వేధింపుల గురించి ధైర్యంగా మాట్లాడటం సినిమా, వాణిజ్య రంగాలకే పరిమితం కాలేదని... అన్ని రంగాలవారు దీనిపై మాట్లాడుతున్నారని చెప్పింది ఐష్.
'మీ టూ' మూవ్ మెంట్ కింద సెలబ్రిటీలు తమకు ఎదురైన అనుభవాల గురించి వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ కూడా ఈ అంశంపై స్పందించింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు తమకు ఎదురైన దారుణాల గురించి మాట్లాడుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పింది. ఈ వేధింపులు ప్రపంచంలో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదని తెలిపింది. వేధింపుల గురించి ధైర్యంగా మాట్లాడటం సినిమా, వాణిజ్య రంగాలకే పరిమితం కాలేదని... అన్ని రంగాలవారు దీనిపై మాట్లాడుతున్నారని చెప్పింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Mar 28, 2018, 9:59 PM IST