MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • గ్రీన్‌ ఎనర్జీపై అంబానీ, ఆదానిల కన్ను.. పోటాపోటిగా భారీ పెట్టుబడుల ప్రకటన..

గ్రీన్‌ ఎనర్జీపై అంబానీ, ఆదానిల కన్ను.. పోటాపోటిగా భారీ పెట్టుబడుల ప్రకటన..

దేశంలోని  అత్యంత సంపన్నులు రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ఆదాని గ్రూప్  అధినేత గౌతమ్ అదానీల మధ్య ప్రత్యక్ష పోటీ ఎదురవుతోంది. తాజాగా దేశంలోని అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలో ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. 

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Jun 26 2021, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
<p>ఇందుకోసం కంపెనీ మెగా ప్లాన్ తయారు చేసి రూ.75వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. అదానీ గ్రూప్ ముందు నుంచి మౌలిక వసతుల కల్పన రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టింది ఇప్పుడు అదానీ గ్రూపు, గ్రీన్‌ ఎనర్జీపైనా అదే స్థాయిలో ఫోకస్‌ పెట్టింది. రిలయన్స్ గ్రూప్ ఇంకా అదానీ గ్రూప్ ఒకే రంగంలో ఒకరినొకరు అధిగమించడానికి పోటీపడటం ఇదే మొదటిసారి.</p>

<p>ఇందుకోసం కంపెనీ మెగా ప్లాన్ తయారు చేసి రూ.75వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. అదానీ గ్రూప్ ముందు నుంచి మౌలిక వసతుల కల్పన రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టింది ఇప్పుడు అదానీ గ్రూపు, గ్రీన్‌ ఎనర్జీపైనా అదే స్థాయిలో ఫోకస్‌ పెట్టింది. రిలయన్స్ గ్రూప్ ఇంకా అదానీ గ్రూప్ ఒకే రంగంలో ఒకరినొకరు అధిగమించడానికి పోటీపడటం ఇదే మొదటిసారి.</p>

ఇందుకోసం కంపెనీ మెగా ప్లాన్ తయారు చేసి రూ.75వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. అదానీ గ్రూప్ ముందు నుంచి మౌలిక వసతుల కల్పన రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టింది ఇప్పుడు అదానీ గ్రూపు, గ్రీన్‌ ఎనర్జీపైనా అదే స్థాయిలో ఫోకస్‌ పెట్టింది. రిలయన్స్ గ్రూప్ ఇంకా అదానీ గ్రూప్ ఒకే రంగంలో ఒకరినొకరు అధిగమించడానికి పోటీపడటం ఇదే మొదటిసారి.

26
<p><strong>రిలయన్స్ ప్రణాళిక</strong><br />టెలికాం అండ్ రిటైల్ రంగంలో &nbsp;విజయవంతమైన తరువాత &nbsp;రిలయన్స్ ఇప్పుడు సౌర శక్తి రంగంపై దృష్టి పెట్టింది. గురువారం జరిగిన రిలయన్స్ సంస్థ &nbsp;ఏ‌జి‌ఎంలో ఛైర్మన్ ముఖేష్ అంబానీ రాబోయే మూడేళ్ళలో &nbsp; పునరుత్పాదక ఇంధన పర్యావరణ వ్యవస్థపై రూ.75వేల &nbsp;కోట్ల పెట్టుబడిని ప్రకటించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 5000 ఎకరాల్లో రిలయన్స్ ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను నిర్మించనుంది.<br />&nbsp;</p>

<p><strong>రిలయన్స్ ప్రణాళిక</strong><br />టెలికాం అండ్ రిటైల్ రంగంలో &nbsp;విజయవంతమైన తరువాత &nbsp;రిలయన్స్ ఇప్పుడు సౌర శక్తి రంగంపై దృష్టి పెట్టింది. గురువారం జరిగిన రిలయన్స్ సంస్థ &nbsp;ఏ‌జి‌ఎంలో ఛైర్మన్ ముఖేష్ అంబానీ రాబోయే మూడేళ్ళలో &nbsp; పునరుత్పాదక ఇంధన పర్యావరణ వ్యవస్థపై రూ.75వేల &nbsp;కోట్ల పెట్టుబడిని ప్రకటించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 5000 ఎకరాల్లో రిలయన్స్ ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను నిర్మించనుంది.<br />&nbsp;</p>

రిలయన్స్ ప్రణాళిక
టెలికాం అండ్ రిటైల్ రంగంలో  విజయవంతమైన తరువాత  రిలయన్స్ ఇప్పుడు సౌర శక్తి రంగంపై దృష్టి పెట్టింది. గురువారం జరిగిన రిలయన్స్ సంస్థ  ఏ‌జి‌ఎంలో ఛైర్మన్ ముఖేష్ అంబానీ రాబోయే మూడేళ్ళలో   పునరుత్పాదక ఇంధన పర్యావరణ వ్యవస్థపై రూ.75వేల  కోట్ల పెట్టుబడిని ప్రకటించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 5000 ఎకరాల్లో రిలయన్స్ ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను నిర్మించనుంది.
 

36
<p><strong>100 గిగా వాట్ల సౌర శక్తి లక్ష్యం</strong><br />రిలయన్స్ 2030 నాటికి 100 గిగావాట్ల సౌర శక్తిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రిలయన్స్‌ నాలుగు మెగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనుంది. వీటిలో ఒక సోలార్ మాడ్యూల్ ని ఫోటోవోల్టిక్ మాడ్యూల్ చేస్తుంది. రెండవది శక్తి నిల్వ కోసం, ఇందుకు అత్యాధునిక శక్తి నిల్వ బ్యాటరీల పని చేస్తుంది. మూడవది గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి ఎలక్ట్రోలైజర్‌ను నిర్మిస్తుంది. నాల్గవది హైడ్రోజన్‌ను శక్తిగా మార్చడానికి ఇంధన ఘటం చేస్తుంది.<br />&nbsp;</p>

<p><strong>100 గిగా వాట్ల సౌర శక్తి లక్ష్యం</strong><br />రిలయన్స్ 2030 నాటికి 100 గిగావాట్ల సౌర శక్తిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రిలయన్స్‌ నాలుగు మెగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనుంది. వీటిలో ఒక సోలార్ మాడ్యూల్ ని ఫోటోవోల్టిక్ మాడ్యూల్ చేస్తుంది. రెండవది శక్తి నిల్వ కోసం, ఇందుకు అత్యాధునిక శక్తి నిల్వ బ్యాటరీల పని చేస్తుంది. మూడవది గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి ఎలక్ట్రోలైజర్‌ను నిర్మిస్తుంది. నాల్గవది హైడ్రోజన్‌ను శక్తిగా మార్చడానికి ఇంధన ఘటం చేస్తుంది.<br />&nbsp;</p>

100 గిగా వాట్ల సౌర శక్తి లక్ష్యం
రిలయన్స్ 2030 నాటికి 100 గిగావాట్ల సౌర శక్తిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రిలయన్స్‌ నాలుగు మెగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనుంది. వీటిలో ఒక సోలార్ మాడ్యూల్ ని ఫోటోవోల్టిక్ మాడ్యూల్ చేస్తుంది. రెండవది శక్తి నిల్వ కోసం, ఇందుకు అత్యాధునిక శక్తి నిల్వ బ్యాటరీల పని చేస్తుంది. మూడవది గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి ఎలక్ట్రోలైజర్‌ను నిర్మిస్తుంది. నాల్గవది హైడ్రోజన్‌ను శక్తిగా మార్చడానికి ఇంధన ఘటం చేస్తుంది.
 

46
<p>&nbsp;<strong>అదానీ గ్రీన్ ఎనర్జీ</strong><br />పునరుత్పాదక ఇంధన వ్యాపారంలో రిలయన్స్ ప్రవేశం అదానీ గ్రీన్ ఎనర్జీ, గోల్డ్ మెన్ సాచ్స్ పెట్టుబడి పెట్టిన రీన్యూ పవర్‌తో పోటీపడుతుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ క్యాప్ ద్వారా అదానీ గ్రూప్ &nbsp;అతిపెద్ద సంస్థ. దీని మార్కెట్ క్యాప్ సుమారు 1 లక్ష 82 వేల కోట్లు. 2025 నాటికి 25 వేల మెగావాట్ల సామర్థ్యం గల లక్ష్యాన్ని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం, సంస్థ కార్యాచరణ శక్తి సామర్థ్యం సుమారు 3.5 గిగా వాట్లు.</p>

<p>&nbsp;<strong>అదానీ గ్రీన్ ఎనర్జీ</strong><br />పునరుత్పాదక ఇంధన వ్యాపారంలో రిలయన్స్ ప్రవేశం అదానీ గ్రీన్ ఎనర్జీ, గోల్డ్ మెన్ సాచ్స్ పెట్టుబడి పెట్టిన రీన్యూ పవర్‌తో పోటీపడుతుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ క్యాప్ ద్వారా అదానీ గ్రూప్ &nbsp;అతిపెద్ద సంస్థ. దీని మార్కెట్ క్యాప్ సుమారు 1 లక్ష 82 వేల కోట్లు. 2025 నాటికి 25 వేల మెగావాట్ల సామర్థ్యం గల లక్ష్యాన్ని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం, సంస్థ కార్యాచరణ శక్తి సామర్థ్యం సుమారు 3.5 గిగా వాట్లు.</p>

 అదానీ గ్రీన్ ఎనర్జీ
పునరుత్పాదక ఇంధన వ్యాపారంలో రిలయన్స్ ప్రవేశం అదానీ గ్రీన్ ఎనర్జీ, గోల్డ్ మెన్ సాచ్స్ పెట్టుబడి పెట్టిన రీన్యూ పవర్‌తో పోటీపడుతుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ క్యాప్ ద్వారా అదానీ గ్రూప్  అతిపెద్ద సంస్థ. దీని మార్కెట్ క్యాప్ సుమారు 1 లక్ష 82 వేల కోట్లు. 2025 నాటికి 25 వేల మెగావాట్ల సామర్థ్యం గల లక్ష్యాన్ని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం, సంస్థ కార్యాచరణ శక్తి సామర్థ్యం సుమారు 3.5 గిగా వాట్లు.

56
<p><strong>అంబానీ అండ్ అదానీ</strong><br />ముఖేష్ అంబానీ దేశంలో అతిపెద్ద ధనవంతుడు కాగా గౌతమ్ అదానీ రెండవ స్థానంలో ఉన్నాడు. అదానీ నికర విలువ ఈ సంవత్సరం భారీగా పెరిగింది. కానీ గత వారం అదానీ గ్రూప్ షేర్ల పతనంతో అతని నికర విలువ తగ్గడానికి దారితీసింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ సూచిక ప్రకారం ముఖేష్ అంబానీ 81.9 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలోనే మొదటి స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ 64.5 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలో మూడవ స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ నికర విలువ ఈ ఏడాది 30.7 బిలియన్ డాలర్లు, ముకేష్ &nbsp;అంబానీ నికర విలువ రూ .5.16 కోట్లు పెరిగింది.<br />&nbsp;</p>

<p><strong>అంబానీ అండ్ అదానీ</strong><br />ముఖేష్ అంబానీ దేశంలో అతిపెద్ద ధనవంతుడు కాగా గౌతమ్ అదానీ రెండవ స్థానంలో ఉన్నాడు. అదానీ నికర విలువ ఈ సంవత్సరం భారీగా పెరిగింది. కానీ గత వారం అదానీ గ్రూప్ షేర్ల పతనంతో అతని నికర విలువ తగ్గడానికి దారితీసింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ సూచిక ప్రకారం ముఖేష్ అంబానీ 81.9 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలోనే మొదటి స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ 64.5 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలో మూడవ స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ నికర విలువ ఈ ఏడాది 30.7 బిలియన్ డాలర్లు, ముకేష్ &nbsp;అంబానీ నికర విలువ రూ .5.16 కోట్లు పెరిగింది.<br />&nbsp;</p>

అంబానీ అండ్ అదానీ
ముఖేష్ అంబానీ దేశంలో అతిపెద్ద ధనవంతుడు కాగా గౌతమ్ అదానీ రెండవ స్థానంలో ఉన్నాడు. అదానీ నికర విలువ ఈ సంవత్సరం భారీగా పెరిగింది. కానీ గత వారం అదానీ గ్రూప్ షేర్ల పతనంతో అతని నికర విలువ తగ్గడానికి దారితీసింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ సూచిక ప్రకారం ముఖేష్ అంబానీ 81.9 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలోనే మొదటి స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ 64.5 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలో మూడవ స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ నికర విలువ ఈ ఏడాది 30.7 బిలియన్ డాలర్లు, ముకేష్  అంబానీ నికర విలువ రూ .5.16 కోట్లు పెరిగింది.
 

66
<p><strong>&nbsp;తొలిసారి పోటీ&nbsp;</strong><br />ముఖేష్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ ఇద్దరు గుజరాతీయులే. ఎప్పటి నుంచో వ్యాపార రంగంలో ఉన్నారు. ఇండియాలోనే అత్యంత ధనవంతులుగా ఎదిగారు. అయితే ఎప్పుడు వీరిద్దరు ఒకరికొకరు పోటీ కాలేదు. రిలయన్స్‌ ప్రధానంగా పెట్రో రిఫైనరీలు, టెలికాం, రిటైల్‌ తదితర వినియోగదారులు టార్గెట్‌గా బిజినెస్‌ చేశారు. మరోవైపు అదాని పోర్టులు, సరుకుల రవాణా, మెగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిగా మౌలిక వసతుల కల్పన రంగంలో తమ వ్యాపారాలు కేంద్రీకరించారు. కానీ తొలిసారి వీరిద్దరికి &nbsp;గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తిలో పోటీ ఎదురవుతోంది.&nbsp;</p>

<p><strong>&nbsp;తొలిసారి పోటీ&nbsp;</strong><br />ముఖేష్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ ఇద్దరు గుజరాతీయులే. ఎప్పటి నుంచో వ్యాపార రంగంలో ఉన్నారు. ఇండియాలోనే అత్యంత ధనవంతులుగా ఎదిగారు. అయితే ఎప్పుడు వీరిద్దరు ఒకరికొకరు పోటీ కాలేదు. రిలయన్స్‌ ప్రధానంగా పెట్రో రిఫైనరీలు, టెలికాం, రిటైల్‌ తదితర వినియోగదారులు టార్గెట్‌గా బిజినెస్‌ చేశారు. మరోవైపు అదాని పోర్టులు, సరుకుల రవాణా, మెగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిగా మౌలిక వసతుల కల్పన రంగంలో తమ వ్యాపారాలు కేంద్రీకరించారు. కానీ తొలిసారి వీరిద్దరికి &nbsp;గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తిలో పోటీ ఎదురవుతోంది.&nbsp;</p>

 తొలిసారి పోటీ 
ముఖేష్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ ఇద్దరు గుజరాతీయులే. ఎప్పటి నుంచో వ్యాపార రంగంలో ఉన్నారు. ఇండియాలోనే అత్యంత ధనవంతులుగా ఎదిగారు. అయితే ఎప్పుడు వీరిద్దరు ఒకరికొకరు పోటీ కాలేదు. రిలయన్స్‌ ప్రధానంగా పెట్రో రిఫైనరీలు, టెలికాం, రిటైల్‌ తదితర వినియోగదారులు టార్గెట్‌గా బిజినెస్‌ చేశారు. మరోవైపు అదాని పోర్టులు, సరుకుల రవాణా, మెగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిగా మౌలిక వసతుల కల్పన రంగంలో తమ వ్యాపారాలు కేంద్రీకరించారు. కానీ తొలిసారి వీరిద్దరికి  గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తిలో పోటీ ఎదురవుతోంది. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved