MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • నేడు స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. మదపర్లపై సానుకూల ప్రభావం చూపిన క్యూ3 ఫలితాలు..

నేడు స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. మదపర్లపై సానుకూల ప్రభావం చూపిన క్యూ3 ఫలితాలు..

నేడు  దేశీయ స్టాక్ మార్కెట్  రోజంతా ఒడిదుడుకుల తర్వాత చివరకు లాభాలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సెన్సెక్స్ 86 పాయింట్ల లాభంతో 61,309 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)నిఫ్టీ 18,300 స్థాయికి చేరుకుని ట్రేడింగ్ ముగిసే సమయానికి 52 పాయింట్ల లాభంతో 18,308 వద్ద ముగిసింది.  

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Jan 17 2022, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

కార్పొరేట్ సంస్థల ఆశాజనక క్యూ3 ఫలితాలు మదపర్లపై సానుకూల ప్రభావం చూపాయి. బాండ్లపై రాబడి పెరగడం వంటి కారణాల వల్ల షేర్ మార్కెట్లు మధ్యాహ్నం సెషన్​ వరకు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి.  సెన్సెక్స్, నిఫ్టీలు ముగిసే సమయానికి కొన్ని నిమిషాల్లోనే లాభాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 61,300 పైన, నిఫ్టీ 50 18,300 పైన ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.23 వద్ద ఉంది. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, గ్రాసీమ్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ గెయినర్లుగా నిలిస్తే.. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, సిప్లా షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఆటో, పవర్, రియాల్టీ సూచీలు 1-2 శాతంతో లాభాల్లో ముగిశాయి. 

సంస్థ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ 2.75% జంప్ చేసి సెన్సెక్స్ టాప్ గెయినర్‌గా నిలిచింది. ఇతర లాభపడిన వాటిలో మహీంద్రా & మహీంద్రా, మారుతీ సుజుకి ఇంకా టాటా స్టీల్ ఉన్నాయి . హెచ్‌సి‌ఎల్ టెక్ 5.76% క్షీణించగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ , యాక్సిస్ బ్యాంక్ అండ్ టెక్ మహీంద్రా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి .

33

లాభాలలో ప్రారంభమైన స్టాక్ మార్కెట్  
ఈ వారంలోని మొదటి ట్రేడింగ్ రోజు సోమవారం మిశ్రమ ప్రపంచ సూచనల మధ్య స్టాక్ మార్కెట్ గ్రీన్ మార్క్‌లో ప్రారంభమైంది. సెన్సెక్స్ 52 పాయింట్ల జంప్‌తో ప్రారంభం కాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభించింది. స్టాక్ మార్కెట్ ప్రారంభంతో దాదాపు 1674 షేర్లు పెరగ్గా, 657 షేర్లు క్షీణించాయి. గత వారం చివరి ట్రేడింగ్ రోజున శుక్రవారం స్టాక్ మార్కెట్ రెడ్ మార్క్‌తో ముగిసింది. సెన్సెక్స్ 12 పాయింట్లు నష్టపోయి 61,223 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 02 పాయింట్లు లేదా 0.01 శాతం నష్టపోయి 18,256 వద్ద ముగిసింది.

అల్ట్రాటెక్ సిమెంట్ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 1,707 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, అంటే సంవత్సర ప్రాతిపదికన 7.7% పెరిగింది. ప్రస్తుతం కంపెనీ మొత్తం ఆదాయం రూ.13,055 కోట్లుగా ఉంది. నేడు బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 86 డాలర్లు దాటింది. దీంతో గత 3 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ధరలు ఇదే స్థాయిలో పెరుగుతూ ఉంటే బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్లు దాటే అవకాశం ఉందని ఒక నివేదిక వెల్లడించింది.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
PF Withdraw: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఎఫ్ మొత్తం డ్రా చేసుకోవచ్చు, కొత్త రూల్స్ ఇవే
Recommended image2
విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌.. నెల‌కు రూ.15 వేల స్కాలర్‌షిప్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
Recommended image3
Gold Prices: పసిడి ప్రియులకు భారీ షాక్..ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved