cartoon punch: మాదారి మాదే.. మీదారి మీదే..మధ్యలో సీఎం పీఠం
మహారాష్ట్ర రాజకీయం రంజుగా మారింది. సీఎం పీఠంలో 50-50 ఫార్ములా అమలు చేయాలని శివసేన అంటుంటే దానికి బీజేపీ నో అంటుంది. దీంతో మీదారి మీదే, మాదారి మాదే అంటూ శివసేన, బీజేపీ లీడర్స్ గవర్నర్ తో భేటీ అయ్యారు. శివసేన డిమాండ్ బీజేపీ ఏమాత్రం ఒప్పకోవడం లేదు.
BJP-Shivsena tussle continues