ఈ సీన్ సినిమాలో ఉంటే.. థియేటర్ దద్దరిల్లేది! (వీడియో)
బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎందుకు ఆలస్యమైందో మహేశ్ ఇచ్చే వివరణ
సూపర్ స్టార్ మహేష్ బాబు, కియారా అద్వాని జంటగా కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ భరత్ అనే నేను. ఈ సినిమాలో ప్రతీ సీన్ హైలెటే. ముఖ్యంగా అసెంబ్లీ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అసెంబ్లీలో కమెడియన్ పృధ్వీ, పోసాని కృష్ణ మురళిల మధ్య సీన్స్ కామెడీని పండించాయి. అయితే ఈ సినిమాలో చూపించని సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి.