MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Election
  • AP Assembly Elections 2019
  • వైసీపీ జాబితాలో దక్కని చోటు: ఆఫీస్‌పై దాడి, రెబెల్స్‌గా పోటీ

వైసీపీ జాబితాలో దక్కని చోటు: ఆఫీస్‌పై దాడి, రెబెల్స్‌గా పోటీ

విశాఖ జిల్లా వైసీపీ నేతలు అలకబూనారు. టిక్కెట్లు దక్కని కారణంగా  విశాఖ ఎంపీ స్థానం నుండి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంపై వంశీకృష్ణ వర్గీయులు ఆదివారం నాడు దాడికి దిగారు. 

2 Min read
Author : narsimha lode
Published : Mar 17 2019, 02:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
విశాఖ జిల్లా వైసీపీ నేతలు అలకబూనారు. టిక్కెట్లు దక్కని కారణంగా విశాఖ ఎంపీ స్థానం నుండి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంపై వంశీకృష్ణ వర్గీయులు ఆదివారం నాడు దాడికి దిగారు.

విశాఖ జిల్లా వైసీపీ నేతలు అలకబూనారు. టిక్కెట్లు దక్కని కారణంగా విశాఖ ఎంపీ స్థానం నుండి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంపై వంశీకృష్ణ వర్గీయులు ఆదివారం నాడు దాడికి దిగారు.

విశాఖ జిల్లా వైసీపీ నేతలు అలకబూనారు. టిక్కెట్లు దక్కని కారణంగా విశాఖ ఎంపీ స్థానం నుండి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంపై వంశీకృష్ణ వర్గీయులు ఆదివారం నాడు దాడికి దిగారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
విశాఖ పట్టణంలోని విశాఖ తూర్పు స్థానం నుండి డాక్టర్ విజయనిర్మలకు వైసీపీ టిక్కెట్టు కేటాయించింది.ఈ స్థానం నుండి వైసీపీ నేత వంశీకృష్ణ టిక్కెట్టు ఆశించారు. ఈ స్థానంలో వంశీకృష్ణకు టిక్కెట్టు కేటాయించలేదు. దీంతో వంశీకృష్ణ వర్గీయులు విశాఖ ఎంపీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంపై ఆదివారం నాడు దాడికి దిగారు.

విశాఖ పట్టణంలోని విశాఖ తూర్పు స్థానం నుండి డాక్టర్ విజయనిర్మలకు వైసీపీ టిక్కెట్టు కేటాయించింది.ఈ స్థానం నుండి వైసీపీ నేత వంశీకృష్ణ టిక్కెట్టు ఆశించారు. ఈ స్థానంలో వంశీకృష్ణకు టిక్కెట్టు కేటాయించలేదు. దీంతో వంశీకృష్ణ వర్గీయులు విశాఖ ఎంపీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంపై ఆదివారం నాడు దాడికి దిగారు.

విశాఖ పట్టణంలోని విశాఖ తూర్పు స్థానం నుండి డాక్టర్ విజయనిర్మలకు వైసీపీ టిక్కెట్టు కేటాయించింది.ఈ స్థానం నుండి వైసీపీ నేత వంశీకృష్ణ టిక్కెట్టు ఆశించారు. ఈ స్థానంలో వంశీకృష్ణకు టిక్కెట్టు కేటాయించలేదు. దీంతో వంశీకృష్ణ వర్గీయులు విశాఖ ఎంపీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంపై ఆదివారం నాడు దాడికి దిగారు.
37
పార్టీ కోసం ఇంతకాలం పాటు కష్టపడిన తనను కాదని మరోకరికి టిక్కెట్టు కేటాయించడంపై వంశీకృష్ణ మనోవేదనకు గురయ్యాడు. వంశీకృష్ణకు టిక్కెట్టు కేటాయించకపోవడంతో ఓ మహిళా కార్యకర్త నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.

పార్టీ కోసం ఇంతకాలం పాటు కష్టపడిన తనను కాదని మరోకరికి టిక్కెట్టు కేటాయించడంపై వంశీకృష్ణ మనోవేదనకు గురయ్యాడు. వంశీకృష్ణకు టిక్కెట్టు కేటాయించకపోవడంతో ఓ మహిళా కార్యకర్త నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.

పార్టీ కోసం ఇంతకాలం పాటు కష్టపడిన తనను కాదని మరోకరికి టిక్కెట్టు కేటాయించడంపై వంశీకృష్ణ మనోవేదనకు గురయ్యాడు. వంశీకృష్ణకు టిక్కెట్టు కేటాయించకపోవడంతో ఓ మహిళా కార్యకర్త నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.
47
మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలో చేరిన ద్రోణంరాజు శ్రీనివాస్‌కు విశాఖ దక్షిణ స్థానాన్ని కేటాయించడంపై ఆ నియోజకవర్గానికి చెందిన వైసీపీ కో ఆర్డినేటర్ రమణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుచరులతో ఆయన ఆదివారం నాడు సమావేశమయ్యారు. తన అనుచరుల సమావేశంలో భవిస్యత్తు కార్యాచరణను నిర్ణయించనున్నట్టు ఆయన ప్రకటించారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలో చేరిన ద్రోణంరాజు శ్రీనివాస్‌కు విశాఖ దక్షిణ స్థానాన్ని కేటాయించడంపై ఆ నియోజకవర్గానికి చెందిన వైసీపీ కో ఆర్డినేటర్ రమణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుచరులతో ఆయన ఆదివారం నాడు సమావేశమయ్యారు. తన అనుచరుల సమావేశంలో భవిస్యత్తు కార్యాచరణను నిర్ణయించనున్నట్టు ఆయన ప్రకటించారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలో చేరిన ద్రోణంరాజు శ్రీనివాస్‌కు విశాఖ దక్షిణ స్థానాన్ని కేటాయించడంపై ఆ నియోజకవర్గానికి చెందిన వైసీపీ కో ఆర్డినేటర్ రమణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుచరులతో ఆయన ఆదివారం నాడు సమావేశమయ్యారు. తన అనుచరుల సమావేశంలో భవిస్యత్తు కార్యాచరణను నిర్ణయించనున్నట్టు ఆయన ప్రకటించారు.
57
అమలాపురం సిట్టింగ్ ఎంపీ రవీంద్రబాబుకు వైసీపీ టిక్కెట్టు కేటాయించలేదు. గత ఎన్నికల్లో రవీంద్రబాబు టీడీపీ నుండి విజయం సాధించారు. ఇటీవలనే ఆయన వైసీపీలో చేరారు. రవీంద్రబాబుకు బదులుగా అనరాధకు వైసీపీ టిక్కెట్టు కేటాయించింది.దీంతో రవీంద్రబాబు మనస్తాపానికి గురయ్యాడు.

అమలాపురం సిట్టింగ్ ఎంపీ రవీంద్రబాబుకు వైసీపీ టిక్కెట్టు కేటాయించలేదు. గత ఎన్నికల్లో రవీంద్రబాబు టీడీపీ నుండి విజయం సాధించారు. ఇటీవలనే ఆయన వైసీపీలో చేరారు. రవీంద్రబాబుకు బదులుగా అనరాధకు వైసీపీ టిక్కెట్టు కేటాయించింది.దీంతో రవీంద్రబాబు మనస్తాపానికి గురయ్యాడు.

అమలాపురం సిట్టింగ్ ఎంపీ రవీంద్రబాబుకు వైసీపీ టిక్కెట్టు కేటాయించలేదు. గత ఎన్నికల్లో రవీంద్రబాబు టీడీపీ నుండి విజయం సాధించారు. ఇటీవలనే ఆయన వైసీపీలో చేరారు. రవీంద్రబాబుకు బదులుగా అనరాధకు వైసీపీ టిక్కెట్టు కేటాయించింది.దీంతో రవీంద్రబాబు మనస్తాపానికి గురయ్యాడు.
67
విజయవాడ తూర్పు అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ బొప్పన భవ్‌కుమార్‌కు టిక్కెట్టు కేటాయించింది.ఈ స్థానం నుండి యలమంచిలి రవి టిక్కెట్టు ఆశించారు. టీడీపీ నుండి రవి వైసీపీలో చేరారు. అయినా కూడ రవికి టిక్కెట్టు దక్కలేదు. యలమంచిలి రవి రెబెల్‌గా బరిలోకి దిగాలని ప్లాన్ చేస్తున్నారు.

విజయవాడ తూర్పు అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ బొప్పన భవ్‌కుమార్‌కు టిక్కెట్టు కేటాయించింది.ఈ స్థానం నుండి యలమంచిలి రవి టిక్కెట్టు ఆశించారు. టీడీపీ నుండి రవి వైసీపీలో చేరారు. అయినా కూడ రవికి టిక్కెట్టు దక్కలేదు. యలమంచిలి రవి రెబెల్‌గా బరిలోకి దిగాలని ప్లాన్ చేస్తున్నారు.

విజయవాడ తూర్పు అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ బొప్పన భవ్‌కుమార్‌కు టిక్కెట్టు కేటాయించింది.ఈ స్థానం నుండి యలమంచిలి రవి టిక్కెట్టు ఆశించారు. టీడీపీ నుండి రవి వైసీపీలో చేరారు. అయినా కూడ రవికి టిక్కెట్టు దక్కలేదు. యలమంచిలి రవి రెబెల్‌గా బరిలోకి దిగాలని ప్లాన్ చేస్తున్నారు.
77
టీడీపీకి చెందిన దాసరి జై రమేష్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావులు కూడ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. దాసరి జై రమేష్ విజయవాడ ఎంపీ స్థానాన్ని ఆశించారు. అయితే దాసరి జై రమేష్‌కు బదులుగా ఇటీవలనే పార్టీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్‌కు జగన్ టిక్కెట్టు కేటాయించారు.

టీడీపీకి చెందిన దాసరి జై రమేష్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావులు కూడ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. దాసరి జై రమేష్ విజయవాడ ఎంపీ స్థానాన్ని ఆశించారు. అయితే దాసరి జై రమేష్‌కు బదులుగా ఇటీవలనే పార్టీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్‌కు జగన్ టిక్కెట్టు కేటాయించారు.

టీడీపీకి చెందిన దాసరి జై రమేష్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావులు కూడ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. దాసరి జై రమేష్ విజయవాడ ఎంపీ స్థానాన్ని ఆశించారు. అయితే దాసరి జై రమేష్‌కు బదులుగా ఇటీవలనే పార్టీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్‌కు జగన్ టిక్కెట్టు కేటాయించారు.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
Recommended image2
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు
Recommended image3
దేవుడిని ప్రార్థించినా "జగన్ ఆ కోరిక" నెరవేరలేదట: కొత్త సీఎం ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved