MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • వాహనదారులపై పెట్రోల్ ధరల పిడిగు.. 3 నెలల్లో మొదటిసారి తగ్గిన డీజిల్ ధర..

వాహనదారులపై పెట్రోల్ ధరల పిడిగు.. 3 నెలల్లో మొదటిసారి తగ్గిన డీజిల్ ధర..

చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకున్న తరువాత భారతదేశంలో పెట్రోల్ ధరలు నేడు జూలై 12న మళ్లీ పెరిగాయి. అయితే మూడు నెలల్లో మొదటిసారి డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 

2 Min read
Author : Ashok Kumar
Published : Jul 12 2021, 11:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
<p>చమురు రిటైలర్లు విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం ఆదివారం ఇంధన ధరలు స్థిరంగా ఉండగా, సోమవారం తాజా సవరణలో పెట్రోల్ ధరలు 28 30 పైసలు పెరిగాగ, డీజిల్ ధరలు 14 16 పైసలు తగ్గాయి. &nbsp;మే 4 నుండి పెట్రోల్ ధరను 39సార్లు సవరించారు. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధరలు రూ.101,19, డీజిల్ లీటరు ధర &nbsp;లీటరుకు రూ.89,72. ముంబైలో పెట్రోల్ ధర రూ.107,20, &nbsp;డీజిల్ ధర రూ.107,20 లీటరు.</p>

<p>చమురు రిటైలర్లు విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం ఆదివారం ఇంధన ధరలు స్థిరంగా ఉండగా, సోమవారం తాజా సవరణలో పెట్రోల్ ధరలు 28-30 పైసలు పెరిగాగ, డీజిల్ ధరలు 14-16 పైసలు తగ్గాయి. &nbsp;మే 4 నుండి పెట్రోల్ ధరను 39సార్లు సవరించారు. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధరలు రూ.101,19, డీజిల్ లీటరు ధర &nbsp;లీటరుకు రూ.89,72. ముంబైలో పెట్రోల్ ధర రూ.107,20, &nbsp;డీజిల్ ధర రూ.107,20 లీటరు.</p>

చమురు రిటైలర్లు విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం ఆదివారం ఇంధన ధరలు స్థిరంగా ఉండగా, సోమవారం తాజా సవరణలో పెట్రోల్ ధరలు 28-30 పైసలు పెరిగాగ, డీజిల్ ధరలు 14-16 పైసలు తగ్గాయి.  మే 4 నుండి పెట్రోల్ ధరను 39సార్లు సవరించారు. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధరలు రూ.101,19, డీజిల్ లీటరు ధర  లీటరుకు రూ.89,72. ముంబైలో పెట్రోల్ ధర రూ.107,20,  డీజిల్ ధర రూ.107,20 లీటరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
<p>భారతదేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ తాజా ధరలు:</p><p>ఢిల్లీ: పెట్రోల్ ధర రూ.101,19 లీటరుకు; డీజిల్ ధర రూ.లీటరుకు రూ.89,72</p><p>ముంబై: పెట్రోల్ ధర రూ.107,20 లీటరుకు;డీజిల్ &nbsp;ధర లీటరుకు రూ.97,29</p><p>భూపాల్: పెట్రోల్ ధర రూ.109,53 లీటరుకు; డీజిల్ ధర లీటరుకు రూ.98.50</p><p>కోలకతా: పెట్రోల్ ధర రూ.101,35 లీటరుకు; డీజిల్ &nbsp;ధర లీటరుకు రూ.92,81</p><p>చెన్నై: పెట్రోల్ ధర లీటరుకు రూ.101.91; డీజిల్ &nbsp;ధర లీటరుకు రూ.94,24</p><p>బెంగళూరు: పెట్రోల్ ధర రూ.104,58 లీటరుకు; డీజిల్ &nbsp;ధర లీటరుకు రూ.95,09</p><p>హైదరాబాద్: పెట్రోల్ ధర రూ .105.15, డీజిల్ &nbsp;ధర లీటరుకు రూ.97.78&nbsp;</p>

<p>భారతదేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ తాజా ధరలు:</p><p>ఢిల్లీ: పెట్రోల్ ధర రూ.101,19 లీటరుకు; డీజిల్ ధర రూ.లీటరుకు రూ.89,72</p><p>ముంబై: పెట్రోల్ ధర రూ.107,20 లీటరుకు;డీజిల్ &nbsp;ధర లీటరుకు రూ.97,29</p><p>భూపాల్: పెట్రోల్ ధర రూ.109,53 లీటరుకు; డీజిల్ ధర లీటరుకు రూ.98.50</p><p>కోలకతా: పెట్రోల్ ధర రూ.101,35 లీటరుకు; డీజిల్ &nbsp;ధర లీటరుకు రూ.92,81</p><p>చెన్నై: పెట్రోల్ ధర లీటరుకు రూ.101.91; డీజిల్ &nbsp;ధర లీటరుకు రూ.94,24</p><p>బెంగళూరు: పెట్రోల్ ధర రూ.104,58 లీటరుకు; డీజిల్ &nbsp;ధర లీటరుకు రూ.95,09</p><p>హైదరాబాద్: పెట్రోల్ ధర రూ .105.15, డీజిల్ &nbsp;ధర లీటరుకు రూ.97.78&nbsp;</p>

భారతదేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ తాజా ధరలు:

ఢిల్లీ: పెట్రోల్ ధర రూ.101,19 లీటరుకు; డీజిల్ ధర రూ.లీటరుకు రూ.89,72

ముంబై: పెట్రోల్ ధర రూ.107,20 లీటరుకు;డీజిల్  ధర లీటరుకు రూ.97,29

భూపాల్: పెట్రోల్ ధర రూ.109,53 లీటరుకు; డీజిల్ ధర లీటరుకు రూ.98.50

కోలకతా: పెట్రోల్ ధర రూ.101,35 లీటరుకు; డీజిల్  ధర లీటరుకు రూ.92,81

చెన్నై: పెట్రోల్ ధర లీటరుకు రూ.101.91; డీజిల్  ధర లీటరుకు రూ.94,24

బెంగళూరు: పెట్రోల్ ధర రూ.104,58 లీటరుకు; డీజిల్  ధర లీటరుకు రూ.95,09

హైదరాబాద్: పెట్రోల్ ధర రూ .105.15, డీజిల్  ధర లీటరుకు రూ.97.78 

35
<p>గత కొన్ని వారాలుగా భారతదేశంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) తో సహా ప్రతిపక్ష పార్టీలు ఇంధన ధరలు వరుస పెంపును నిరసిస్తున్నాయి. దేశ రాజధానిలోని అన్ని పెట్రోల్ పంపుల వద్ద కాంగ్రెస్ గత శుక్రవారం &nbsp;ప్రచారం నిర్వహించింది. ఇంధన ధరల పెంపు నుండి కేంద్రం, ఢీల్లీ ప్రభుత్వం అపారమైన లాభాలను ఆర్జింస్తున్నాయని ఆరోపించింది. &nbsp;టిఎంసి పశ్చిమ బెంగాల్ అంతటా రెండు రోజుల నిరసనను ప్రారంభించింది. అలాగే పలువురు ఎంపీలు, శాసనసభ్యులు పార్టీ ఇతర నాయకులు ర్యాలీలు నిర్వహించారు.</p>

<p>గత కొన్ని వారాలుగా భారతదేశంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) తో సహా ప్రతిపక్ష పార్టీలు ఇంధన ధరలు వరుస పెంపును నిరసిస్తున్నాయి. దేశ రాజధానిలోని అన్ని పెట్రోల్ పంపుల వద్ద కాంగ్రెస్ గత శుక్రవారం &nbsp;ప్రచారం నిర్వహించింది. ఇంధన ధరల పెంపు నుండి కేంద్రం, ఢీల్లీ ప్రభుత్వం అపారమైన లాభాలను ఆర్జింస్తున్నాయని ఆరోపించింది. &nbsp;టిఎంసి పశ్చిమ బెంగాల్ అంతటా రెండు రోజుల నిరసనను ప్రారంభించింది. అలాగే పలువురు ఎంపీలు, శాసనసభ్యులు పార్టీ ఇతర నాయకులు ర్యాలీలు నిర్వహించారు.</p>

గత కొన్ని వారాలుగా భారతదేశంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) తో సహా ప్రతిపక్ష పార్టీలు ఇంధన ధరలు వరుస పెంపును నిరసిస్తున్నాయి. దేశ రాజధానిలోని అన్ని పెట్రోల్ పంపుల వద్ద కాంగ్రెస్ గత శుక్రవారం  ప్రచారం నిర్వహించింది. ఇంధన ధరల పెంపు నుండి కేంద్రం, ఢీల్లీ ప్రభుత్వం అపారమైన లాభాలను ఆర్జింస్తున్నాయని ఆరోపించింది.  టిఎంసి పశ్చిమ బెంగాల్ అంతటా రెండు రోజుల నిరసనను ప్రారంభించింది. అలాగే పలువురు ఎంపీలు, శాసనసభ్యులు పార్టీ ఇతర నాయకులు ర్యాలీలు నిర్వహించారు.

45
<p>గత సంవత్సరం నుండి మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు, ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా తమ గొంతును పెంచారు. 40 రైతు సంఘాలతో కూడిన &nbsp;సంస్థ అయిన సమ్యూక్ట్ కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) జూలై 8న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంటే రెండు గంటల పాటు నిరసనకు &nbsp;పిలుపునిచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు నిరసనలు నిర్వహించి పెట్రోల్, డీజిల్, వంట నూనె ధరలను &nbsp;సగానికి తగ్గించాలి అని డిమాండ్ చేశారు.</p>

<p>గత సంవత్సరం నుండి మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు, ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా తమ గొంతును పెంచారు. 40 రైతు సంఘాలతో కూడిన &nbsp;సంస్థ అయిన సమ్యూక్ట్ కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) జూలై 8న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంటే రెండు గంటల పాటు నిరసనకు &nbsp;పిలుపునిచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు నిరసనలు నిర్వహించి పెట్రోల్, డీజిల్, వంట నూనె ధరలను &nbsp;సగానికి తగ్గించాలి అని డిమాండ్ చేశారు.</p>

గత సంవత్సరం నుండి మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు, ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా తమ గొంతును పెంచారు. 40 రైతు సంఘాలతో కూడిన  సంస్థ అయిన సమ్యూక్ట్ కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) జూలై 8న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంటే రెండు గంటల పాటు నిరసనకు  పిలుపునిచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు నిరసనలు నిర్వహించి పెట్రోల్, డీజిల్, వంట నూనె ధరలను  సగానికి తగ్గించాలి అని డిమాండ్ చేశారు.

55
<p>అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ శుక్రవారం ముగింపులో బ్యారెల్కు 1.61 డాలర్లు &nbsp;లేదా 2.06 శాతం పడిపోయిన తరువాత మూడు నెలల్లో మొదటిసారి డీజిల్ ధర తగ్గింది. &nbsp;వ్యాట్ మరియు సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నుల సంఘటనలను బట్టి ఇంధన ధరలు రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. దేశంలో పెట్రోల్, డీజిల్‌పై రాజస్థాన్ అత్యధిక వ్యాట్ వసూలు చేస్తుండగా తారువాత &nbsp;మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, తమిళనాడు, కేరళ, బీహార్, పంజాబ్, లడఖ్ లో పెట్రోల్ ధర కొద్దిరోజుల క్రితం లీటరుకు &nbsp;రూ .100 మార్కును దాటింది.<br />&nbsp;</p>

<p>అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ శుక్రవారం ముగింపులో బ్యారెల్కు 1.61 డాలర్లు &nbsp;లేదా 2.06 శాతం పడిపోయిన తరువాత మూడు నెలల్లో మొదటిసారి డీజిల్ ధర తగ్గింది. &nbsp;వ్యాట్ మరియు సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నుల సంఘటనలను బట్టి ఇంధన ధరలు రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. దేశంలో పెట్రోల్, డీజిల్‌పై రాజస్థాన్ అత్యధిక వ్యాట్ వసూలు చేస్తుండగా తారువాత &nbsp;మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, తమిళనాడు, కేరళ, బీహార్, పంజాబ్, లడఖ్ లో పెట్రోల్ ధర కొద్దిరోజుల క్రితం లీటరుకు &nbsp;రూ .100 మార్కును దాటింది.<br />&nbsp;</p>

అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ శుక్రవారం ముగింపులో బ్యారెల్కు 1.61 డాలర్లు  లేదా 2.06 శాతం పడిపోయిన తరువాత మూడు నెలల్లో మొదటిసారి డీజిల్ ధర తగ్గింది.  వ్యాట్ మరియు సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నుల సంఘటనలను బట్టి ఇంధన ధరలు రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. దేశంలో పెట్రోల్, డీజిల్‌పై రాజస్థాన్ అత్యధిక వ్యాట్ వసూలు చేస్తుండగా తారువాత  మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, తమిళనాడు, కేరళ, బీహార్, పంజాబ్, లడఖ్ లో పెట్రోల్ ధర కొద్దిరోజుల క్రితం లీటరుకు  రూ .100 మార్కును దాటింది.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image2
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Recommended image3
USA: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved