MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • వాహనదారులపై ఇంధన ధరల పిడుగు.. రోజురోజుకి షాకిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు..

వాహనదారులపై ఇంధన ధరల పిడుగు.. రోజురోజుకి షాకిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు..

 రెండు రోజుల విరామం తర్వాత నేడు ఇంధన ధరలు(fuel prices) మళ్ళీ పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం రికార్డు స్థాయికి చేరాయి. ఈ రోజు పెట్రోలు(petrol) ధరపై లీటరుకు 31-35 పైసలు, డీజిల్(diesel) ధర లీటరుకు 33-37 పైసలు పెరిగింది.ఈ నెల అక్టోబర్‌లో ఇప్పటివరకు 19 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి.

2 Min read
Author : Ashok Kumar
Published : Oct 27 2021, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) బెంచ్‌మార్క్ అంతర్జాతీయ ధర, విదేశీ మారకపు ధరలకు అనుగుణంగా ప్రతిరోజూ ఇంధన ధరలను సవరిస్తాయి.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు పెట్రోల్ ధర లీటరుకు రూ.107.94గా ఉంది, నిన్నటి ధర నుండి 35 పైసలు పెరిగింది. ఇదిలా ఉండగా రాజధాని నగరంలో డీజిల్ లీటరుకు 35 పైసలు పెరిగి రూ.96.67గా ఉంది.

మెట్రో నగరాల్లో ముంబై పెట్రోల్ ధర ఇప్పటికీ అత్యధికంగా ఉంది. ముంబైలో పెట్రోల్ లీటరు రూ.114 మార్కుకు చేరువవుతోంది ప్రస్తుతం లీటరు రూ.113.80కి విక్రయిస్తోంది. దేశ ఆర్థిక రాజధానిలో డీజిల్ ధర లీటరుకు రూ.104.75.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మంగళవారం నాటి ధరపై 34 పైసలు పెంపుతో లీటర్ డీజిల్‌ ధర  రూ. 99.78, లీటర్ పెట్రోల్‌ ధర  రూ.108.45కు వచ్చింది.

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.83, తమిళనాడు రాజధానిలో డీజిల్ రూ.100.92కి చేరుకుంది.

బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.111.70 కాగా, హైదరాబాద్‌లో లీటరు ధర రూ.112.27గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్‌లో లీటరు డీజిల్‌ రూ.102.60, రూ.105.46కి చేరింది.
 

33

ప్రధాన భారతీయ నగరాల్లో భోపాల్, జైపూర్‌లలో ఇంధనం ధరతో చాలా అధికంగా ఉంది. మధ్యప్రదేశ్ రాజధాని నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.116.62 కాగా, డీజిల్ లీటరుకు రూ.106.01గా ఉంది. జైపూర్‌లో పెట్రోల్ , డీజిల్ ధర వరుసగా రూ.115.21, లీటరుకు రూ.106.47.

ప్రభుత్వ ఆయిల్ రిఫైనర్ ప్రకారం ఆరు మెట్రో నగరాల్లో ఇంధన ధరలు ముంబైలో అత్యధికంగా ఉన్నాయి. విలువ ఆధారిత పన్ను లేదా VAT కారణంగా ఇంధన ధరలు ప్రతి రాష్ట్రాలలో మారుతూ ఉంటాయి.

పెట్రోల్‌ రిటైల్‌ ధరలో 61 శాతం, డీజిల్‌పై దాదాపు 56 శాతం కేంద్ర, రాష్ట్ర పన్నులు ఉంటాయి. కేంద్రం లీటర్ పెట్రోల్‌పై రూ.32.9, డీజిల్‌పై రూ.31.80 ఎక్సైజ్ సుంకం విధిస్తోంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పసిడి ప్రియులకు భారీ షార్.. రూ.2లక్షలకు చేరువలో తులం బంగారం
Recommended image2
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Recommended image3
మీ పిల్ల‌లు కూడా గుడ్డులో తెల్ల‌ది తిని, ప‌చ్చ‌ది ప‌డేస్తున్నారా.? ఈ గ్యాడ్జెట్ ఉంటే అలా కుదరదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved