సంక్రాంతితో ఈ రాశుల ధరిద్రం మొత్తం పోయినట్లే..!
జోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల స్థానాల మార్పులు చాలా ముఖ్యమైనవి. కాగా.. ఈ సంక్రాంతి పండగ కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తేనుంది. ఇప్పటి వరకు వారు పడిన కష్టాలు, దరిధ్రం అంతా పోయి.. ఈ మూడు రాశులకు శుభం జరగనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం...

హిందూ మతంలో జోతిష్యశాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇక.. జోతిష్యం ప్రకారం... గ్రహాలు తరచుగా మారుతూ ఉంటాయి. ఈ గ్రహాల మార్పులు.. కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాగా.. మరి కొన్ని రాశులకు మాత్రం సమస్యలు తెస్తాయి. అయితే... ఈ ఏడాది సంక్రాంతి తర్వాతి నుంచి..మూడు రాశులకు చాలా మంచి జరగనుందట. ఇప్పటి వరకు వారు పడిన కష్టాలన్నీ దూరమైపోతాయట. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం...
మేష రాశి...
మేష రాశి..
ఈ ఏడాది సంక్రాంతి పండగ మేష రాశివారికి రాజయోగం తీసుకురానుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. శుభ ఫలితాలు అందుకుంటారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధించగలరు. ఈ రాశివారికి ఈ ఏడాది విదేశీ ప్రయాణం కూడా రాసి పెట్టి ఉంది.
మకర రాశి..
మకర రాశి...
మకర రాశివారి కష్టాలన్నీ ఈ ఏడాది తీరిపోనున్నాయి. వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ మకర రాశిలో మూడు యోగాలు ఉన్నాయి. ఇది వ్యాపారంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లభిస్తుంది.
ధనస్సు రాశి..
ధనుస్సు రాశి వారికి మంచి లక్ష్యం ఉంటుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుతాయి.