MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ప్లాట్‌ఫాం టిక్కెట్‌ ఉంటే చాలు.. ఫ్రీగా ట్రైన్లో ప్రయాణించవచ్చా?

ప్లాట్‌ఫాం టిక్కెట్‌ ఉంటే చాలు.. ఫ్రీగా ట్రైన్లో ప్రయాణించవచ్చా?

భారతీయ రైల్వే ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. రైల్వే నిబంధనల ప్రకారం టికెట్ లేకుండా ఎవరూ ప్రయాణించకూడదు. అలా ఎవరైనా టికెట్ లేకుండా  దొరికితే రైల్వే నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తారు. అంతే కాకుండా రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పైకి వెళితే ప్లాట్‌ఫారమ్ టిక్కెట్టు కొనాల్సి ఉంటుంది. 

1 Min read
Author : Ashok Kumar
Published : Aug 21 2024, 10:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రయాణీకులు కాని వారు కూడా ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లను కొనడం మీరు చూసారు. అయితే ఎవరైనా ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌తో రైలు ఎక్కితే,  ప్రయాణించడానికి అనుమతి ఉంటుందా  లేదా అనే ప్రశ్న తరచుగా ప్రజల మదిలో తలెత్తుతుంది. భారతీయ రైల్వే ప్రయాణానికి సంబంధించి అనేక రూల్స్  సెట్ చేసింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

రైల్వే ప్రయాణికులు వీటిని పాటించాలి. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌పై ప్రయాణించడం ఈ నిబంధనలలో ఒకటి. ఒక ప్రయాణీకుడు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో  ఉండి  అతను రైలు టిక్కెట్ కొనపోతే  కానీ అతని వద్ద ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ ఉంటె అప్పుడు అతను రైలులో ప్రయాణించవచ్చు. మీరు ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌తో రైలులో ప్రయాణించాల్సి వస్తే ఇందుకు  భారతీయ రైల్వే ఒక రూల్  పెట్టింది.
 

34

రైలు ఎక్కిన వెంటనే టీటీఈని కలవాలి. టీటీఈ కలిసి అతని నుంచి టికెట్ తీసుకోవాలి. రైలులో ఖాళీ సీట్లు ఉంటే అప్పుడు టీటీఈ మీకు రూ.250 జరిమానా విధించి, మీ నుంచి చార్జెస్  వసూలు చేసి టిక్కెట్టు జారీ చేస్తారు. కానీ రైలులో ఖాళీ సీట్లు లేకున్నా  కూడా మీరు రైలులో ప్రయాణించవచ్చు అయితే TTE మిమ్మల్ని ట్రైన్ నుండి దింపలేరు.
 

44

చాలా మంది రైలు టిక్కెట్లు తీసుకోవడం మీరు చాలాసార్లు చూడవచ్చు కానీ టికెట్ కన్ఫర్మ్  కాలేదు. అయితే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న వారి టిక్కెట్లు క్యాన్సల్ అవుతుంటాయి. కానీ ప్లాట్‌ఫారమ్‌  టిక్కెట్ కొన్న వారు వెయిటింగ్ టిక్కెట్లతో రైలులో ప్రయాణిస్తారు. స్టాండ్‌బై టిక్కెట్‌లకు సంబంధించి భారతీయ రైల్వే రూల్ మీరు స్టాండ్‌బై టిక్కెట్‌పై ప్రయాణించలేరని స్పష్టంగా చేసింది. మీరు ఇలా చేస్తూ TTE పట్టుకుంటే, అతను మిమ్మల్ని రైలు నుండి దింపవచ్చ్చు.
 

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Gold Rate: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు..భారీగా పతనమైన బంగారం
Recommended image2
8th Pay Commission: ఉద్యోగులకు పండగేనా? 8వ వేతన సంఘంపై అదిరిపోయే అప్‌డేట్ !
Recommended image3
Cars: మధ్యతరగతి వారికోసం తక్కువ ధరలో, అదిరిపోయే ఫీచర్లతో వచ్చే బెస్ట్ కార్లు ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved