మీ దగ్గర పాత కాయిన్స్ ఉన్నాయా.. అయితే మీరు లక్షాధికారి కావొచ్చు.. ఎలా అనుకుంటున్నారా ?
భారతదేశంలో గత సంవత్సరం డీమోనిటైజేషన్ సమయంలో రూ.500, రూ .1000 కరెన్సీ నోట్ల వాడకాన్ని నిషేదించారు. ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ నుండి ప్రజలు చిన్న చిన్న లావాదేవీల నుండి భారీ వరకు ఆన్లైన్ లావాదేవీలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.
దీంతో నాణెంల వాడకం తగ్గింది. ప్రజలు ఎక్కువగా నాణెంల వాడకానికి బదులు ఆన్ లైన్ పేమెంట్ కె మొగ్గు చూపుతున్నారు.
అయితే ఈ తరుయంలో నాణెంల కోసం డిమాండ్ పెరిగింది. అవును మీరు విన్నది నిజమే, మీకు ఇలాంటి నాణేలు ఉంటే, మీరు కోటీశ్వరులు కావచ్చు. కొన్ని నివేదికల ప్రకారం మాతా వైష్ణో దేవి ఫోటోని ముద్రించిన రూ.5 లేదా రూ.10 నాణేలు మీ దగ్గర ఉంటే మీరు వాటిని వేలానికి పెట్టవచ్చు.
ప్రపంచంలో కరోన వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుండి నిరుద్యోగం పెరిగింది. చాలా మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోగా, చాలా మందికి జీతం తగ్గించారు. అటువంటి పరిస్థితిలో కొంత తేలికగా డబ్బు సంపాదించడానికి ఇది ఒక మంచి ఆలోచనగా వస్తుంది.
ప్రస్తుతం మార్కెట్లో మాతా వైష్ణో దేవి ఫోటో ముద్రించి ఉన్న ప్రత్యేక రకమైన రూ.5 లేదా రూ.10 నాణేలకు డిమాండ్ ఉంది.
2002లో ప్రభుత్వం ఈ నాణేలను జారీ చేసింది, వీటికి ఇప్పుడు భలే అధిక డిమాండ్ ఉంది. మాతా వైష్ణో దేవి హిందూ ప్రపంచంలోని ప్రజలు అలాంటి నాణెం పొందటానికి లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
మరో అత్యంత ప్రజాదరణ పొందిన విషయం ఏంటంటే ముఖ్యంగా ముస్లిం సమాజంలో 786 సిరీస్తో ఉన్న కరెన్సీ నోట్లు శుభప్రదంగా వారు నమ్ముతారు, శ్రేయస్సు దానిని మంచి జరుగుతుందని భావిస్తారు.
కాబట్టి, మీకు ఈ నాణేలు లేదా నోట్లు ఏమైనా ఉంటే, వాటిని ఆన్లైన్ వెబ్సైట్లలో వేలంకి ఉంచడం ద్వారా మీరు లక్షల్లో డబ్బు సంపాదించవచ్చు.
అలాగే ప్రపంచంలో చాలా మందికి పాత వస్తువులు, నాణెంలు లేదా ఏదైనా పురాతనవి అంటే ఇష్టం. ఇలాంటి పాత వస్తువులను వెతుకుతూ చాలా మంది ఇండియా మార్ట్కు వస్తారు, కాబట్టి మీకు పురాతన వస్తువులు మీ దగ్గర ఉంటే వాటిని భద్రపరచండి. ఎందుకంటే ఏదో ఒకరోజు దాని కోసం చాలా డిమాండ్ ఉండవచ్చు మరి.