ఓపెనింగ్ కోసం నలుగురు, స్పిన్నర్ కోసం ఇద్దరు, కీపింగ్ కోసం ఇద్దరు... భారత జట్టులో తీవ్రమైన పోటీ...
First Published Dec 15, 2020, 2:15 PM IST
మొదటి రెండు వన్డేలు ఓడినా, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి జోష్ నింపుకుంది టీమిండియా. రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లో భారత బ్యాట్స్మెన్ రాణించారు. ఒక్క పృథ్వీషా మినహా మిగిలిన బ్యాట్స్మెన్, బౌలర్లు సమిష్టగా రాణించారు. దీంతో మొదటి టెస్టుకి ముందు తుది జట్టులో స్థానం కోసం ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?