కోవిద్ వ్యాక్సిన్ వేయించుకున్న క్రికెటర్లు వీరే... అజింకా రహానే, కోహ్లీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్, ధావన్, పూజారా...
ఐపీఎల్ 2021 సీజన్లో కరోనా తాకిడితో అలర్ట్ అయిన బీసీసీఐ, క్రికెటర్లను వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరింది. ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం బయలుదేరవెళ్లనున్న టీమిండియా సభ్యులు ఒక్కొక్కరుగా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.
కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్న భారత సారథి విరాట్ కోహ్లీ...
కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్న భారత సారథి విరాట్ కోహ్లీ...
కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్న భారత క్రికెటర్ ఉమేశ్ యాదవ్...
కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్న భారత ఉప సారథి అజింకా రహానే...
కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్న భారత సారథి విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి రాధికా...
కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు వచ్చిన ఇషాంత్ శర్మ, ఆయన సతీమణి ప్రతిమా...
వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఛతేశ్వర్ పూజారా, ఆయన సతీమణి పూజా పబరి
కరోనా వ్యాక్సిన్ చేయించుకున్న మొదటి క్రికెటర్గా శిఖర్ ధావన్...
భారత స్ప్రింటర్ హిమాదాస్ కూడా కరోనా వ్యాక్సిన్ చేయించుకుంది.