MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Automobile
  • RE నుండి KTM వరకు.. ఈ నెలలో లాంచ్ కానున్న మాస్ బైక్స్ ఇవే !

RE నుండి KTM వరకు.. ఈ నెలలో లాంచ్ కానున్న మాస్ బైక్స్ ఇవే !

ఈ మార్చిలో పలు ప్రముఖ కంపెనీలు  కొత్త  బైక్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. అయితే వీటి  ధరలు సుమారు లక్షన్నర నుండి మొదలవనున్నాయి.  

1 Min read
Author : Ashok Kumar
| Updated : Mar 04 2024, 01:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

 ఆస్ట్రేలియన్ టూ-వీలర్ కంపెనీ  అయినప్పటికీ KTM   "KTM 125 డ్యూక్ 2024" బైక్‌లను ఈ నెలాఖరులోగా భారతదేశంలో లాంచ్  చేయనుంది,   ఈ బైక్ భారతీయ యువతలో విపరీతమైన ప్రజాదరణ పొందింది.  అయితే దీనిని   దాదాపు 1,75,000 నుండి 1,80,000 ధరలో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

 ఎన్నో ఏళ్లుగా భారీ విక్రయాల్లో రికార్డులు సృష్టిస్తున్న పల్సర్ బైక్‌లలో కొత్త మోడల్ ఈ మార్చిలో విడుదల కానుంది. బజాజ్ ఇటీవలే  పల్సర్ 400ని విడుదల చేసింది. మార్చి చివరి నాటికి ఈ బైక్‌ను భారత్‌లో విడుదల చేయనున్నారు. పల్సర్ ఇప్పటికే   NS160 అండ్ NS200 బైక్‌లను విడుదల చేయగా, కొత్త పల్సర్ 400 బైకుకు ప్రజల్లో మంచి ఆదరణ లభించింది. భారత మార్కెట్‌లో దాదాపు 2 లక్షల      రూపాయలకు విక్రయించబడుతుందని అంచనా.

34

 ఎన్నో ఏళ్లుగా భారతీయుల కలల వాహనంగా నిలిచిన రాయల్ ఎన్‌ఫీల్డ్   కొత్త "రోడ్‌స్టర్ 450" బైక్‌ను మార్చి 15 నాటికి భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ బైక్ దాదాపు 2 లక్షల 40 వేల నుండి 2 లక్షల 60 వేల ధరతో భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది.

44

 ఇటలీకి చెందిన ద్విచక్ర వాహన కంపెనీ మోటో గుజ్జీ   కొత్త మోడల్ బైక్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ వాహనంకి  సుమారు 853సీసీ కెపాసిటీ ఉంది.  దాదాపు 200 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. భారత మార్కెట్‌లో దాదాపు 14 లక్షల రూపాయలకు విక్రయించవచ్చని చెబుతున్నారు. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Tata Cars Offers : ఈ కారుపై డిస్కౌంటే రూ.3.5 లక్షలా..! టాటా బంపర్ ఆఫర్ ఇస్తోందిగా
Recommended image2
Simple Wave EV: 243 కిలో మీటర్ల మైలేజ్.. సింపుల్‌ ఎనర్జీ నుంచి అదిరిపోయే స్కూటర్ వచ్చేసింది !
Recommended image3
ఫ్రెండ్స్‌కి హెల్మెట్ ఇస్తున్నారా? అయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ తప్పవు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved