ప్రధాని మోదీతో ఏపి సీఎం జగన్ భేటీ... (ఫోటోలు)
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేశ రాజధాని డిల్లీకి చేరుకున్నారు. వైఎస్సార్సిపి ఎంపీలందరితో కలిసి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
ప్రధాని మోదీకి పుష్పగుచ్చం సమర్పిస్తున్న జగన్
మోదీతో ఏపి సీఎం ప్రత్యేక భేటీ
మోదీతో ఏపి సీఎం జగన్ సమావేశం
ప్రధానికి తిరుపతి లడ్డూను అందజేస్తున్న జగన్
వైఎస్సార్సిపి ఎంపీలతో జగన్, మోదీ
ప్రధానికి జ్ఞాపిక అందజేస్తున్న జగన్