MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : భారతదేశ అతిపెద్ద డైమండ్ కంపెనీ మూసివేత..

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : భారతదేశ అతిపెద్ద డైమండ్ కంపెనీ మూసివేత..

ముంబై: దేశంలోని  అతిపెద్ద డైమండ్ కంపెనీ భారత్ డైమండ్ బోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర  నగరంలో కరోనా వైరస్ కేసుల  పెరుదల మధ్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు నిర్ణయించింది.

1 Min read
Ashok Kumar | Asianet News
Published : Apr 06 2021, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
<p>&nbsp;భారతదేశంలో వజ్రాల ఎగుమతుల్లో 98 శాతం నిర్వహిస్తున్న ముంబైకి చెందిన భారత్ డైమండ్ బోర్స్ ఏప్రిల్ 5న రాత్రి 8 గంటల నుండి తదుపరి ఆదేశాల వరకు కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు తేలిపింది. &nbsp;</p>

<p>&nbsp;భారతదేశంలో వజ్రాల ఎగుమతుల్లో 98 శాతం నిర్వహిస్తున్న ముంబైకి చెందిన భారత్ డైమండ్ బోర్స్ ఏప్రిల్ 5న రాత్రి 8 గంటల నుండి తదుపరి ఆదేశాల వరకు కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు తేలిపింది. &nbsp;</p>

 భారతదేశంలో వజ్రాల ఎగుమతుల్లో 98 శాతం నిర్వహిస్తున్న ముంబైకి చెందిన భారత్ డైమండ్ బోర్స్ ఏప్రిల్ 5న రాత్రి 8 గంటల నుండి తదుపరి ఆదేశాల వరకు కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు తేలిపింది.  

27
<p>ఒక నివేదిక ప్రకారం &nbsp;కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు ప్రకటించిన తరువాత ఈ చర్య తీసుకోవాల్సి వచ్చినట్లు వెల్లడించింది.&nbsp;</p>

<p>ఒక నివేదిక ప్రకారం &nbsp;కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు ప్రకటించిన తరువాత ఈ చర్య తీసుకోవాల్సి వచ్చినట్లు వెల్లడించింది.&nbsp;</p>

ఒక నివేదిక ప్రకారం  కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు ప్రకటించిన తరువాత ఈ చర్య తీసుకోవాల్సి వచ్చినట్లు వెల్లడించింది. 

37
<p>భారత్ డైమండ్ బోర్స్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 20 ఎకరాలలో విస్తరించి ఉంది, ఇందులో దాదాపు 2,500 మంది చిన్న, పెద్ద వజ్రాల వ్యాపారులు ఉన్నారు. ఈ కాంప్లెక్స్‌లో కస్టమ్స్ హౌస్, బ్యాంకులు, ఇతర సర్వీసు ప్రొవైడర్లు ఉన్నారు. వీరు రత్నాలు, ఆభరణాల వ్యాపారాన్ని నిర్వహిస్తారు.</p>

<p>భారత్ డైమండ్ బోర్స్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 20 ఎకరాలలో విస్తరించి ఉంది, ఇందులో దాదాపు 2,500 మంది చిన్న, పెద్ద వజ్రాల వ్యాపారులు ఉన్నారు. ఈ కాంప్లెక్స్‌లో కస్టమ్స్ హౌస్, బ్యాంకులు, ఇతర సర్వీసు ప్రొవైడర్లు ఉన్నారు. వీరు రత్నాలు, ఆభరణాల వ్యాపారాన్ని నిర్వహిస్తారు.</p>

భారత్ డైమండ్ బోర్స్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 20 ఎకరాలలో విస్తరించి ఉంది, ఇందులో దాదాపు 2,500 మంది చిన్న, పెద్ద వజ్రాల వ్యాపారులు ఉన్నారు. ఈ కాంప్లెక్స్‌లో కస్టమ్స్ హౌస్, బ్యాంకులు, ఇతర సర్వీసు ప్రొవైడర్లు ఉన్నారు. వీరు రత్నాలు, ఆభరణాల వ్యాపారాన్ని నిర్వహిస్తారు.

47
<p>&nbsp;సోమవారం ఈ ప్రాంగణాన్ని మూసి వేయడానికి ముందు ఉద్యోగులు తమ చెక్ పుస్తకాలు, విలువైన వస్తువులు, ల్యాప్‌టాప్‌లు, ఇతర అవసరమైన పత్రాలను తీసుకెళ్లాలని కోరారు. భద్రతా అవసరాలలో భాగంగా అలారం వ్యవస్థను ఆక్టివ్ గా ఉంచాలని సభ్యులను అభ్యర్థించారు.&nbsp;</p>

<p>&nbsp;సోమవారం ఈ ప్రాంగణాన్ని మూసి వేయడానికి ముందు ఉద్యోగులు తమ చెక్ పుస్తకాలు, విలువైన వస్తువులు, ల్యాప్‌టాప్‌లు, ఇతర అవసరమైన పత్రాలను తీసుకెళ్లాలని కోరారు. భద్రతా అవసరాలలో భాగంగా అలారం వ్యవస్థను ఆక్టివ్ గా ఉంచాలని సభ్యులను అభ్యర్థించారు.&nbsp;</p>

 సోమవారం ఈ ప్రాంగణాన్ని మూసి వేయడానికి ముందు ఉద్యోగులు తమ చెక్ పుస్తకాలు, విలువైన వస్తువులు, ల్యాప్‌టాప్‌లు, ఇతర అవసరమైన పత్రాలను తీసుకెళ్లాలని కోరారు. భద్రతా అవసరాలలో భాగంగా అలారం వ్యవస్థను ఆక్టివ్ గా ఉంచాలని సభ్యులను అభ్యర్థించారు. 

57
<p>ముంబైలో సోమవారం ఒక్కరోజునే &nbsp;అత్యధికంగా 11,163 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. సోమవారం నాటికి ముంబైలో మొత్తం కేసుల సంఖ్య &nbsp;4,62,302 వద్ద ఉంది.&nbsp;</p>

<p>ముంబైలో సోమవారం ఒక్కరోజునే &nbsp;అత్యధికంగా 11,163 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. సోమవారం నాటికి ముంబైలో మొత్తం కేసుల సంఖ్య &nbsp;4,62,302 వద్ద ఉంది.&nbsp;</p>

ముంబైలో సోమవారం ఒక్కరోజునే  అత్యధికంగా 11,163 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. సోమవారం నాటికి ముంబైలో మొత్తం కేసుల సంఖ్య  4,62,302 వద్ద ఉంది. 

67
<p>గత కొన్ని రోజులుగా భారీగా కేసులు పెరగడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 5 నుండి 30 వరకు వారాంతపు రోజులలో &nbsp;లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూను ప్రకటించింది. &nbsp;</p>

<p>గత కొన్ని రోజులుగా భారీగా కేసులు పెరగడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 5 నుండి 30 వరకు వారాంతపు రోజులలో &nbsp;లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూను ప్రకటించింది. &nbsp;</p>

గత కొన్ని రోజులుగా భారీగా కేసులు పెరగడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 5 నుండి 30 వరకు వారాంతపు రోజులలో  లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూను ప్రకటించింది.  

77

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Toll Plaza: ఎలాంటి పాస్‌లు లేకున్నా స‌రే.. మీరు టోల్ చార్జీలు క‌ట్టాల్సిన ప‌నిలేదు, ఎలాగంటే..
Recommended image2
OYO: క‌పుల్స్‌కి పండ‌గ‌లాంటి వార్త‌.. ఇక‌పై ఓయో రూమ్‌లో ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన ప‌నిలేదు
Recommended image3
Silver Price: ఈ రోజు 5 కిలోల వెండి కొంటే.. 2030 నాటికి మీ ద‌గ్గ‌ర ఎన్ని డ‌బ్బులుంటాయో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved