MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఇంధన ధరల అల్ టైమ్ హై రికార్డు.. వాహనదారులకి చెమటలు పట్టిస్తున్న పెట్రోల్, డీజిల్..

ఇంధన ధరల అల్ టైమ్ హై రికార్డు.. వాహనదారులకి చెమటలు పట్టిస్తున్న పెట్రోల్, డీజిల్..

రెండు రోజుల విరామం తర్వాత దేశవ్యాప్తంగా  అక్టోబర్ 30న శనివారం  వరుసగా నాలుగో రోజు పెట్రోలు(petrol), డీజిల్ (diesel)ధరలు పెరిగాయి. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదలను అనుసరించి తాజా పెరుగుదల దేశవ్యాప్తంగా ఇంధన ధరలను అత్యధిక స్థాయికి నేట్టింది.

1 Min read
Author : Ashok Kumar | Asianet News
| Updated : Oct 30 2021, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 35 పైసల పెంపుతో  ఎన్నడూ లేనంతగా రూ.108.99కి చేరింది. డీజిల్ ధర కూడా 35 పైసలు  పెరుగుదలతో  లీటరుకు రూ.97.72కి చేరుకుంది.

ముంబైలో కూడా నిన్నటితో పోలిస్తే ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. లీటరు పెట్రోల్ ధర రూ. 114.81 కాగా, డీజిల్ ధర రూ. 105.86.

కోల్‌కతా విషయానికొస్తే లీటర్ పెట్రోల్ ధర రూ.109.46 కాగా, డీజిల్ ధర రూ.100.84గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.74, డీజిల్ ధర రూ.101.92.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

వాల్యు ఆధారిత పన్నును బట్టి పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కో రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయి.

ఇదిలావుండగా చమురు సరఫరా, డిమాండ్ అంశంపై కేంద్ర ప్రభుత్వం  చమురు ఎగుమతి దేశాలతో చర్చలు జరుపుతున్నప్పటికీ ధరలలో తక్షణ ఉపశమనం కలిగించే అవకాశం లేదు.

అంతకుముందు, పెట్రోలియం అండ్ సహజ వాయువు మంత్రిత్వ శాఖ చమురు ఉత్పత్తి చేసే ప్రధాన దేశాలకు చమురు ధర, సరఫరా, డిమాండ్ పై ఆందోళనలను లేవనెత్తింది.

33


భారతదేశంలో కేవలం 13 రోజుల్లో ఇప్పటివరకు తొమ్మిది సార్లు ఇంధన ధరల పెంపును చూసింది. ఈ వారం మంగళవారం వరకు ఇంధనాల ధర లీటరుకు రూ.2 పెరిగింది. గత నాలుగు వారాల్లో పెట్రోల్ ధర 21 సార్లు పెరిగింది, సెప్టెంబర్ 24 నుండి డీజిల్ ధర 24 సార్లు పెరిగింది. తాజా పెంపుదలతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.8 కంటే ఎక్కువ పెరిగాయి . మే 2020 నుండి పెట్రోల్ ధర లీటరుకు దాదాపు  రూ.38 పెరిగింది. డీజిల్ కూడా లీటరుకు దాదాపు రూ.29 పెరిగింది.

 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Prices: యుద్ధ భయాలతో మళ్లీ రాకెట్ లా దూసుకెళ్లిన బంగారం ధరలు..బిగ్ షాక్ లో పసిడి ప్రియులు
Recommended image2
Real Estate : రాయదుర్గంలో రియల్ ఎస్టేట్ సునామీ.. ఎకరం రూ. 237 కోట్లు.. ఇంత డిమాండ్ ఎందుకు?
Recommended image3
Gold Price Fall: పసిడి ప్రియులకు ఈరోజు బిగ్ సర్ ప్రైజ్..ట్రంప్ నిర్ణయంతో బంగారం, వెండి కుదేలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved