MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Andhra Pradesh
  • గన్నవరంలో మూడు ముక్కలాట: వల్లభనేని వంశీ ధీమా అదే...

గన్నవరంలో మూడు ముక్కలాట: వల్లభనేని వంశీ ధీమా అదే...

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపిలోకి రావడాన్ని గన్నవరం నియోజకవర్గ నాయకులు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 07 2020, 07:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
<p style="text align: justify;">&nbsp;గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ధీమాగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. టీడీపీ నుంచి గెలిచిన వంశీ తన విధేయతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైపు మళ్లించిన విషయం తెలిసిందే. సాంకేతికంగా ఆయన వైసీపీలో చేరలేదు. కానీ వైసీపీ ఎమ్మెల్యేగానే వ్యవహరిస్తున్నారు. ఆయన చేరికను గన్నవరం నియోజకవర్గంలోని యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు తీవ్రంగా వ్యతిరేకించారు.&nbsp;</p>

<p style="text-align: justify;">&nbsp;గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ధీమాగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. టీడీపీ నుంచి గెలిచిన వంశీ తన విధేయతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైపు మళ్లించిన విషయం తెలిసిందే. సాంకేతికంగా ఆయన వైసీపీలో చేరలేదు. కానీ వైసీపీ ఎమ్మెల్యేగానే వ్యవహరిస్తున్నారు. ఆయన చేరికను గన్నవరం నియోజకవర్గంలోని యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు తీవ్రంగా వ్యతిరేకించారు.&nbsp;</p>

 గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ధీమాగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. టీడీపీ నుంచి గెలిచిన వంశీ తన విధేయతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైపు మళ్లించిన విషయం తెలిసిందే. సాంకేతికంగా ఆయన వైసీపీలో చేరలేదు. కానీ వైసీపీ ఎమ్మెల్యేగానే వ్యవహరిస్తున్నారు. ఆయన చేరికను గన్నవరం నియోజకవర్గంలోని యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు తీవ్రంగా వ్యతిరేకించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
<p>&nbsp;వంశీని ఓ వైపు దుట్టా రామచంద్రరావు, మరోవైపు యార్లగడ్డ వెంకట్రావు వ్యతిరేకిస్తున్నారు. బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. తాజాగా యార్లగడ్డ వెంకట్రావు వర్గానికి, వంశీ వర్గానికి మధ్య ఘర్షణ కూడా చెలరేగింది. ఇరు వర్గాలు వీధిన పడి కొట్టుకున్నాయి.&nbsp;</p>

<p>&nbsp;వంశీని ఓ వైపు దుట్టా రామచంద్రరావు, మరోవైపు యార్లగడ్డ వెంకట్రావు వ్యతిరేకిస్తున్నారు. బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. తాజాగా యార్లగడ్డ వెంకట్రావు వర్గానికి, వంశీ వర్గానికి మధ్య ఘర్షణ కూడా చెలరేగింది. ఇరు వర్గాలు వీధిన పడి కొట్టుకున్నాయి.&nbsp;</p>

 వంశీని ఓ వైపు దుట్టా రామచంద్రరావు, మరోవైపు యార్లగడ్డ వెంకట్రావు వ్యతిరేకిస్తున్నారు. బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. తాజాగా యార్లగడ్డ వెంకట్రావు వర్గానికి, వంశీ వర్గానికి మధ్య ఘర్షణ కూడా చెలరేగింది. ఇరు వర్గాలు వీధిన పడి కొట్టుకున్నాయి. 

37
<p style="text-align: justify;">&nbsp;అయితే, వల్లభనేని వంశీ మాత్రం ధీమాగానే కనిపిస్తున్నారు. తనను నాలుగైదు శాతం మంది వైసీపీ కార్యకర్తలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని ఆయన ఓ ప్రముఖ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులే రోడ్డుకెక్కారని, అలా ఎందుకు చేస్తున్నారో వారినే అడగాలని ఆయన అన్నారు.&nbsp;</p>

<p style="text-align: justify;">&nbsp;అయితే, వల్లభనేని వంశీ మాత్రం ధీమాగానే కనిపిస్తున్నారు. తనను నాలుగైదు శాతం మంది వైసీపీ కార్యకర్తలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని ఆయన ఓ ప్రముఖ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులే రోడ్డుకెక్కారని, అలా ఎందుకు చేస్తున్నారో వారినే అడగాలని ఆయన అన్నారు.&nbsp;</p>

 అయితే, వల్లభనేని వంశీ మాత్రం ధీమాగానే కనిపిస్తున్నారు. తనను నాలుగైదు శాతం మంది వైసీపీ కార్యకర్తలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని ఆయన ఓ ప్రముఖ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులే రోడ్డుకెక్కారని, అలా ఎందుకు చేస్తున్నారో వారినే అడగాలని ఆయన అన్నారు. 

47
<p style="text-align: justify;">&nbsp;తనకు ఏ విధమైన ఇబ్బంది కూడా లేదని వంశీ చెప్పారు. తనతో వైసీపీలోకి వచ్చిన వారెవరు కూడా పదవులు కోరుకోలేదని ఆయన చెప్పారు. పదేళ్లుగా పార్టీ జెండా మోసినవారికే పదవులు ఇవ్వాలని తాను చెప్పానని, అలాగే జరుగుతోందని ఆయన చెప్పారు. తాను ఏమీ కోరుకోవడం లేదని ఆయన చెప్పారు. అధిష్టానానికి అంతా తెలుసునని ఆయన చెప్పారు.</p>

<p style="text-align: justify;">&nbsp;తనకు ఏ విధమైన ఇబ్బంది కూడా లేదని వంశీ చెప్పారు. తనతో వైసీపీలోకి వచ్చిన వారెవరు కూడా పదవులు కోరుకోలేదని ఆయన చెప్పారు. పదేళ్లుగా పార్టీ జెండా మోసినవారికే పదవులు ఇవ్వాలని తాను చెప్పానని, అలాగే జరుగుతోందని ఆయన చెప్పారు. తాను ఏమీ కోరుకోవడం లేదని ఆయన చెప్పారు. అధిష్టానానికి అంతా తెలుసునని ఆయన చెప్పారు.</p>

 తనకు ఏ విధమైన ఇబ్బంది కూడా లేదని వంశీ చెప్పారు. తనతో వైసీపీలోకి వచ్చిన వారెవరు కూడా పదవులు కోరుకోలేదని ఆయన చెప్పారు. పదేళ్లుగా పార్టీ జెండా మోసినవారికే పదవులు ఇవ్వాలని తాను చెప్పానని, అలాగే జరుగుతోందని ఆయన చెప్పారు. తాను ఏమీ కోరుకోవడం లేదని ఆయన చెప్పారు. అధిష్టానానికి అంతా తెలుసునని ఆయన చెప్పారు.

57
<p>వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించాలనే జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ వంశీ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యుత్తు చార్జీలు పెంచడం వల్లనే టీడీపీ అధినేత చంద్రబాబు అధికారం కోల్పోయారని చెప్పారు. ఈ సమయంలోనే ఆయన ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ తో గన్నవరం నియోజకవర్గంలోని పరిస్థితిపై మాట్లాడారు. (</p>

<p>వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించాలనే జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ వంశీ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యుత్తు చార్జీలు పెంచడం వల్లనే టీడీపీ అధినేత చంద్రబాబు అధికారం కోల్పోయారని చెప్పారు. ఈ సమయంలోనే ఆయన ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ తో గన్నవరం నియోజకవర్గంలోని పరిస్థితిపై మాట్లాడారు. (</p>

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించాలనే జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ వంశీ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యుత్తు చార్జీలు పెంచడం వల్లనే టీడీపీ అధినేత చంద్రబాబు అధికారం కోల్పోయారని చెప్పారు. ఈ సమయంలోనే ఆయన ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ తో గన్నవరం నియోజకవర్గంలోని పరిస్థితిపై మాట్లాడారు. (

67
<p>&nbsp;తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావుతో తనకు ఇబ్బందులు ఏర్పడ్డాయని, అటువంటి పరిస్థితి ఇప్పుడు తనకు లేదని ఆయన అన్నారు. ప్రస్తుత మంత్రి కొడాలి నాని కూడా దేవినేని ఉమామహేశ్వర రావు వల్లనే టీడీపీ నుంచి బయటకు వచ్చారని ఆయన చెప్పారు. వైసీపీలో తనకు బాగుందని ఆయన చెప్పారు.&nbsp;</p>

<p>&nbsp;తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావుతో తనకు ఇబ్బందులు ఏర్పడ్డాయని, అటువంటి పరిస్థితి ఇప్పుడు తనకు లేదని ఆయన అన్నారు. ప్రస్తుత మంత్రి కొడాలి నాని కూడా దేవినేని ఉమామహేశ్వర రావు వల్లనే టీడీపీ నుంచి బయటకు వచ్చారని ఆయన చెప్పారు. వైసీపీలో తనకు బాగుందని ఆయన చెప్పారు.&nbsp;</p>

 తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావుతో తనకు ఇబ్బందులు ఏర్పడ్డాయని, అటువంటి పరిస్థితి ఇప్పుడు తనకు లేదని ఆయన అన్నారు. ప్రస్తుత మంత్రి కొడాలి నాని కూడా దేవినేని ఉమామహేశ్వర రావు వల్లనే టీడీపీ నుంచి బయటకు వచ్చారని ఆయన చెప్పారు. వైసీపీలో తనకు బాగుందని ఆయన చెప్పారు. 

77
<p>&nbsp;ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ అండదండలు తనకు ఉన్నాయని వంశీ విశ్వసిస్తున్నారు. పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా గన్నవరం నియోజకవర్గం సీటును తదుపరి ఎన్నికల్లో కూడా తనకే ఇస్తారనే ధీమా ఆయనకు ఉంది. అందుకే ఓ వైపు యార్లగడ్డ వెంకట్రావు, మరో వైపు దుట్టా రామచంద్రరావు వ్యతిరేకిస్తున్నా వల్లభనేని వంశీ ధిమాగా కనిపిస్తున్నారు.&nbsp;</p>

<p>&nbsp;ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ అండదండలు తనకు ఉన్నాయని వంశీ విశ్వసిస్తున్నారు. పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా గన్నవరం నియోజకవర్గం సీటును తదుపరి ఎన్నికల్లో కూడా తనకే ఇస్తారనే ధీమా ఆయనకు ఉంది. అందుకే ఓ వైపు యార్లగడ్డ వెంకట్రావు, మరో వైపు దుట్టా రామచంద్రరావు వ్యతిరేకిస్తున్నా వల్లభనేని వంశీ ధిమాగా కనిపిస్తున్నారు.&nbsp;</p>

 ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ అండదండలు తనకు ఉన్నాయని వంశీ విశ్వసిస్తున్నారు. పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా గన్నవరం నియోజకవర్గం సీటును తదుపరి ఎన్నికల్లో కూడా తనకే ఇస్తారనే ధీమా ఆయనకు ఉంది. అందుకే ఓ వైపు యార్లగడ్డ వెంకట్రావు, మరో వైపు దుట్టా రామచంద్రరావు వ్యతిరేకిస్తున్నా వల్లభనేని వంశీ ధిమాగా కనిపిస్తున్నారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays : విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే మ్యాటర్.. వినాయక నిమజ్జనానికి మూడ్రోజులు సెలవులే
Recommended image2
Andhra pradesh: రాజ‌కీయాల్లో విషాదం.. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం క‌న్నుమూత
Recommended image3
Government Jobs : తెలుగు యువతకు ఇదే కరెక్ట్ టైమ్.. గట్టిగా ట్రై చేస్తే డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పిలు అయిపోవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved