ఆలయాలపై దాడులకు నిరసనగా... దీపం వెలిగిస్తున్న పవన్ కల్యాణ్ (ఫోటోలు)
హైదరాబాద్: రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకొనేందుకు ఈ రోజు సాయంత్రం 5.30ని.లకు దీపాలు వెలిగించే కార్యక్రమానికి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. తన వ్యవసాయ క్షేత్రంలో దీపాన్ని వెలిగించి ‘ధర్మాన్ని పరిరక్షిద్దాం – మత సామరస్యాన్ని కాపాడుకుందాం’ అని సంకల్పం చెప్పుకొంటూ ధ్యానం చేశారు. ధర్మాన్ని రక్షించుకొనే దిశగా అందరూ అడుగులు వేయాలని ఆకాంక్షించారు.
16

<p>ఆలయాలపై దాడులకు నిరసనగా... దీపం వెలిగించి ధ్యానం చేస్తున్న పవన్ కల్యాణ్ </p>
ఆలయాలపై దాడులకు నిరసనగా... దీపం వెలిగించి ధ్యానం చేస్తున్న పవన్ కల్యాణ్
26
<p>హైదరాబాద్ ఫాంహౌస్ లో దీపం వెలిగించిన పవన్ కల్యాణ్</p>
హైదరాబాద్ ఫాంహౌస్ లో దీపం వెలిగించిన పవన్ కల్యాణ్
36
<p>ఆలయాలపై దాడులకు నిరసనగా... దీపం వెలిగిస్తున్న పవన్ కల్యాణ్ </p>
ఆలయాలపై దాడులకు నిరసనగా... దీపం వెలిగిస్తున్న పవన్ కల్యాణ్
46
<p> దీపం వెలిగిస్తున్న పవన్ కల్యాణ్</p>
దీపం వెలిగిస్తున్న పవన్ కల్యాణ్
56
<p>ఆలయాలపై దాడులకు నిరసన పవన్ కల్యాణ్ చేపట్టిన నిరసన </p>
ఆలయాలపై దాడులకు నిరసన పవన్ కల్యాణ్ చేపట్టిన నిరసన
66
<p>దీపం వెలిగిస్తున్న పవన్ కల్యాణ్</p>
దీపం వెలిగిస్తున్న పవన్ కల్యాణ్
Latest Videos