MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • బుమ్రా ఇప్పుడే వద్దు! శ్రీలంకతో వన్డే సిరీస్‌కి దూరంగా పెట్టాలని భావిస్తున్న బీసీసీఐ...

బుమ్రా ఇప్పుడే వద్దు! శ్రీలంకతో వన్డే సిరీస్‌కి దూరంగా పెట్టాలని భావిస్తున్న బీసీసీఐ...

స్వదేశంలో టీమిండియాకి తిరుగులేని రికార్డు ఉంది. అంతకుముందు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అయినా ఇప్పుడు రోహిత్‌ శర్మతో పాటు మిగిలిన అరడజను కెప్టెన్ల కెప్టెన్సీలో అయినా స్వదేశంలో వరుస విజయాలు అందుకుంటోంది భారత జట్టు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 09 2023, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

న్యూజిలాండ్ పర్యటనలో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో, బంగ్లాదేశ్ పర్యటనలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు.. స్వదేశంలో శ్రీలంకపై టీ20 సిరీస్ నెగ్గింది. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో పొట్టి ఫార్మాట్‌లో దుమ్మురేపిన టీమిండియా... వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Jasprit Bumrah

Jasprit Bumrah

రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ ఈ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. గాయం కారణంగా ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలకు దూరమైన జస్ప్రిత్ బుమ్రా... దాదాపు నాలుగు నెలల తర్వాత టీమిండియా తరుపున ఆరంగ్రేం చేయబోతున్నాడు...

37
Image credit: Getty

Image credit: Getty

తొలుత వన్డే సిరీస్‌కి ప్రకటించిన జట్టులో జస్ప్రిత్ బుమ్రా పేరు లేదు. గాయం నుంచి కోలుకుని, పూర్తి ఫిట్‌నెస్ సాధించిన బుమ్రా... వన్డే జట్టులో జత చేయబడ్డాడు. అయితే  బుమ్రాని వన్డే సిరీస్‌కి దూరంగా పెట్టాలని భావిస్తోందట బీసీసీఐ...

47
Image credit: Getty

Image credit: Getty

శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్ ఆడుతుంది భారత జట్టు. ఈ రెండు సిరీస్‌ల తర్వాత ఆస్ట్రేలయాతో టెస్టు సిరీస్ ఉంటుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే ఈ టెస్టు సిరీస్ గెలవడం టీమిండియాకి చాలా అవసరం...

57
Image credit: Getty

Image credit: Getty

ఆస్ట్రేలియాపై జస్ప్రిత్ బుమ్రాకి మంచి రికార్డు ఉంది. కాబట్టి బుమ్రాని టెస్టు సిరీస్‌కి సిద్ధంగా ఉంచేలా లంకతో వన్డే సిరీస్‌కి దూరం పెట్టాలని నిర్ణయానికి వచ్చిందట బీసీసీఐ. ఆసియా కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో సిరీస్‌లో బుమ్రాని తీసుకొచ్చాడు...

67
bumrah

bumrah

అయితే గాయం తిరగబెట్టడంతో రెండు మ్యాచులు ఆడిన తర్వాత జస్ప్రిత్ బుమ్రా గాయం మళ్లీ తిరగబెట్టింది. దెబ్బకు టీ20 వరల్డ్ కప్ 2022 వంటి మెగా టోర్నీ బుమ్రా లేకుండా ఆడాల్సి వచ్చింది. ఈసారి అలాంటి తప్పు చేయకూడదని అనుకుంటోందట బీసీసీఐ...

77

అయితే శ్రీలంకతో సిరీస్‌కి జస్ప్రిత్ బుమ్రాని పక్కనబెట్టే నిర్ణయం వెనక ముంబై ఇండియన్స్ హస్తమేమీ లేదు కదా అని అనుమానిస్తున్నారు నెటిజన్లు. బుమ్రా మరోసారి గాయపడితే ఐపీఎల్ 2023 టోర్నీకి దూరమవుతాడని అతన్ని లంకతో సిరీస్ నుంచి తప్పించలేదు కదా... అని అనుమానిస్తున్నారు.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
MS Dhoni Records: వరల్డ్ క్రికెట్‌ను వణికించిన ధోనీ 5 రికార్డులు.. టచ్ చేయడం కూడా నెక్స్ట్ జనరేషన్‌కు కల్లే !
Recommended image2
T20 World Cup Prize Money: వరల్డ్ కప్ కొట్టిన ఆస్ట్రేలియాపై కాసుల వర్షం.. మరి టీమిండియాకు ఎన్ని కోట్లొచ్చాయో తెలుసా?
Recommended image3
T20 World Cup 2026: మా ప్లాన్ అదే.. ఆసీస్ క్లాస్ టీమ్.. మమ్మల్ని దెబ్బకొట్టారు.. ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ ఎమోషనల్ కామెంట్స్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved