MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ 10గ్రా., పసిడి ధర ఎంతంటే..?

నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ 10గ్రా., పసిడి ధర ఎంతంటే..?

యు.ఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకపోవడంతో ఈ రోజు దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కాస్త పెరిగాయి. నేడు, ఎంసిఎక్స్ లో  గోల్డ్ ఫ్యూచర్స్ 0.39 శాతం అంటే రూ.186 పెరిగి 10 గ్రాములకు రూ.47,763 చేరుకుంది. వెండి గురించి మాట్లాడితే 1.17 శాతం అంటే రూ. 774 పెరిగి కిలోకు రూ.67164 చేరుకుంది. 

1 Min read
Ashok Kumar | Asianet News
Published : Jul 29 2021, 02:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పసుపు లోహం గతేడాది గరిష్ట స్థాయి ( 10 గ్రాములకు 56,200 రూపాయలు) నుండి రూ.8437 తగ్గింది. అయితే భారతదేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లచే ప్రభావితమవుతాయని తెలుసుకోవాలి.

పసుపు లోహం గతేడాది గరిష్ట స్థాయి ( 10 గ్రాములకు 56,200 రూపాయలు) నుండి రూ.8437 తగ్గింది. అయితే భారతదేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లచే ప్రభావితమవుతాయని తెలుసుకోవాలి.

పసుపు లోహం గతేడాది గరిష్ట స్థాయి ( 10 గ్రాములకు 56,200 రూపాయలు) నుండి రూ.8437 తగ్గింది. అయితే భారతదేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లచే ప్రభావితమవుతాయని తెలుసుకోవాలి.
25
ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, అత్యధిక స్వచ్ఛత కలిగిన బంగారం బుధవారం స్పాట్ మార్కెట్లో 10 గ్రాములకు రూ.47,761 అమ్ముడైంది, వెండి ధర కిలోకు రూ.66,386. గత రెండు వారాల్లో పసుపు లోహం రూ.700 చౌకగా మారింది. పెరుగుతున్న కరోనావైరస్ కేసులు, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, డాలర్‌తో రూపాయి మారకం అస్థిరత విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, అత్యధిక స్వచ్ఛత కలిగిన బంగారం బుధవారం స్పాట్ మార్కెట్లో 10 గ్రాములకు రూ.47,761 అమ్ముడైంది, వెండి ధర కిలోకు రూ.66,386. గత రెండు వారాల్లో పసుపు లోహం రూ.700 చౌకగా మారింది. పెరుగుతున్న కరోనావైరస్ కేసులు, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, డాలర్‌తో రూపాయి మారకం అస్థిరత విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, అత్యధిక స్వచ్ఛత కలిగిన బంగారం బుధవారం స్పాట్ మార్కెట్లో 10 గ్రాములకు రూ.47,761 అమ్ముడైంది, వెండి ధర కిలోకు రూ.66,386. గత రెండు వారాల్లో పసుపు లోహం రూ.700 చౌకగా మారింది. పెరుగుతున్న కరోనావైరస్ కేసులు, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, డాలర్‌తో రూపాయి మారకం అస్థిరత విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
35
నేడు ప్రపంచ మార్కెట్లలో బంగారం ధర పెరిగింది. స్పాట్ బంగారం ఔన్సు 0.5 శాతం పెరిగి 1,815.56 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు జూలై 8 నుండి 1,817.35 గరిష్ట స్థాయికి చేరుకుంది. అమెరికా బంగారు ఫ్యూచర్స్ 0.9 శాతం పెరిగి ఔన్సు 1,815.30 డాలర్లకు చేరుకుంది. ఇతర విలువైన లోహాలలో వెండి 9 శాతం పెరిగి ఔన్సు 25.15 డాలర్లకు చేరుకుంది. పల్లాడియం 0.6 శాతం పెరిగి 2641.69 డాలర్లకు, ప్లాటినం 0.8 శాతం పెరిగి 1073.42 డాలర్లకు చేరుకుంది.

నేడు ప్రపంచ మార్కెట్లలో బంగారం ధర పెరిగింది. స్పాట్ బంగారం ఔన్సు 0.5 శాతం పెరిగి 1,815.56 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు జూలై 8 నుండి 1,817.35 గరిష్ట స్థాయికి చేరుకుంది. అమెరికా బంగారు ఫ్యూచర్స్ 0.9 శాతం పెరిగి ఔన్సు 1,815.30 డాలర్లకు చేరుకుంది. ఇతర విలువైన లోహాలలో వెండి 9 శాతం పెరిగి ఔన్సు 25.15 డాలర్లకు చేరుకుంది. పల్లాడియం 0.6 శాతం పెరిగి 2641.69 డాలర్లకు, ప్లాటినం 0.8 శాతం పెరిగి 1073.42 డాలర్లకు చేరుకుంది.

నేడు ప్రపంచ మార్కెట్లలో బంగారం ధర పెరిగింది. స్పాట్ బంగారం ఔన్సు 0.5 శాతం పెరిగి 1,815.56 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు జూలై 8 నుండి 1,817.35 గరిష్ట స్థాయికి చేరుకుంది. అమెరికా బంగారు ఫ్యూచర్స్ 0.9 శాతం పెరిగి ఔన్సు 1,815.30 డాలర్లకు చేరుకుంది. ఇతర విలువైన లోహాలలో వెండి 9 శాతం పెరిగి ఔన్సు 25.15 డాలర్లకు చేరుకుంది. పల్లాడియం 0.6 శాతం పెరిగి 2641.69 డాలర్లకు, ప్లాటినం 0.8 శాతం పెరిగి 1073.42 డాలర్లకు చేరుకుంది.
45
చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,220ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,330గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,850ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,960ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,230ఉంది.

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,220ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,330గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,850ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,960ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,230ఉంది.

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,220ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,330గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,850ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,960ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,230ఉంది.
55
కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,260 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,810ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,890 ఉంది. హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,810గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,890ఉంది.

కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,260 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,810ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,890 ఉంది. హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,810గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,890ఉంది.

gold 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Business: ఇంట్లోనే చీరల బిజినెస్ ఇలా, తక్కువ పెట్టుబడితో నెలకు లక్ష సంపాదించే ఛాన్స్
Recommended image2
Low Budget Phones: రూ.10,000లోపు వచ్చే అద్భుతమైన 5G ఫోన్లు ఇవిగో
Recommended image3
Salary Hike 2026: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది జీతాలు ఎంత పెరుగుతాయంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved