MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Fuel Ban డబ్బులిచ్చినా.. ఆ వాహనాలకు పెట్రోల్ పోయరు!! మార్చి నుంచే అమలు..

Fuel Ban డబ్బులిచ్చినా.. ఆ వాహనాలకు పెట్రోల్ పోయరు!! మార్చి నుంచే అమలు..

నానాటికీ పెరిగిపోతున్న దిల్లీ నగర కాలుష్యాన్ని ఎలా అరికట్టాలో తెలియక ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. కాలుష్యాన్ని తగ్గించడానికి చాలా చర్యలు చేపడుతున్నాయి. తాజాగా.. 15 ఏళ్లు దాటిన వాహనాలు ఇంధనం పోయవద్దనే నిబంధన అమలు చేసే ప్రయత్నాల్లో పడ్డాయి. 

1 Min read
Author : Anuradha B
Published : Mar 02 2025, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మార్చి 31 నుంచి నో పెట్రోల్

మార్చి 31 నుంచి నో పెట్రోల్

దిల్లీలో కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఒక కఠిన చర్యకు ఉపక్రమిస్తోంది. 15 ఏళ్లు పైబడిన పాత వాహనాలకు ఇకపై ఇంధనం పోయవద్దని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ విషయాన్ని మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా స్వయంగా మీడియాతో చెప్పారు. మార్చి 31 నుంచి ఈ నిబంధన అమలు కానుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
దిల్లీ స్మోగ్ గన్స్

దిల్లీ స్మోగ్ గన్స్

కాలుష్య నివారణ తమ ప్రభుత్వం చాలా చర్యలు తీసుకోనుందని సిర్సా చెప్పారు. ప్రభుత్వం పొగ, కాలుష్యాన్ని కంట్రోల్ చేసే మాటలు చెప్పడమే కాదు.. స్ట్రాంగ్ యాక్షన్ కూడా తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

34
15 ఏళ్లు పైబడిన వాహనాలు

15 ఏళ్లు పైబడిన వాహనాలు

15 ఏళ్లు పైబడిన బండ్లను గుర్తు పట్టే గ్యాడ్జెట్లను పెట్రోల్ బంకుల్లో పెడుతున్నాం. వాటి ద్వారా గుర్తు పట్టి పెట్రోల్ పోయమని సిర్సా చెప్పారు. ఈ విషయం పెట్రోలియం శాఖకు కూడా తెలిపారు.

44
ఢిల్లీ పొగ నివారణ చర్యలు

ఢిల్లీ పొగ నివారణ చర్యలు

పెట్రోల్ ఇవ్వడం ఆపడమే కాకుండా, దిల్లీలోని ఎత్తైన బిల్డింగులు, హోటల్స్, ఎయిర్‌పోర్ట్, షాపింగ్ మాల్స్‌లో పొగను కంట్రోల్ చేయడానికి స్మోక్ గన్స్ కూడా అమర్చుతామని మంత్రి  వివరించారు. 2025 డిసెంబర్ నాటికి ఢిల్లీలోని సీఎన్‌జీ బస్సులు దాదాపు 90 శాతం తీసేసి, ఎలక్ట్రిక్ బస్సులు పెడతామని మంత్రి చెప్పారు.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Railway: రైలు ఎక్కే ప్ర‌తీ ఒక్కరికీ రూ. 10 ల‌క్ష‌లు.. ఎంబెడెడ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా?
Recommended image2
Train Food: రైల్లో వెళ్లేప్పుడు స్విగ్గీ యాప్‌లో ఫుడ్ బుక్ చేసుకునే అవకాశం.. ఎలాగంటే.?
Recommended image3
UPI AI Payments: ఏఐతో యూపీఐ పేమెంట్స్.. ఎన్‌పీసీఐ సెన్సేషనల్ ఫీచర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved