MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Annadhata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకున్నారా..ఖాతాల్లోకి నేరుగా రూ.20000

Annadhata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకున్నారా..ఖాతాల్లోకి నేరుగా రూ.20000

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హత కలిగిన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.20000 నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తోంది.

1 Min read
Author : Bhavana Thota
Published : Jun 06 2025, 08:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అన్నదాత సుఖీభవ
Image Credit : social

అన్నదాత సుఖీభవ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హత కలిగిన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.20000 నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తోంది. డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) విధానంలో ఈ మొత్తం మూడువిడతలుగా అందించనుంది.

25
పీఎం కిసాన్ యోజన
Image Credit : Google

పీఎం కిసాన్ యోజన

ఈ మొత్తం రూ.20000లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన కింద అందే రూ.6000 కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.14000 జమ చేస్తుంది.

Related Articles

Related image1
Farmers support: రైతులకు గుడ్ న్యూస్.. గిట్టుబాటు ధరకు భారీ ప్యాకేజ్
Related image2
AndhraPradesh: శ్రీసిటీలో ఎల్‌జీ రూ.5,840 కోట్లతో యూనిట్లు...2 వేల ఉద్యోగాలు!
35
'Know Your Status'
Image Credit : Google

'Know Your Status'

రైతులు తమ సాయం వచ్చిందా లేదా అన్నది తెలుసుకోవాలంటే, అధికారిక వెబ్‌సైట్ అయిన https://annadathasukhibhava.ap.gov.inలోకి వెళ్లాలి. అక్కడ 'Know Your Status' అనే విభాగాన్ని సెలెక్ట్ చేసి, ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత మొబైల్ నంబర్‌తో పాటు క్యాప్చా కోడ్ ఇచ్చి, స్క్రీన్‌పై తమ స్థితిని తెలుసుకోవచ్చు

45
ఇంటికి ఒక్కరికి మాత్రమే
Image Credit : Google

ఇంటికి ఒక్కరికి మాత్రమే

ఈ పథకానికి దరఖాస్తు చేసినవారికి ఏవైనా సందేహాలు ఉంటే 8004255032 అనే టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు.ఈ పథకం ఇంటికి ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది. వ్యవసాయం, ఉద్యానవనం, పట్టు పరిశ్రమలపై ఆధారపడిన రైతులు మాత్రమే అర్హులు. వారివద్ద భూ రికార్డులు ఖచ్చితంగా ఉండాలి.

55
నేరుగా బ్యాంక్ ఖాతాకు
Image Credit : our own

నేరుగా బ్యాంక్ ఖాతాకు

ఈ పథకం రైతుల నేరుగా బ్యాంక్ ఖాతాకు డబ్బులు చేరే విధంగా రూపొందించడం జరిగింది. మధ్యవర్తుల అవసరం లేకుండా, పూర్తి పారదర్శకతతో ప్రభుత్వం అమలు చేస్తోంది.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Rain Alert : సముద్రంలో భయంకర తుపాను.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్
Recommended image2
Free Bus Travel : మహిళలు, దివ్యాంగులతో పాటు వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం
Recommended image3
వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌
Related Stories
Recommended image1
Farmers support: రైతులకు గుడ్ న్యూస్.. గిట్టుబాటు ధరకు భారీ ప్యాకేజ్
Recommended image2
AndhraPradesh: శ్రీసిటీలో ఎల్‌జీ రూ.5,840 కోట్లతో యూనిట్లు...2 వేల ఉద్యోగాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved