MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Election
  • AP Assembly Elections 2019
  • సైకిలెక్కిన వైసీపీ ఎమ్మెల్యేలకు గడ్డి పెట్టిన ఓటర్లు

సైకిలెక్కిన వైసీపీ ఎమ్మెల్యేలకు గడ్డి పెట్టిన ఓటర్లు

గత ఎన్నికల్లో జగన్ ఫోటో పెట్టుకుని గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. వీరిలో ఇద్దరు మరణించారు.. తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి వచ్చిన 21 మందిలో 16 మందికి టీడీపీ టిక్కెట్లు ఇచ్చింది. ప్రజలు వీరిని చిత్తు చిత్తుగా ఓడించారు. ఒక్క గొట్టిపాటి రవి కుమార్ మాత్రమే గెలుపొందారు.

3 Min read
Siva Kodati
Published : May 24 2019, 02:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
123
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి శ్రీశైలం అభ్యర్ధిగా గెలుపొందిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి.. తాజా ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్ధి వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి చేతిలో ఓడిపోయారు.

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి శ్రీశైలం అభ్యర్ధిగా గెలుపొందిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి.. తాజా ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్ధి వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి చేతిలో ఓడిపోయారు.

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి శ్రీశైలం అభ్యర్ధిగా గెలుపొందిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి.. తాజా ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్ధి వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి చేతిలో ఓడిపోయారు.
223
గతంలో చంద్రబాబుపై తరచుగా విమర్శలు చేసిన విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరడం సంచలనం కలిగించింది. తాజా ఎన్నికల్లో తెలుగుదేశం టిక్కెట్‌పై పోటీ చేసిన ఆమె వైసీపీ అభ్యర్ధి భాగ్యలక్ష్మీ చేతిలో 40,930 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

గతంలో చంద్రబాబుపై తరచుగా విమర్శలు చేసిన విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరడం సంచలనం కలిగించింది. తాజా ఎన్నికల్లో తెలుగుదేశం టిక్కెట్‌పై పోటీ చేసిన ఆమె వైసీపీ అభ్యర్ధి భాగ్యలక్ష్మీ చేతిలో 40,930 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

గతంలో చంద్రబాబుపై తరచుగా విమర్శలు చేసిన విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరడం సంచలనం కలిగించింది. తాజా ఎన్నికల్లో తెలుగుదేశం టిక్కెట్‌పై పోటీ చేసిన ఆమె వైసీపీ అభ్యర్ధి భాగ్యలక్ష్మీ చేతిలో 40,930 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
323
కృష్ణా జిల్లా పామర్రు నియోజక వర్గం టిడిపి నుంచి పోటీ చేసిన ఉప్పులేటి కల్పన వైసిపి అభ్యర్ధి కైలా అనిల్‌ కుమార్‌పై 32,961 ఓట్ల తేడాతో ఓటమి చవిచూసింది.

కృష్ణా జిల్లా పామర్రు నియోజక వర్గం టిడిపి నుంచి పోటీ చేసిన ఉప్పులేటి కల్పన వైసిపి అభ్యర్ధి కైలా అనిల్‌ కుమార్‌పై 32,961 ఓట్ల తేడాతో ఓటమి చవిచూసింది.

కృష్ణా జిల్లా పామర్రు నియోజక వర్గం టిడిపి నుంచి పోటీ చేసిన ఉప్పులేటి కల్పన వైసిపి అభ్యర్ధి కైలా అనిల్‌ కుమార్‌పై 32,961 ఓట్ల తేడాతో ఓటమి చవిచూసింది.
423
విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి వైసిపి నుంచి విజయం సాధించిన జలీల్‌ ఖాన్‌ టిడిపిలో చేరారు. ఆయన స్థానంలో పోటీకి దిగిన జలీల్‌ ఖాన్‌ కుమార్తె షబానా ముజరాత్‌ కతూన్‌ వైసిపి అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్‌ చేతిలో 7,456 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.

విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి వైసిపి నుంచి విజయం సాధించిన జలీల్‌ ఖాన్‌ టిడిపిలో చేరారు. ఆయన స్థానంలో పోటీకి దిగిన జలీల్‌ ఖాన్‌ కుమార్తె షబానా ముజరాత్‌ కతూన్‌ వైసిపి అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్‌ చేతిలో 7,456 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.

విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి వైసిపి నుంచి విజయం సాధించిన జలీల్‌ ఖాన్‌ టిడిపిలో చేరారు. ఆయన స్థానంలో పోటీకి దిగిన జలీల్‌ ఖాన్‌ కుమార్తె షబానా ముజరాత్‌ కతూన్‌ వైసిపి అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్‌ చేతిలో 7,456 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
523
గూడుర్‌ నుంచి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసిన ఫిరాయించిన ఎమ్మెల్యే పాశిం సునీల్‌ కుమార్‌ వైసిపి అభ్యర్ధి వెలగపల్లి వరప్రసాద్‌ చేతిలో 43,231 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.

గూడుర్‌ నుంచి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసిన ఫిరాయించిన ఎమ్మెల్యే పాశిం సునీల్‌ కుమార్‌ వైసిపి అభ్యర్ధి వెలగపల్లి వరప్రసాద్‌ చేతిలో 43,231 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.

గూడుర్‌ నుంచి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసిన ఫిరాయించిన ఎమ్మెల్యే పాశిం సునీల్‌ కుమార్‌ వైసిపి అభ్యర్ధి వెలగపల్లి వరప్రసాద్‌ చేతిలో 43,231 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
623
గిద్దలూరు నుంచి టిడిపి తరఫున పోటీ చేసిన అశోక్‌ రెడ్డి వైసిపి అభ్యర్థి ముత్తుముల్ల అన్నా రాంబాబు చేతిలో 78,316 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.

గిద్దలూరు నుంచి టిడిపి తరఫున పోటీ చేసిన అశోక్‌ రెడ్డి వైసిపి అభ్యర్థి ముత్తుముల్ల అన్నా రాంబాబు చేతిలో 78,316 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.

గిద్దలూరు నుంచి టిడిపి తరఫున పోటీ చేసిన అశోక్‌ రెడ్డి వైసిపి అభ్యర్థి ముత్తుముల్ల అన్నా రాంబాబు చేతిలో 78,316 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.
723
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వైసిపి అభ్యర్థి జ్యోతుల విష్ణు సత్య మార్తాండరావు చేతిలో 23,365 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వైసిపి అభ్యర్థి జ్యోతుల విష్ణు సత్య మార్తాండరావు చేతిలో 23,365 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వైసిపి అభ్యర్థి జ్యోతుల విష్ణు సత్య మార్తాండరావు చేతిలో 23,365 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
823
అద్దంకి నుంచి పార్టీ ఫిరాయిందుదారుడు గొట్టిపాటి రవికుమార్‌ మాత్రమే వైసిపి అభ్యర్ధి బచ్చిన చెంచు గరటయ్యపై 12,986 ఓట్లతో గెలిపొందారు.

అద్దంకి నుంచి పార్టీ ఫిరాయిందుదారుడు గొట్టిపాటి రవికుమార్‌ మాత్రమే వైసిపి అభ్యర్ధి బచ్చిన చెంచు గరటయ్యపై 12,986 ఓట్లతో గెలిపొందారు.

అద్దంకి నుంచి పార్టీ ఫిరాయిందుదారుడు గొట్టిపాటి రవికుమార్‌ మాత్రమే వైసిపి అభ్యర్ధి బచ్చిన చెంచు గరటయ్యపై 12,986 ఓట్లతో గెలిపొందారు.
923
కడప జిల్లా జమ్మలమడుగు నియోజక వర్గం నుంచి గెలుపొందిన మంత్రి ఆది నారాయణ రెడ్డి ఈ ఎన్నికల్లో కడప పార్లమెంట్‌ నుంచి పోటీ చేసి వైఎస్‌ అవినాష్‌పై ఓటమి చెందారు.

కడప జిల్లా జమ్మలమడుగు నియోజక వర్గం నుంచి గెలుపొందిన మంత్రి ఆది నారాయణ రెడ్డి ఈ ఎన్నికల్లో కడప పార్లమెంట్‌ నుంచి పోటీ చేసి వైఎస్‌ అవినాష్‌పై ఓటమి చెందారు.

కడప జిల్లా జమ్మలమడుగు నియోజక వర్గం నుంచి గెలుపొందిన మంత్రి ఆది నారాయణ రెడ్డి ఈ ఎన్నికల్లో కడప పార్లమెంట్‌ నుంచి పోటీ చేసి వైఎస్‌ అవినాష్‌పై ఓటమి చెందారు.
1023
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీలో చేరి.. మంత్రి పదవి పొందిన ఎన్‌ అమర్‌ నాధ్‌ రెడ్డి పలమనేరు నుంచి పోటీ చేసి 30,945 ఓట్లతో ఓటమి చెందారు.

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీలో చేరి.. మంత్రి పదవి పొందిన ఎన్‌ అమర్‌ నాధ్‌ రెడ్డి పలమనేరు నుంచి పోటీ చేసి 30,945 ఓట్లతో ఓటమి చెందారు.

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీలో చేరి.. మంత్రి పదవి పొందిన ఎన్‌ అమర్‌ నాధ్‌ రెడ్డి పలమనేరు నుంచి పోటీ చేసి 30,945 ఓట్లతో ఓటమి చెందారు.
1123
వైసీపీ నుంచి గెలిచి పిన్న వయస్సులోనే మంత్రి పదవి పొందిన భూమా అఖిల ప్రియ.. ఆళ్లగడ్డలో వైసిపి అభ్యర్థి గంగుల బ్రిజేంద్రనాధ్‌ రెడ్డి చేతిలో 35,207 ఓట్లతో ఓటమి పాలయ్యారు.

వైసీపీ నుంచి గెలిచి పిన్న వయస్సులోనే మంత్రి పదవి పొందిన భూమా అఖిల ప్రియ.. ఆళ్లగడ్డలో వైసిపి అభ్యర్థి గంగుల బ్రిజేంద్రనాధ్‌ రెడ్డి చేతిలో 35,207 ఓట్లతో ఓటమి పాలయ్యారు.

వైసీపీ నుంచి గెలిచి పిన్న వయస్సులోనే మంత్రి పదవి పొందిన భూమా అఖిల ప్రియ.. ఆళ్లగడ్డలో వైసిపి అభ్యర్థి గంగుల బ్రిజేంద్రనాధ్‌ రెడ్డి చేతిలో 35,207 ఓట్లతో ఓటమి పాలయ్యారు.
1223
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన సీనియర్ నేత భూమా నాగిరెడ్డి ఆ తర్వాత కుమార్తె అఖిలప్రియతో కలిసి టీడీపీలో చేరారు. మంత్రివర్గ విస్తరణకు కొద్దిరోజుల ముందు ఆయన గుండెపోటుతో మరణించారు.

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన సీనియర్ నేత భూమా నాగిరెడ్డి ఆ తర్వాత కుమార్తె అఖిలప్రియతో కలిసి టీడీపీలో చేరారు. మంత్రివర్గ విస్తరణకు కొద్దిరోజుల ముందు ఆయన గుండెపోటుతో మరణించారు.

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన సీనియర్ నేత భూమా నాగిరెడ్డి ఆ తర్వాత కుమార్తె అఖిలప్రియతో కలిసి టీడీపీలో చేరారు. మంత్రివర్గ విస్తరణకు కొద్దిరోజుల ముందు ఆయన గుండెపోటుతో మరణించారు.
1323
విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి పార్టీ ఫిరాయించిన మంత్రి సుజయ కృష్ణ రంగారావు వైసిపి అభ్యర్థి శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు చేతిలో 8042 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.

విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి పార్టీ ఫిరాయించిన మంత్రి సుజయ కృష్ణ రంగారావు వైసిపి అభ్యర్థి శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు చేతిలో 8042 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.

విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి పార్టీ ఫిరాయించిన మంత్రి సుజయ కృష్ణ రంగారావు వైసిపి అభ్యర్థి శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు చేతిలో 8042 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
1423
ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి వైసిపిపై గెలిచి అనంతరం టీడీపీలో చేరారు పోతుల రామారావు. తాజా ఎన్నికల్లో మానుగంట మహీధర్ రెడ్డి చేతిలో 11,765 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి వైసిపిపై గెలిచి అనంతరం టీడీపీలో చేరారు పోతుల రామారావు. తాజా ఎన్నికల్లో మానుగంట మహీధర్ రెడ్డి చేతిలో 11,765 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి వైసిపిపై గెలిచి అనంతరం టీడీపీలో చేరారు పోతుల రామారావు. తాజా ఎన్నికల్లో మానుగంట మహీధర్ రెడ్డి చేతిలో 11,765 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
1523
విశాఖపట్నం జిల్లా అరకు నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో కిడారి సర్వేశ్వరరావు వైసిపి తరపున గెలిచి టిడిపిలో చేరారు. మావోయిస్టులు అతనిని హత్య చేయడంతో ఆయన కుమారుడు కిడారి శ్రావణ్‌ కుమార్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేసి వైసిపి అభ్యర్థి చెట్టి ఫాల్గుణ చేతిలో 32,789 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.

విశాఖపట్నం జిల్లా అరకు నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో కిడారి సర్వేశ్వరరావు వైసిపి తరపున గెలిచి టిడిపిలో చేరారు. మావోయిస్టులు అతనిని హత్య చేయడంతో ఆయన కుమారుడు కిడారి శ్రావణ్‌ కుమార్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేసి వైసిపి అభ్యర్థి చెట్టి ఫాల్గుణ చేతిలో 32,789 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.

విశాఖపట్నం జిల్లా అరకు నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో కిడారి సర్వేశ్వరరావు వైసిపి తరపున గెలిచి టిడిపిలో చేరారు. మావోయిస్టులు అతనిని హత్య చేయడంతో ఆయన కుమారుడు కిడారి శ్రావణ్‌ కుమార్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేసి వైసిపి అభ్యర్థి చెట్టి ఫాల్గుణ చేతిలో 32,789 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
1623
కర్నూలు జిల్లా కోడుమూరులో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి తెలుగుదేశంలో చేరిన మణిగాంధీకి.. ఆ పార్టీ అధిష్టానం ఈసారి టికెట్ కేటాయించలేదు. గాంధీకి బదులుగా రామాంజనేయులను బరిలోకి దింపింది.

కర్నూలు జిల్లా కోడుమూరులో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి తెలుగుదేశంలో చేరిన మణిగాంధీకి.. ఆ పార్టీ అధిష్టానం ఈసారి టికెట్ కేటాయించలేదు. గాంధీకి బదులుగా రామాంజనేయులను బరిలోకి దింపింది.

కర్నూలు జిల్లా కోడుమూరులో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి తెలుగుదేశంలో చేరిన మణిగాంధీకి.. ఆ పార్టీ అధిష్టానం ఈసారి టికెట్ కేటాయించలేదు. గాంధీకి బదులుగా రామాంజనేయులను బరిలోకి దింపింది.
1723
గత ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై గెలిచిన అత్తార్ చాంద్ బాషా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో తాజా ఎన్నికల్లో బాషాకు బదులుగా కందికుంట వెంకటప్రసాద్‌కు టికెట్ కేటాయించారు.

గత ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై గెలిచిన అత్తార్ చాంద్ బాషా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో తాజా ఎన్నికల్లో బాషాకు బదులుగా కందికుంట వెంకటప్రసాద్‌కు టికెట్ కేటాయించారు.

గత ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై గెలిచిన అత్తార్ చాంద్ బాషా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో తాజా ఎన్నికల్లో బాషాకు బదులుగా కందికుంట వెంకటప్రసాద్‌కు టికెట్ కేటాయించారు.
1823
గత ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి వైసీపీ టికెట్‌పై గెలిచిన కలమట వెంకట రమణ అనంతరం టీడీపీలో చేరారు. తాజా ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్ధి రెడ్డి శాంతి చేతిలో ఓటమి పాలయ్యారు.

గత ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి వైసీపీ టికెట్‌పై గెలిచిన కలమట వెంకట రమణ అనంతరం టీడీపీలో చేరారు. తాజా ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్ధి రెడ్డి శాంతి చేతిలో ఓటమి పాలయ్యారు.

గత ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి వైసీపీ టికెట్‌పై గెలిచిన కలమట వెంకట రమణ అనంతరం టీడీపీలో చేరారు. తాజా ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్ధి రెడ్డి శాంతి చేతిలో ఓటమి పాలయ్యారు.
1923
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి రంపచోడవరంలో గెలిచిన వంతల రాజేశ్వరి అనంతరకాలంలో టీడీపీలో చేరారు. తాజా ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చే క్రమంలో పలువురు నేతల నుంచి గట్టి వ్యతిరేకత రావడంతో రాజేశ్వరిని చంద్రబాబు పక్కనబెట్టారు. ఆమెకు బదులుగా కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజుకు టికెట్ కేటాయించారు.

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి రంపచోడవరంలో గెలిచిన వంతల రాజేశ్వరి అనంతరకాలంలో టీడీపీలో చేరారు. తాజా ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చే క్రమంలో పలువురు నేతల నుంచి గట్టి వ్యతిరేకత రావడంతో రాజేశ్వరిని చంద్రబాబు పక్కనబెట్టారు. ఆమెకు బదులుగా కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజుకు టికెట్ కేటాయించారు.

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి రంపచోడవరంలో గెలిచిన వంతల రాజేశ్వరి అనంతరకాలంలో టీడీపీలో చేరారు. తాజా ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చే క్రమంలో పలువురు నేతల నుంచి గట్టి వ్యతిరేకత రావడంతో రాజేశ్వరిని చంద్రబాబు పక్కనబెట్టారు. ఆమెకు బదులుగా కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజుకు టికెట్ కేటాయించారు.
2023
గత ఎన్నికల్లో కర్నూలు నుంచి గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డి అనంతరం టీడీపీలో చేరారు. అయితే తాజా ఎన్నికల్లో టికెట్ కోసం టీజీ ఫ్యామిలీతో పోరాటం చేశారు. అయినప్పటికి చంద్రబాబు పట్టించుకోకపోవడంతో తిరిగి వైసీపీ గూటికే వెళ్లారు.

గత ఎన్నికల్లో కర్నూలు నుంచి గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డి అనంతరం టీడీపీలో చేరారు. అయితే తాజా ఎన్నికల్లో టికెట్ కోసం టీజీ ఫ్యామిలీతో పోరాటం చేశారు. అయినప్పటికి చంద్రబాబు పట్టించుకోకపోవడంతో తిరిగి వైసీపీ గూటికే వెళ్లారు.

గత ఎన్నికల్లో కర్నూలు నుంచి గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డి అనంతరం టీడీపీలో చేరారు. అయితే తాజా ఎన్నికల్లో టికెట్ కోసం టీజీ ఫ్యామిలీతో పోరాటం చేశారు. అయినప్పటికి చంద్రబాబు పట్టించుకోకపోవడంతో తిరిగి వైసీపీ గూటికే వెళ్లారు.

About the Author

SK
Siva Kodati

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
Recommended image2
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు
Recommended image3
దేవుడిని ప్రార్థించినా "జగన్ ఆ కోరిక" నెరవేరలేదట: కొత్త సీఎం ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved