MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Election
  • AP Assembly Elections 2019
  • వైసిపిలోకి రాయపాటి, వంగా గీత: సొంత గూటికి ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక

వైసిపిలోకి రాయపాటి, వంగా గీత: సొంత గూటికి ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక

అమరావతి: ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడం, అధికార తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు తొలివిడత అభ్యర్థులను ఖరారు చెయ్యడం, వైసీపీ ఫస్ట్ లిస్ట్ రెడీ చేసి పెండింగ్ పెట్టడంతో ఇప్పటి వరకు స్తబ్ధుగా ఉన్న నేతలతోపాటు టీడీపీలోని అసంతృప్తులు పలువురు వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నా

3 Min read
Author : Nagaraju T
| Updated : Mar 15 2019, 04:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
126
అమరావతి: ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడం, అధికార తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు తొలివిడత అభ్యర్థులను ఖరారు చెయ్యడం, వైసీపీ ఫస్ట్ లిస్ట్ రెడీ చేసి పెండింగ్ పెట్టడంతో ఇప్పటి వరకు స్తబ్ధుగా ఉన్న నేతలతోపాటు టీడీపీలోని అసంతృప్తులు పలువురు వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు

అమరావతి: ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడం, అధికార తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు తొలివిడత అభ్యర్థులను ఖరారు చెయ్యడం, వైసీపీ ఫస్ట్ లిస్ట్ రెడీ చేసి పెండింగ్ పెట్టడంతో ఇప్పటి వరకు స్తబ్ధుగా ఉన్న నేతలతోపాటు టీడీపీలోని అసంతృప్తులు పలువురు వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు

అమరావతి: ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడం, అధికార తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు తొలివిడత అభ్యర్థులను ఖరారు చెయ్యడం, వైసీపీ ఫస్ట్ లిస్ట్ రెడీ చేసి పెండింగ్ పెట్టడంతో ఇప్పటి వరకు స్తబ్ధుగా ఉన్న నేతలతోపాటు టీడీపీలోని అసంతృప్తులు పలువురు వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
226
ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు నుంచి అధికార పార్టీ నుంచి తెలుగుదేశంలోకి, తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా సాగాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాజకీయ ఉద్దండులు క్యూ కడుతున్నారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు నుంచి అధికార పార్టీ నుంచి తెలుగుదేశంలోకి, తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా సాగాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాజకీయ ఉద్దండులు క్యూ కడుతున్నారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు నుంచి అధికార పార్టీ నుంచి తెలుగుదేశంలోకి, తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా సాగాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాజకీయ ఉద్దండులు క్యూ కడుతున్నారు.
326
ఇప్పటికే అటు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి భారీ స్థాయిలో వలసలు రావడంతో ఆ పార్టీలో సందడి నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తన పదవికి గురువారం సాయంత్రం రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని స్పష్టం చేశారు.

ఇప్పటికే అటు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి భారీ స్థాయిలో వలసలు రావడంతో ఆ పార్టీలో సందడి నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తన పదవికి గురువారం సాయంత్రం రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని స్పష్టం చేశారు.

ఇప్పటికే అటు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి భారీ స్థాయిలో వలసలు రావడంతో ఆ పార్టీలో సందడి నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తన పదవికి గురువారం సాయంత్రం రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని స్పష్టం చేశారు.
426
అంతేకాదు తాను ఒంగోలు పార్లమెంట్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చెయ్యనున్నట్లు పరోక్షంగా ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రకటించేశారు. ఇకపోతే టీడీపీ సీనియర్ నేత నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు తాను ఒంగోలు పార్లమెంట్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చెయ్యనున్నట్లు పరోక్షంగా ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రకటించేశారు. ఇకపోతే టీడీపీ సీనియర్ నేత నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు తాను ఒంగోలు పార్లమెంట్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చెయ్యనున్నట్లు పరోక్షంగా ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రకటించేశారు. ఇకపోతే టీడీపీ సీనియర్ నేత నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
526
గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా తమ కుటుంబానికి రెండు టికెట్ల ఇవ్వాలని చంద్రబాబు నాయుడును కోరుతున్నారు.

గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా తమ కుటుంబానికి రెండు టికెట్ల ఇవ్వాలని చంద్రబాబు నాయుడును కోరుతున్నారు.

గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా తమ కుటుంబానికి రెండు టికెట్ల ఇవ్వాలని చంద్రబాబు నాయుడును కోరుతున్నారు.
626
తనకు నరసరావుపేట పార్లమెంట్ టికెట్ తోపాటు తనయుడు రంగబాబుకు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరారు. పలు దఫాలుగా చంద్రబాబు నాయుడును కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే గురువారం తనయుడుతో కలిసి చంద్రబాబును కలిశారు రాయపాటి.

తనకు నరసరావుపేట పార్లమెంట్ టికెట్ తోపాటు తనయుడు రంగబాబుకు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరారు. పలు దఫాలుగా చంద్రబాబు నాయుడును కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే గురువారం తనయుడుతో కలిసి చంద్రబాబును కలిశారు రాయపాటి.

తనకు నరసరావుపేట పార్లమెంట్ టికెట్ తోపాటు తనయుడు రంగబాబుకు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరారు. పలు దఫాలుగా చంద్రబాబు నాయుడును కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే గురువారం తనయుడుతో కలిసి చంద్రబాబును కలిశారు రాయపాటి.
726
అయితే ఆ భేటీలో కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వకపోవడంతో రాయపాటి సాంబశివరావు అలకపాన్పు ఎక్కారు. తనకంటే సరైన అభ్యర్థులను తీసుకురాగలిగితే తెచ్చుకోండంటూ ఆగ్రహంతో ఊగిపోతూ బయటకు వచ్చేశారు. టికెట్ ఇవ్వకపోతే పక్కపార్టీవైపు చూడాల్సి వస్తోందంటూ పార్టీ మారతానంటూ ఇండైరెక్ట్ గా చెప్పేసి వెళ్లిపోయారు.

అయితే ఆ భేటీలో కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వకపోవడంతో రాయపాటి సాంబశివరావు అలకపాన్పు ఎక్కారు. తనకంటే సరైన అభ్యర్థులను తీసుకురాగలిగితే తెచ్చుకోండంటూ ఆగ్రహంతో ఊగిపోతూ బయటకు వచ్చేశారు. టికెట్ ఇవ్వకపోతే పక్కపార్టీవైపు చూడాల్సి వస్తోందంటూ పార్టీ మారతానంటూ ఇండైరెక్ట్ గా చెప్పేసి వెళ్లిపోయారు.

అయితే ఆ భేటీలో కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వకపోవడంతో రాయపాటి సాంబశివరావు అలకపాన్పు ఎక్కారు. తనకంటే సరైన అభ్యర్థులను తీసుకురాగలిగితే తెచ్చుకోండంటూ ఆగ్రహంతో ఊగిపోతూ బయటకు వచ్చేశారు. టికెట్ ఇవ్వకపోతే పక్కపార్టీవైపు చూడాల్సి వస్తోందంటూ పార్టీ మారతానంటూ ఇండైరెక్ట్ గా చెప్పేసి వెళ్లిపోయారు.
826
రాయపాటి పార్టీ మారతారన్న అనుమానంతో చంద్రబాబు పార్టీ కీలక నేతలను రంగంలోకి దింపింది. టీడీపీ ఎంపీ సుజనా చౌదరి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ లను రాయబారానికి పంపింది. అంతేకాదు టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ సైతం రాయపాటి సాంబశివరావుకు ఫోన్ చేసి పార్టీ వీడొద్దంటూ హామీ ఇచ్చారు.

రాయపాటి పార్టీ మారతారన్న అనుమానంతో చంద్రబాబు పార్టీ కీలక నేతలను రంగంలోకి దింపింది. టీడీపీ ఎంపీ సుజనా చౌదరి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ లను రాయబారానికి పంపింది. అంతేకాదు టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ సైతం రాయపాటి సాంబశివరావుకు ఫోన్ చేసి పార్టీ వీడొద్దంటూ హామీ ఇచ్చారు.

రాయపాటి పార్టీ మారతారన్న అనుమానంతో చంద్రబాబు పార్టీ కీలక నేతలను రంగంలోకి దింపింది. టీడీపీ ఎంపీ సుజనా చౌదరి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ లను రాయబారానికి పంపింది. అంతేకాదు టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ సైతం రాయపాటి సాంబశివరావుకు ఫోన్ చేసి పార్టీ వీడొద్దంటూ హామీ ఇచ్చారు.
926
నరసరావుపేట పార్లమెంట్ టికెట్ ఇస్తామంటూ హామీ కూడా ఇచ్చారని తెలుస్తోంది. అయినప్పటికీ రాయపాటి మనసు మార్చుకోలేదని తెలుస్తోంది. ఆయన పార్టీ వీడతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.

నరసరావుపేట పార్లమెంట్ టికెట్ ఇస్తామంటూ హామీ కూడా ఇచ్చారని తెలుస్తోంది. అయినప్పటికీ రాయపాటి మనసు మార్చుకోలేదని తెలుస్తోంది. ఆయన పార్టీ వీడతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.

నరసరావుపేట పార్లమెంట్ టికెట్ ఇస్తామంటూ హామీ కూడా ఇచ్చారని తెలుస్తోంది. అయినప్పటికీ రాయపాటి మనసు మార్చుకోలేదని తెలుస్తోంది. ఆయన పార్టీ వీడతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.
1026
ఇకపోతే ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత మాజీమంత్రి కొణతాల రామకృష్ణ సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసిన కొణతాల ఈనెల 17న తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. ఆయన అనకాపల్లి సీటు అడిగినట్లు తెలుస్తోంది. అందుకు చంద్రబాబు నాయుడు సైతం సరే అన్నట్లు ప్రచారం కూడా జరిగింది.

ఇకపోతే ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత మాజీమంత్రి కొణతాల రామకృష్ణ సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసిన కొణతాల ఈనెల 17న తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. ఆయన అనకాపల్లి సీటు అడిగినట్లు తెలుస్తోంది. అందుకు చంద్రబాబు నాయుడు సైతం సరే అన్నట్లు ప్రచారం కూడా జరిగింది.

ఇకపోతే ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత మాజీమంత్రి కొణతాల రామకృష్ణ సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసిన కొణతాల ఈనెల 17న తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. ఆయన అనకాపల్లి సీటు అడిగినట్లు తెలుస్తోంది. అందుకు చంద్రబాబు నాయుడు సైతం సరే అన్నట్లు ప్రచారం కూడా జరిగింది.
1126
అయితే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా అడారి ఆనంద్‌ను చంద్రబాబు నాయుడు ఫైనల్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. కొణతాల రామకృష్ణ అనకాపల్లి ఎంపీ స్థానం నుండి పోటీ చెయ్యాలని భావిస్తున్న కొణతాల రామకృష్ణకు ఈ పరిణామం కాస్త ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది.

అయితే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా అడారి ఆనంద్‌ను చంద్రబాబు నాయుడు ఫైనల్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. కొణతాల రామకృష్ణ అనకాపల్లి ఎంపీ స్థానం నుండి పోటీ చెయ్యాలని భావిస్తున్న కొణతాల రామకృష్ణకు ఈ పరిణామం కాస్త ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది.

అయితే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా అడారి ఆనంద్‌ను చంద్రబాబు నాయుడు ఫైనల్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. కొణతాల రామకృష్ణ అనకాపల్లి ఎంపీ స్థానం నుండి పోటీ చెయ్యాలని భావిస్తున్న కొణతాల రామకృష్ణకు ఈ పరిణామం కాస్త ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది.
1226
అనకాపల్లి అభ్యర్థి ఎంపిక విషయంలో కనీసం తనను సంప్రదించి ఉంటే కనీసం తనకు గుర్తింపు ఇచ్చినట్లుగా భావించేవాడినని ఆయన భావిస్తున్నారు. చంద్రబాబు వ్యవహారంతో విసుగుచెందిన కొణతాల తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అనకాపల్లి అభ్యర్థి ఎంపిక విషయంలో కనీసం తనను సంప్రదించి ఉంటే కనీసం తనకు గుర్తింపు ఇచ్చినట్లుగా భావించేవాడినని ఆయన భావిస్తున్నారు. చంద్రబాబు వ్యవహారంతో విసుగుచెందిన కొణతాల తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అనకాపల్లి అభ్యర్థి ఎంపిక విషయంలో కనీసం తనను సంప్రదించి ఉంటే కనీసం తనకు గుర్తింపు ఇచ్చినట్లుగా భావించేవాడినని ఆయన భావిస్తున్నారు. చంద్రబాబు వ్యవహారంతో విసుగుచెందిన కొణతాల తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
1326
అంతేకాదు మరోవైపు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు రావడంతో ఆయన అలకబూనినట్లు తెలుస్తోంది. అంతేకాదు తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా విశాఖపట్నం జిల్లాలో మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారని తెలియడంతో ఆయన వెనక్కితగ్గినట్లు తెలుస్తోంది.

అంతేకాదు మరోవైపు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు రావడంతో ఆయన అలకబూనినట్లు తెలుస్తోంది. అంతేకాదు తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా విశాఖపట్నం జిల్లాలో మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారని తెలియడంతో ఆయన వెనక్కితగ్గినట్లు తెలుస్తోంది.

అంతేకాదు మరోవైపు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు రావడంతో ఆయన అలకబూనినట్లు తెలుస్తోంది. అంతేకాదు తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా విశాఖపట్నం జిల్లాలో మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారని తెలియడంతో ఆయన వెనక్కితగ్గినట్లు తెలుస్తోంది.
1426
అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరును పరిశీలనకు తెచ్చింది గంటా శ్రీనివాసరావేనని తెలియడంతో కొణతాల రామకృష్ణ ఇక పార్టీ వీడటం మంచిదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరును పరిశీలనకు తెచ్చింది గంటా శ్రీనివాసరావేనని తెలియడంతో కొణతాల రామకృష్ణ ఇక పార్టీ వీడటం మంచిదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరును పరిశీలనకు తెచ్చింది గంటా శ్రీనివాసరావేనని తెలియడంతో కొణతాల రామకృష్ణ ఇక పార్టీ వీడటం మంచిదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
1526
అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలతో సంబంధాలు ఉన్న కొణతాల రామకృష్ణ వెంటనే వారితో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ అధిష్టానం అనకాపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం.

అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలతో సంబంధాలు ఉన్న కొణతాల రామకృష్ణ వెంటనే వారితో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ అధిష్టానం అనకాపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం.

అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలతో సంబంధాలు ఉన్న కొణతాల రామకృష్ణ వెంటనే వారితో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ అధిష్టానం అనకాపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం.
1626
అయితే కొణతాల రామకృష్ణ తన అనుచరుడు గండి బాబ్జీకి పెందుర్తి టికెట్ ఇవ్వాలని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆ అంశంపై జగన్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం.

అయితే కొణతాల రామకృష్ణ తన అనుచరుడు గండి బాబ్జీకి పెందుర్తి టికెట్ ఇవ్వాలని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆ అంశంపై జగన్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం.

అయితే కొణతాల రామకృష్ణ తన అనుచరుడు గండి బాబ్జీకి పెందుర్తి టికెట్ ఇవ్వాలని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆ అంశంపై జగన్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం.
1726
మరోవైపు మాజీ రాజ్యసభ సభ్యురాలు వంగాగీత సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు చేపట్టిన ఆమె మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు.

మరోవైపు మాజీ రాజ్యసభ సభ్యురాలు వంగాగీత సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు చేపట్టిన ఆమె మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు.

మరోవైపు మాజీ రాజ్యసభ సభ్యురాలు వంగాగీత సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు చేపట్టిన ఆమె మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు.
1826
2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆమె కాస్త స్తబ్ధుగా ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి పిఠాపురం టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆనాటి నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆమె కాస్త స్తబ్ధుగా ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి పిఠాపురం టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆనాటి నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆమె కాస్త స్తబ్ధుగా ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి పిఠాపురం టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆనాటి నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
1926
అయితే 2019 ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె జనసేన పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగింది. కానీ ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే 2019 ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె జనసేన పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగింది. కానీ ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే 2019 ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె జనసేన పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగింది. కానీ ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
2026
మరోవైపు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక సైతం సొంత గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కర్నూలు పార్లమెంట్ కు పోటీ చేసి గెలుపొందిన బుట్టా రేణుక ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీకి అనుబంధంగా కొనసాగుతూ వచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో మళ్లీ తిరిగి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేద్దామని భావించిన ఆమెకు చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చారు.

మరోవైపు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక సైతం సొంత గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కర్నూలు పార్లమెంట్ కు పోటీ చేసి గెలుపొందిన బుట్టా రేణుక ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీకి అనుబంధంగా కొనసాగుతూ వచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో మళ్లీ తిరిగి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేద్దామని భావించిన ఆమెకు చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చారు.

మరోవైపు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక సైతం సొంత గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కర్నూలు పార్లమెంట్ కు పోటీ చేసి గెలుపొందిన బుట్టా రేణుక ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీకి అనుబంధంగా కొనసాగుతూ వచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో మళ్లీ తిరిగి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేద్దామని భావించిన ఆమెకు చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చారు.

About the Author

NT
Nagaraju T

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
Recommended image2
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు
Recommended image3
దేవుడిని ప్రార్థించినా "జగన్ ఆ కోరిక" నెరవేరలేదట: కొత్త సీఎం ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved