టీమిండియా ఫ్యూచర్ వీళ్లే... వీరిని జాగ్రత్తగా కాపాడుకోవాలి... వచ్చే పదేళ్లలో...
టీమిండియా.. ఆస్ట్రేలియా టూర్ తర్వాత ఈ పేరుకున్న పవర్ పెరిగిపోయింది. ఆస్ట్రేలియా టూర్లో ఆస్ట్రేలియానే చిత్తుచేసిన భారత జట్టు, స్వదేశంలో ఐసీసీ నెం.1 టీమ్గా ఉన్న ఇంగ్లాండ్కి ఒక్క సిరీస్ విజయం కూడా దక్కనివ్వలేదు. టీమిండియాపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డారెన్ గఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...

<p>‘టీమిండియా ఇప్పుడు యువరక్తంతో నిండి ఉంది... ప్రస్తుతం భారత జట్టులో ఉన్న హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్లాగే వచ్చే పదేళ్లల్లో ఆ జట్టులోకి మిగిలిన ప్లేయర్ల ఆటతీరు ఉండబోతోంది...</p>
‘టీమిండియా ఇప్పుడు యువరక్తంతో నిండి ఉంది... ప్రస్తుతం భారత జట్టులో ఉన్న హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్లాగే వచ్చే పదేళ్లల్లో ఆ జట్టులోకి మిగిలిన ప్లేయర్ల ఆటతీరు ఉండబోతోంది...
<p>ఇలాంటి డేరింగ్ అండ్ ఫియర్లెస్ ప్లేయర్లను జాగ్రత్తగా కాపాడుకోవడం టీమిండియా బాధ్యత... స్టీవ్ స్మిత్, విలియంసన్, జో రూట్, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు, పరిస్థితులను అర్థం చేసుకుని వాటికి తగ్గట్టుగా ఆడడం చూసి ఉంటారు...</p>
ఇలాంటి డేరింగ్ అండ్ ఫియర్లెస్ ప్లేయర్లను జాగ్రత్తగా కాపాడుకోవడం టీమిండియా బాధ్యత... స్టీవ్ స్మిత్, విలియంసన్, జో రూట్, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు, పరిస్థితులను అర్థం చేసుకుని వాటికి తగ్గట్టుగా ఆడడం చూసి ఉంటారు...
<p>ముందు నెమ్మదిగా ఆడి, ఆ తర్వాత స్పీడ్ పెంచి బౌలర్లపై ఒత్తిడి పెంచుతారు వీళ్లు... కానీ ఇప్పటి యువ భారత క్రికెటర్ల ఆటతీరు వేరు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దూకుడుగా ఆడుతూ, ఫియర్లెస్ క్రికెట్కి సరికొత్త అర్థం చూపిస్తున్నారు...</p>
ముందు నెమ్మదిగా ఆడి, ఆ తర్వాత స్పీడ్ పెంచి బౌలర్లపై ఒత్తిడి పెంచుతారు వీళ్లు... కానీ ఇప్పటి యువ భారత క్రికెటర్ల ఆటతీరు వేరు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దూకుడుగా ఆడుతూ, ఫియర్లెస్ క్రికెట్కి సరికొత్త అర్థం చూపిస్తున్నారు...
<p>హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్... భారత జట్టు వచ్చే 15 ఏళ్లల్లో చూడబోయే స్టార్లు వీరే... అద్బుతమైన బ్యాటింగ్ టాలెంట్ ఉంది వీరిలో...</p>
హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్... భారత జట్టు వచ్చే 15 ఏళ్లల్లో చూడబోయే స్టార్లు వీరే... అద్బుతమైన బ్యాటింగ్ టాలెంట్ ఉంది వీరిలో...
<p>ఆఖరి వన్డేలో భారత జట్టు 329 పరుగులకే ఆలౌట్ అయినందుకు వారు నిరుత్సాహపడి ఉండొచ్చు. కానీ 157 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన తర్వాత ఓ జట్టు, 300+ స్కోరు చేసిందంటే అది మామూలు విషయం కాదు...</p>
ఆఖరి వన్డేలో భారత జట్టు 329 పరుగులకే ఆలౌట్ అయినందుకు వారు నిరుత్సాహపడి ఉండొచ్చు. కానీ 157 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన తర్వాత ఓ జట్టు, 300+ స్కోరు చేసిందంటే అది మామూలు విషయం కాదు...
<p>చివరి 11 ఓవర్లలో 100 పరుగుల దాకా చేశారు హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్... ఈ ఇద్దరి భాగస్వామ్యం భారత జట్టు విజయానికి కీలకమైంది... వీరు ఇలాగే కొనసాగితే టీమిండియా టాప్ టీమ్ అవుతుంది... </p>
చివరి 11 ఓవర్లలో 100 పరుగుల దాకా చేశారు హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్... ఈ ఇద్దరి భాగస్వామ్యం భారత జట్టు విజయానికి కీలకమైంది... వీరు ఇలాగే కొనసాగితే టీమిండియా టాప్ టీమ్ అవుతుంది...
<p>వికెట్లు కోల్పోయిన సరే, రిషబ్ పంత్ స్కూప్ షాట్లు, స్వీప్ షాట్లు ఆడేందుకు ఏ మాత్రం భయపడలేదు. హార్ధిక్ పాండ్యా ఎంతో ఈజీగా గ్యాలరీ బయటికి సిక్సర్లు బాదాడు... ఇది ప్యూచర్... భవిష్యత్ క్రికెట్ ఇలాగే ఉండబోతోంది’ అంటూ కామెంట్ చేశాడు డారెన్ గఫ్..</p>
వికెట్లు కోల్పోయిన సరే, రిషబ్ పంత్ స్కూప్ షాట్లు, స్వీప్ షాట్లు ఆడేందుకు ఏ మాత్రం భయపడలేదు. హార్ధిక్ పాండ్యా ఎంతో ఈజీగా గ్యాలరీ బయటికి సిక్సర్లు బాదాడు... ఇది ప్యూచర్... భవిష్యత్ క్రికెట్ ఇలాగే ఉండబోతోంది’ అంటూ కామెంట్ చేశాడు డారెన్ గఫ్..
<p>ఆస్ట్రేలియా టూర్లో భారత జట్టుకి చారిత్రక విజయాలు అందించిన యువ ఆటగాళ్లు, స్వదేశంలో ఇంగ్లాండ్తో సిరీస్ గెలవడంలోనూ కీ రోల్ పోషించారు. టీమిండియాలో రిషబ్ పంత్ కీ ప్లేయర్గా మారాడు..</p>
ఆస్ట్రేలియా టూర్లో భారత జట్టుకి చారిత్రక విజయాలు అందించిన యువ ఆటగాళ్లు, స్వదేశంలో ఇంగ్లాండ్తో సిరీస్ గెలవడంలోనూ కీ రోల్ పోషించారు. టీమిండియాలో రిషబ్ పంత్ కీ ప్లేయర్గా మారాడు..