- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ 2021 కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి... 10 జట్లతో 2021 సీజన్ మెగా వేలం త్వరలో...
ఐపీఎల్ 2021 కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి... 10 జట్లతో 2021 సీజన్ మెగా వేలం త్వరలో...
అనేక విపత్కర పరిస్థితుల నడుమ ఐపీఎల్ 2020 సీజన్ను నిర్వహించి, సూపర్ డూపర్ హిట్ చేసింది బీసీసీఐ. యేటికేటికి ఐపీఎల్కి పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా, లీగ్ను విస్తరించేందుకు ఏర్పాట్లు మొదలెట్టింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. వచ్చే ఏడాది ఐపీఎల్లో 8 జట్లతో పాటు మరో రెండు అదనపు జట్లు చేరబోతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం కార్యచరణ సిద్ధం అవుతోంది...

<p>కరోనా కారణంగా అంతర్జాతీయ క్రికెట్తో దేశవాళీ క్రికెట్కి కూడా బ్రేక్ పడింది. దీంతో త్వరలో మళ్లీ దేశవాళీ క్రికెట్ను ప్రారంభించాలని చూస్తోంది బీసీసీఐ.</p>
కరోనా కారణంగా అంతర్జాతీయ క్రికెట్తో దేశవాళీ క్రికెట్కి కూడా బ్రేక్ పడింది. దీంతో త్వరలో మళ్లీ దేశవాళీ క్రికెట్ను ప్రారంభించాలని చూస్తోంది బీసీసీఐ.
<p>విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 లీగ్తో దేశీయ క్రికెట్ సీజన్ మళ్లీ ప్రారంభం కాబోతోంది...</p>
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 లీగ్తో దేశీయ క్రికెట్ సీజన్ మళ్లీ ప్రారంభం కాబోతోంది...
<p>వచ్చే ఏడాది జనవరి 10 నుంచి సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీ నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ...ఈ స్వదేశీ టీ20 సిరీస్ జనవరి 31న ముగుస్తుంది...</p>
వచ్చే ఏడాది జనవరి 10 నుంచి సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీ నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ...ఈ స్వదేశీ టీ20 సిరీస్ జనవరి 31న ముగుస్తుంది...
<p>సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ తర్వాత షెడ్యూల్ ప్రకారం దేశవాళీ టోర్నీలన్నీ యథాప్రకారం నిర్వహించడం జరుగుతోంది. ఈ క్రికెట్ టోర్నీలపై కరోనా ఎఫెక్ట్ పడకుండా ప్రణాళికలు రూపొందిస్తోంది బీసీసీఐ...</p>
సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ తర్వాత షెడ్యూల్ ప్రకారం దేశవాళీ టోర్నీలన్నీ యథాప్రకారం నిర్వహించడం జరుగుతోంది. ఈ క్రికెట్ టోర్నీలపై కరోనా ఎఫెక్ట్ పడకుండా ప్రణాళికలు రూపొందిస్తోంది బీసీసీఐ...
<p>సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ 2021 టోర్నీ కోసం ఇప్పటికే కొన్ని నియమనిబంధనలు రెఢీ అయిపోయాయి. జనవరి 10 నుంచి మొదలయ్యే ఈ టోర్నీకి 8 రోజుల ముందే ఆటగాళ్లు, సిబ్బంది బయోబబుల్లోకి వచ్చేస్తారు...</p>
సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ 2021 టోర్నీ కోసం ఇప్పటికే కొన్ని నియమనిబంధనలు రెఢీ అయిపోయాయి. జనవరి 10 నుంచి మొదలయ్యే ఈ టోర్నీకి 8 రోజుల ముందే ఆటగాళ్లు, సిబ్బంది బయోబబుల్లోకి వచ్చేస్తారు...
<p>ఆటగాళ్లకి, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాత వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతారు. ఆ తర్వాత వారికి కేటాయించిన హోటెల్ గదుల్లోనే ఉంటూ టోర్నీలో పాల్గొనాల్సి ఉంటుంది...</p>
ఆటగాళ్లకి, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాత వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతారు. ఆ తర్వాత వారికి కేటాయించిన హోటెల్ గదుల్లోనే ఉంటూ టోర్నీలో పాల్గొనాల్సి ఉంటుంది...
<p>సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ ముగిసిన తర్వాత రంజీ ట్రోఫీ, విజయ్ హాజరే ట్రోఫీల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనుంది బీసీసీఐ...</p>
సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ ముగిసిన తర్వాత రంజీ ట్రోఫీ, విజయ్ హాజరే ట్రోఫీల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనుంది బీసీసీఐ...
<p>ఐపీఎల్ 2021 సీజన్లో 10 జట్లు పాల్గొనబోతున్నట్టు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పడుున్న జట్లతో పాటు మరో రెండు అదనపు జట్లు చేరబోతున్నాయి...</p>
ఐపీఎల్ 2021 సీజన్లో 10 జట్లు పాల్గొనబోతున్నట్టు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పడుున్న జట్లతో పాటు మరో రెండు అదనపు జట్లు చేరబోతున్నాయి...
<p>ఐపీఎల్ 2021 సీజన్ కోసం మెగా వేలం నిర్వహించాలని ఆలోచిస్తోంది బీసీసఐ. ప్రతీ జట్టు నుంచి మెజారిటీ ప్లేయర్లు ఈ వేలంలో పాల్గొంటారు...</p>
ఐపీఎల్ 2021 సీజన్ కోసం మెగా వేలం నిర్వహించాలని ఆలోచిస్తోంది బీసీసఐ. ప్రతీ జట్టు నుంచి మెజారిటీ ప్లేయర్లు ఈ వేలంలో పాల్గొంటారు...
<p>సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో సత్తాచాటిన యువ క్రికెటర్ల కోసం ఐపీఎల్ మెగా వేలంలో ప్రాంఛైజీలు పోటీపడే అవకాశం ఉంది... భారత్ వేదికగా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నెలలోనే ఐపీఎల్ జరుగుతుందని స్పష్టం చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.</p>
సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో సత్తాచాటిన యువ క్రికెటర్ల కోసం ఐపీఎల్ మెగా వేలంలో ప్రాంఛైజీలు పోటీపడే అవకాశం ఉంది... భారత్ వేదికగా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నెలలోనే ఐపీఎల్ జరుగుతుందని స్పష్టం చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.