MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Andhra pradesh: కోటీశ్వ‌రుడిని చేసిన కోడి.. త‌ల‌రాత మార్చేసిన సంక్రాంతి పండ‌గ

Andhra pradesh: కోటీశ్వ‌రుడిని చేసిన కోడి.. త‌ల‌రాత మార్చేసిన సంక్రాంతి పండ‌గ

Andhra pradesh: సంక్రాంతి అన‌గానే ముగ్గులు, పిండి వంట‌ల‌తో పాటు కోడి పందెలు గుర్తొస్తాయి. ఏపీలో జ‌రిగే కోడి పందెల్లో పాల్గొన‌డానికి ఇత‌ర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వ‌స్తుంటారు. తాజాగా జ‌రిగిన పందెల్లో ఓ వ్య‌క్తి  ఏకంగా కోటీవ్వ‌రుడ‌య్యాడు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jan 16 2026, 02:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తాడేపల్లిగూడెంలో సంక్రాంతి కోడిపందాల హడావిడి
Image Credit : Asianet News

తాడేపల్లిగూడెంలో సంక్రాంతి కోడిపందాల హడావిడి

సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతం మరోసారి కోడిపందాలతో కిటకిటలాడింది. పండుగ రెండో రోజు జరిగిన పందాల్లో కోట్ల రూపాయల నగదు చేతులు మారినట్లు సమాచారం. సంప్రదాయంగా జరిగే ఈ ఆట ఈసారి మరింత భారీగా సాగింది.

24
పైబోయిన వెంకటరామయ్య బరిలో భారీ పోటీ
Image Credit : our own

పైబోయిన వెంకటరామయ్య బరిలో భారీ పోటీ

తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరిలో జరిగిన కోడిపందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గుడివాడకు చెందిన ప్రభాకర్ సేతువ కోడి, రాజమండ్రికి చెందిన రమేష్ డేగ కోడి మధ్య పోటీ జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ పందెంలో చివరికి రమేష్ డేగ గెలుపొందింది.

Related Articles

Related image1
Zodiac sign: శ‌ని సంచారంలో కీల‌క మార్పు.. జ‌న‌వ‌రి 20 నుంచి ఈ రాశి వారికి డ‌బ్బుల స‌మ‌స్య ప‌రార్
Related image2
Health: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయా.? ఇందులో నిజం ఎంత ఉంది.?
34
రూ.1.53 కోట్ల పందెం.. జిల్లాలో రికార్డు
Image Credit : our own

రూ.1.53 కోట్ల పందెం.. జిల్లాలో రికార్డు

ఈ పోటీలో ఏకంగా రూ.1.53 కోట్ల పందెం కుదిరినట్లు స్థానికులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది ఇదే అతిపెద్ద పందెంగా ప్రచారం జరుగుతోంది. ఒక్క పందెంతో రమేష్ కోటిన్నరకు పైగా నగదును సొంతం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

44
బయటి రాష్ట్రాల నుంచీ భారీగా జనాలు
Image Credit : our own

బయటి రాష్ట్రాల నుంచీ భారీగా జనాలు

కోడిపందాలు ప్రత్యక్షంగా చూడటానికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తెలంగాణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు తరలివచ్చారు. హైటెక్ బరులు, లగ్జరీ సదుపాయాలతో ఈ పందాలను నిర్వహించారు. పందెం రాయుళ్లు లక్షల్లో కాకుండా కోట్లలో డబ్బులు పెట్టడం ఈసారి ప్రత్యేకంగా కనిపించింది.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
ఆంధ్ర ప్రదేశ్
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sankranti Holidays : సంక్రాంతి సెలవులు మరో రెండ్రోజులు పొడిగిస్తారా..?
Recommended image2
IMD Weather Update : కనుమ రోజు కనువిందు చేసే వెదర్.. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం
Recommended image3
Now Playing
CM Chandrababu Speech: తిరుపతి వెడ్డింగ్ హబ్ గా తయారవుతుంది | Wedding Hub | Asianet News Telugu
Related Stories
Recommended image1
Zodiac sign: శ‌ని సంచారంలో కీల‌క మార్పు.. జ‌న‌వ‌రి 20 నుంచి ఈ రాశి వారికి డ‌బ్బుల స‌మ‌స్య ప‌రార్
Recommended image2
Health: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయా.? ఇందులో నిజం ఎంత ఉంది.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved