IPL: ఐపీఎల్ 2025 కోసం 1 కోటీ రూపాయలతో 1xBet ఇండియన్ లీగ్ కార్నివాల్ !
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం ₹1 కోటి బహుమతితో 1xBet ఇండియన్ లీగ్ కార్నివాల్ టోర్నమెంట్ను ప్రారంభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) కోసం ₹1 కోటి అసలు డబ్బు బహుమతి మొత్తంతో ఇండియన్ లీగ్ కార్నివాల్ మెగా టోర్నమెంట్ను ప్రారంభిస్తోంది 1xBet. ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కొత్త సీజన్ క్రికెట్ చరిత్రలో అత్యంత ఉత్తేజకరమైన సీజన్లలో ఒకటిగా నిలిచిపోనుంది. ప్లేయర్ల వేలం అనేక చారిత్రాత్మక రికార్డులను బద్దలు కొట్టగా, ఐపీఎల్ 2025 కోసం 1 కోటి రూపాయల రికార్డు స్థాయి బహుమతి మొత్తంతో ఇండియన్ లీగ్ కార్నివాల్ స్పోర్ట్స్ టోర్నమెంట్ ప్రారంభమైనట్లు బుక్మేకర్ 1xBet ప్రకటించింది.
ప్లేయర్ల రికార్డ్ స్థాయి వేలం: కొత్త స్టార్లు, భారీ ధరలు
74 మ్యాచ్లు ఉండే IPL 2025 సీజన్... మార్చి 21 నుండి మే 25 వరకు జరుగుతుంది. ప్రస్తుత ఛాంపియన్ అయిన కోల్కతా నైట్రైడర్స్ తమ టైటిల్ను నిలబెట్టుకోవడానికి లీగ్లోని అగ్రశ్రేణి జట్లతో తలపడనుంది. ప్లేయర్ల వేలం 2024 నవంబర్ 24, 25 తేదీలలో జరిగింది. భారతీయ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా, సౌదీ అరేబియాలోని జెడ్డాలో దీనిని నిర్వహించగా, ఇండియా వెలుపల IPL వ్యాప్తిని, అలాగే ప్రపంచవ్యాప్తంగా దీనికి పెరుగుతున్న ప్రజాదరణను ఇది చాటుతోంది.
వేలంపాట జరిగిన రెండు రోజుల్లో, అన్ని రికార్డులను బద్దలు కొట్టిన అనేక పెద్ద బదిలీలు జరిగాయి:
శ్రేయాస్ అయ్యర్ రికార్డు ధర ₹26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్లో చేరి, ఆ టీమ్కు కెప్టెన్గా నియమితుడయ్యాడు.
₹27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసిన తర్వాత రిషబ్ పంత్ IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.
వెంకటేష్ అయ్యర్ ₹23.75 కోట్లకు కోల్కతా నైట్రైడర్స్కు తిరిగి వచ్చి, ఈ సీజన్లో మూడవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.
IPL 2025 వేలంలో మరో రికార్డ్, ప్లేయర్ వయస్సుకు చెందినది కావడం విశేషం. 13 ఏళ్ల బ్యాట్స్మన్ వైభవ్ సూర్యవంశీని, రాజస్థాన్ రాయల్స్ జట్టు ₹1.10 కోట్లకు కొనుగోలు చేయగా, ఇతను లీగ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడు కావడం విశేషం. అతని అరంగేట్రం అద్భుతంగా ఉంటే భవిష్యత్తులో అతని ధర గణనీయంగా పెరగడం ఖాయంగా కనబడుతోంది. రాబోయే సీజన్లో ఉత్సాహాన్ని పెంచుతూ, యువ ప్రతిభావంతులకు కొత్త అవకాశాలు కూడా తెరుచుకుంటున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ టోర్నమెంట్లలో ఒకదాని కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రికార్డు స్థాయి డీల్ల కారణంగా, అలాగే అగ్రస్థాయి జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లను చేర్చుకోవడం ద్వారా ఆయా టీమ్లు తమ టీమ్లను బలోపేతం చేసుకోగా, ఇది IPL 2025 ప్రజాదరణను మరింతగా పెంచింది. ప్రొఫెషనల్ మ్యాచ్లలో యువ ప్రతిభావంతులు పాల్గొనడంతో టోర్నమెంట్ అంతటా అనూహ్యమైన, తీవ్రమైన పోటీ ఖాయంగా కనబడుతోంది, దీనితో క్రికెట్ భవిష్యత్తుకు కొత్త అవకాశాలు కూడా తెరుచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
1xBet అందిస్తున్న ₹1 కోటి ఇండియన్ లీగ్ కార్నివాల్ స్పోర్ట్స్ టోర్నమెంట్
రాబోయే IPL 2025 క్రికెట్ సీజన్లో ఇండియన్ లీగ్ కార్నివాల్ స్పోర్ట్స్ టోర్నమెంట్ను ₹1 కోటి అసలు డబ్బుతో బుక్మేకర్ 1xBet ప్రారంభిస్తోంది. ఈ టోర్నమెంట్ మార్చి 21 నుండి మే 25 వరకు జరుగుతుంది. ఇది 7 దశలను కలిగి ఉంటుంది, పాల్గొనేవారికి గెలవడానికి మరిన్ని అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రోమోలో పాల్గొనడం కోసం 1.4 లేదా అంతకంటే ఎక్కువ అవకాశాలు ఉన్న ఏదైనా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మ్యాచ్పై కనీసం ₹250 పందెం కాయండి.
ఇండియన్ లీగ్ కార్నివాల్ టోర్నమెంట్లో 7వ దశకు చేరుకున్న సభ్యులు పొందే ప్రధాన బహుమతులు:
1వ స్థానం – ₹60,000
2 వ స్థానం – ₹40,000
3 వ స్థానం – ₹20,000
ప్రతి దశలో, స్టాండింగ్స్లో తమ స్థానాన్ని బట్టి ₹2,900 నుండి ₹29,000 వరకు నగదు బహుమతులను ప్లేయర్లు గెలుచుకోవచ్చు. ఇండియన్ లీగ్ కార్నివాల్ టోర్నమెంట్లో గెలిచిన మొత్తాన్ని ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు, కారణం దీనితో పందెం వేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు.
నగదు బహుమతులతో పాటు అదనంగా, ఇండియన్ లీగ్ కార్నివాల్లో పాల్గొనే ప్లేయర్లకు, టోర్నమెంట్లోని ప్రతి స్థాయిలో హామీ ఇవ్వబడిన ఉచిత పందాలు, అలాగే బోనస్ పాయింట్లు కూడా లభిస్తాయి. మొత్తం ₹14,86,000 బోనస్ పాయింట్లు మరియు ₹72,000 విలువైన ఉచిత పందాలు గెలవడానికి అందుబాటులో ఉంటాయి. ప్లాట్ఫామ్లోని బోనస్ పాయింట్లను ఉచిత పందాలు, ఉచిత స్పిన్లు, ఇంకా ఇతర ప్రోమో ఆఫర్ల కోసం రెడీమ్ చేసుకోవచ్చు.
టోర్నమెంట్లోని అందరు ప్లేయర్ల ర్యాంకింగ్స్లో పైకి ఎదగడం, అలాగే ఈ సమయంలో ఉంచబడిన రిస్క్-లేని పందాల నుండి బహుమతులు పొందడంపై హామీ ఇవ్వబడింది. పందెం గెలిచినా ఓడినా, ఆ మొత్తం లెక్కించబడుతుంది.
ఈ టోర్నమెంట్ 1xBet బ్రాండ్ అంబాసిడర్లు, ప్రముఖ IPL క్రికెటర్లు శిఖర్ ధావన్, హెన్రిచ్ క్లాసీన్ మద్దతుతో, ఇది సీజన్లో అతిపెద్ద ప్రచారం అవుతుంది. వినియోగదారులు అతనిని టోర్నమెంట్ ప్రోమోలో చూడగలుగుతారు.
కొత్త వినియోగదారులకు 300% హామీతో కూడిన స్వాగత బోనస్
IPL 2025 సమయంలో మార్చి 21 నుండి మే 25 వరకు మొదటిసారి 1xBet ప్లాట్ఫామ్లో నమోదు చేసుకున్న వినియోగదారులు 300% హామీతో కూడిన స్వాగత బోనస్ను అందుకుంటారు. ఈ ఆఫర్ కనీసం 200 రూపాయల నుంచి గరిష్టంగా 50,000 రూపాయల వరకు డిపాజిట్ చేసిన కొత్తవారికి వర్తిస్తుంది. 1xBet ప్లాట్ఫారమ్లోని అప్డేట్లను గమనిస్తూ, IPL 2025 సీజన్లో మీకు ఇష్టమైన టీమ్లకు మద్దతు ఇవ్వండి.
1xBet గురించి
1xBet అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బుక్మేకర్ కాగా, ఇది 17 సంవత్సరాలకు పైగా బెట్టింగ్ పరిశ్రమలో కొనసాగుతోంది. కంపెనీ వెబ్సైట్, యాప్ల ద్వారా వేలాది క్రీడా కార్యక్రమాలపై ఈ బ్రాండ్కు చెందిన క్లయింట్లు పందెం వేయవచ్చు, ఇవి 70 భాషల్లో అందుబాటులో ఉన్నాయి. 1xBet అధికారిక భాగస్వాముల జాబితాలో FC బార్సిలోనా, పారిస్ సెయింట్-జర్మైన్, LOSC లిల్లే, లా లిగా, సీరీ A, డర్బన్ సూపర్ జెయింట్స్, ఇతర ప్రసిద్ధ క్రీడా బ్రాండ్లు, సంస్థలు ఉన్నాయి. భారతదేశంలో ఆ కంపెనీకి ప్రముఖ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్, హెన్రిక్ క్లాసేన్, నటి ఊర్వశి రౌతేలా రాయబారులుగా ఉన్నారు. ఈ కంపెనీ IGA, SBC, G2E ఆసియా, EGR నార్డిక్స్ అవార్డుల వంటి ప్రతిష్టాత్మక ప్రొఫెషనల్ అవార్డులకు అనేకసార్లు నామినేట్ చేయబడింది. అలాగే గెలుచుకుంది కూడా.
- 1X Bet
- Abhishek Sharma
- Betting
- Breaking News
- Chennai Super Kings
- Cricket
- Cricket League
- Cricket News Live
- Cricket Score Card Live
- Heinrich Klaasen
- IPL
- IPL 2025
- India
- Indian League Carnival
- Indian League Carnival Sports Tournament
- Indian League Carnival Sports Tournament 2025
- Indian National Cricket Team
- Indian Premier League
- Latest News
- Live Cricket
- News in Telugu
- Rohit Sharma
- Royal Challengers Bangalore
- Shikhar Dhawan
- Sports
- Sunrisers Hyderabad
- Suresh Raina
- Team India
- Telugu News
- Urvashi Rautela
- Virat Kohli

