన్డే సిరీస్‌‌ను మాత్రం ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని భావిస్తోంది...

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 28 2021, 12:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
<p>షెడ్యూల్ ప్రకారం మార్చి 23 నుంచి మహారాష్ట్రలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆరంభం కానుంది. మార్చి 26న రెండో వన్డే, మార్చి 28న మూడో వన్డే జరుగుతాయి. వన్డే సిరీస్‌తో ఇండియా టూర్ ముగించుకుంటుంది ఇంగ్లాండ్ జట్టు...</p>

<p>షెడ్యూల్ ప్రకారం మార్చి 23 నుంచి మహారాష్ట్రలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆరంభం కానుంది. మార్చి 26న రెండో వన్డే, మార్చి 28న మూడో వన్డే జరుగుతాయి. వన్డే సిరీస్‌తో ఇండియా టూర్ ముగించుకుంటుంది ఇంగ్లాండ్ జట్టు...</p>

షెడ్యూల్ ప్రకారం మార్చి 23 నుంచి మహారాష్ట్రలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆరంభం కానుంది. మార్చి 26న రెండో వన్డే, మార్చి 28న మూడో వన్డే జరుగుతాయి. వన్డే సిరీస్‌తో ఇండియా టూర్ ముగించుకుంటుంది ఇంగ్లాండ్ జట్టు...

25
<p>ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కారణంగానే ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లను కూడా ముంబైలో నిర్వహించాలా? వద్దా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. మహారాష్ట్రలో మ్యాచులు పెట్టకపోవడమే బెటర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి...</p>

<p>ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కారణంగానే ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లను కూడా ముంబైలో నిర్వహించాలా? వద్దా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. మహారాష్ట్రలో మ్యాచులు పెట్టకపోవడమే బెటర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి...</p>

ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కారణంగానే ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లను కూడా ముంబైలో నిర్వహించాలా? వద్దా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. మహారాష్ట్రలో మ్యాచులు పెట్టకపోవడమే బెటర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి...

35
<p>‘మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్దవ్ తాక్రే సూచనలతో ప్రేక్షకులు లేకుండా వన్డే సిరీస్ నిర్వహించడానికి సన్నహాలు చేస్తున్నాం... ’ అంటూ తెలిపాడు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ కకట్కర్...</p>

<p>‘మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్దవ్ తాక్రే సూచనలతో ప్రేక్షకులు లేకుండా వన్డే సిరీస్ నిర్వహించడానికి సన్నహాలు చేస్తున్నాం... ’ అంటూ తెలిపాడు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ కకట్కర్...</p>

‘మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్దవ్ తాక్రే సూచనలతో ప్రేక్షకులు లేకుండా వన్డే సిరీస్ నిర్వహించడానికి సన్నహాలు చేస్తున్నాం... ’ అంటూ తెలిపాడు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ కకట్కర్...

45
<p>వన్డే సిరీస్‌కే ప్రేక్షకులు లేకుండా మూసిన తలుపుల మధ్య మ్యాచులు నిర్వహించాలని సూచించిన మహారాష్ట్ర ప్రభుత్వం, ఐపీఎల్ 2021 మ్యాచులకు కూడా ప్రేక్షకులు లేకుండా నిర్వహించడానికి అనుమతినిచ్చింది.&nbsp;</p>

<p>వన్డే సిరీస్‌కే ప్రేక్షకులు లేకుండా మూసిన తలుపుల మధ్య మ్యాచులు నిర్వహించాలని సూచించిన మహారాష్ట్ర ప్రభుత్వం, ఐపీఎల్ 2021 మ్యాచులకు కూడా ప్రేక్షకులు లేకుండా నిర్వహించడానికి అనుమతినిచ్చింది.&nbsp;</p>

వన్డే సిరీస్‌కే ప్రేక్షకులు లేకుండా మూసిన తలుపుల మధ్య మ్యాచులు నిర్వహించాలని సూచించిన మహారాష్ట్ర ప్రభుత్వం, ఐపీఎల్ 2021 మ్యాచులకు కూడా ప్రేక్షకులు లేకుండా నిర్వహించడానికి అనుమతినిచ్చింది. 

55
<p>దీంతో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌కి హోం గ్రౌండ్‌ అయిన ముంబైలో ప్రేక్షకులు ఉండరు. అహ్మదాబాద్‌తో పాటు చెన్నై, కోల్‌కత్తా, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లో ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచులు జరగనున్నాయి.&nbsp;</p>

<p>దీంతో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌కి హోం గ్రౌండ్‌ అయిన ముంబైలో ప్రేక్షకులు ఉండరు. అహ్మదాబాద్‌తో పాటు చెన్నై, కోల్‌కత్తా, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లో ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచులు జరగనున్నాయి.&nbsp;</p>

దీంతో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌కి హోం గ్రౌండ్‌ అయిన ముంబైలో ప్రేక్షకులు ఉండరు. అహ్మదాబాద్‌తో పాటు చెన్నై, కోల్‌కత్తా, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లో ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచులు జరగనున్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: అవన్నీ సెల్ఫిష్ ఆటలే.. సూర్య షాకింగ్ కామెంట్స్.. రోహిత్ ను టార్గెట్ చేశారా?
Recommended image2
సన్‌రైజర్స్ అకౌంట్ క్లోజ్.. పాక్ ప్లేయర్‌ను కొన్న పాపానికి కావ్య మారన్‌కు చుక్కలు ! ఏం జరిగిందంటే?
Recommended image3
Kuldeep Yadav Net Worth : టీమిండియా క్రికెటర్ కుల్దీప్ ఆస్తిపాస్తుల విలువెంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved